Day September 17, 2026

సభా మర్యాదలు… రాజకీయ ఉద్రిక్తత… నైతిక వ్యవస్థ పాత్ర

“ప్రస్తుతం జరిగిన పాడి కౌశిక్ రెడ్డి ఘటనను ఈ విస్తృత నేపథ్యంలో చూడాలి. శాసనసభలో జరిగిన ఈ సంఘటనలో ఆయన సంజ్ఞలు సభా మర్యాదలకు విరుద్ధమని ఆరోపణలు రావడంతో, ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగించారు. ఇది ఒక విధంగా శాసనసభ తన గౌరవాన్ని కాపాడేందుకు తీసుకున్న బాధ్యతాయుత నిర్ణయంగా చెప్పవచ్చు. కమిటీ ఈ వ్యవహారాన్ని…

గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తెలంగాణ

– డిసెంబర్ నుంచి హార్వర్డ్ వర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సు – యూకే బిజినెస్ స్కూల్స్ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను డిసెంబర్ నుంచి అందించనున్నట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణను ‘గ్లోబల్ నాలెడ్జ్…

మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు

– ఉత్తర్వుల ప్రతులు అందజేసిన కలెక్టర్ పవార్ సూర్యాపేట, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 17: సూర్యాపేట నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రజా ఉద్యమ నాయకుడు ఉప్పల మల్పూర్ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. ఆయన కుటుంబ పరిస్థితులపై వచ్చిన వార్తలను పరిశీలించిన కలెక్టర్ తేజస్ నంద్లల్ పవార్ మోతె మండలం సిరికొండ గ్రామంలోని మల్సూర్…

రేపు దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు

– పాల్గొననున్న మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ (డీఏ అండ్ ఎఫ్‌డబ్ల్యూ) అధ్వర్యంలో దక్షిణ రాష్ట్రాల వ్యవసాయ, అనుబంధ రంగాల సదస్సు-2026ను హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో ఈనెల 18న నిర్వహించనున్నారు. సదస్సులో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల మంత్రులు,…

ఓటర్ల నోటీసుల పరిష్కారం మరింత సులభతరం

హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 17 : ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు అందించిన నోటీసుల పరిష్కార ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం మరింత సులభతరం చేసింది. ఇప్పటి వరకు ఓటర్ల కు అందించిన నోటీసులను పరిష్కరించేందుకు సంబంధిత ఓటరు కుటుంబ సభ్యులలో ఎవరైనా ఒకరు ఇఆర్ఒ/ఎఇఆర్ఒల ఎదుట వ్యక్తిగతంగా హాజరై తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన అవసరమైన…

మోదీ వాణి గ్రంథం ఆవిష్క‌ర‌ణ‌ 

– పన్నెండేళ్ల ప్రసంగాలతో త్రిభాషా గ్రంథం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవం సందర్భంగా వెలువరించిన ‘మోదీ వాణి -సేవ.. సంకల్పం.. వికసిత భారత’ త్రిభాషా గ్రంథాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్…

పోరాటాలతోనే హైదరాబాద్‌కు విముక్తి

– మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనం అయ్యేందుకు ప్రజా సంఘాలు ఉద్యమాలు, సభలు, సమావేశాలు నిర్వహించి నిజాం నిరంకుశ పాలనపై తిరగబడ్డాయని మీడియా అకాడమి చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు. అప్పటి హైదరాబాద్ విలీన చరిత్రలో రజాకార్ల భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన…

యూపీఐ లెక్కలకు అందని అసలు విప్లవం

“ఇంత భారీ వ్యవస్థగా మారిన తర్వాత దాని ఆర్థిక స్థిరత్వం గురించి ప్రశ్న రావడం సహజం. ఇప్పటివరకు ‘ఉచితం’ అనే భావన యూపీఐ ప్రజాదరణకు ప్రధాన కారణాల్లో ఒకటి. కానీ కోట్లాది లావాదేవీలను నిర్వహించే వ్యవస్థకు సర్వర్లు, సాంకేతిక మౌలిక వసతులు, సైబర్‌ భద్రత, మోసాల నిరోధం, నిరంతర సాంకేతిక నవీకరణ—అన్నింటికీ ఖర్చు ఉంటుంది. ఈ…

సాయుధ పోరాట యోధుల త్యాగాలు చిరస్మరణీయం

– సాగునీటి పథకాలతో 1,39,837 ఎకరాలకు ప్రయోజనం – రైతు పొలం నుంచి పేదవాడి వంటింటి వరకు భరోసా కల్పిస్తున్న ప్రజా ప్రభుత్వం – సోనియా గాంధీ వల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ‌‌ సూర్యాపేట, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 17: రాచరికపు చీకట్లను చీల్చి ప్రజాస్వామ్య ఉదయానికి తమ…