సభా మర్యాదలు… రాజకీయ ఉద్రిక్తత… నైతిక వ్యవస్థ పాత్ర

“ప్రస్తుతం జరిగిన పాడి కౌశిక్ రెడ్డి ఘటనను ఈ విస్తృత నేపథ్యంలో చూడాలి. శాసనసభలో జరిగిన ఈ సంఘటనలో ఆయన సంజ్ఞలు సభా మర్యాదలకు విరుద్ధమని ఆరోపణలు రావడంతో, ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగించారు. ఇది ఒక విధంగా శాసనసభ తన గౌరవాన్ని కాపాడేందుకు తీసుకున్న బాధ్యతాయుత నిర్ణయంగా చెప్పవచ్చు. కమిటీ ఈ వ్యవహారాన్ని…







