Day September 16, 2026

కేసీఆర్ ఫామ్ హౌస్ భూములపై విచారణ

‌‌– 30 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అదేశాలు – కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై సర్వే నంబర్లతో సహా వెల్ల‌డి – ఫామ్ హౌస్ పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్న సీఎం – ప్రభుత్వ భూమిగా తేలితే పేదలకు పంచుతామని ప్రకటన హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 16 : మాజీ…

వినాయక నిమజ్జనంలో విషాదం

– ఆరుగురు విద్యార్థుల మృతి – చెరువులో మట్టి కోసం తీసిన గుంతలతోనే ప్రమాదం – ఈత రాకపోవడంతో విగ్రహం సహా మునిగిపోయిన విద్యార్థులు – ఘటనపై ఆరా తీసిన ఎమ్మెల్యే జీఎంఆర్ – ప్రాచీన్ హాస్పిటల్‌కు చేరుకున్న సైబరాబాద్ డీసీపీ శ్రీనివాస్ – మంత్రి సీతక్క దిగ్భ్రాంతి పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16…

నిజాం పునాదులు కదిలించిన తెలంగాణా పత్రికలు

“1912లో మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిలకొండలో, శ్రీనివాసశర్మ, సరోజినీ విలాస్ ముద్రాక్షరశాలను స్థాపించి, తెలుగు భాషలో ‘హితబోధిని’ అనే పత్రికను ప్రచురించాడు. ఇదే మొట్టమొదటి తెలంగాణా తెలుగు పత్రిక. ఈ పత్రికకు ఐదువందల మంది చందాదారులు ఉండేవారు.” ‘మా నిజాం రాజు జన్మజన్మాల బూజు’ అన్నాడు దాశరథి. అటువంటి నిజాం బూజు వదిలించడానికి జరిగిన కృషిలో పత్రికలు…

‘చేయూత’ దరఖాస్తులకు ముగిసిన గడువు

– మొత్తం 5,98,193 దరఖాస్తులు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : చేయూత పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునేందుక” గడువు బుధవారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,98,193 దరఖాస్తులు అందాయి. వీటిలో 3,31,236 వితంతు పెన్షన్లకు, 62,689 ఒంటరి మహిళల పెన్షన్లకు, 1,48,882 దివ్యాంగుల పెన్షన్లకు, 18,005 చేనేత కార్మికుల పెన్షన్లకు, 37,381 గీత కార్మికుల పెన్షన్లకు…

మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తిన వరద

– 1.08 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల – 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్ కు వరద నీరు భారీగా వస్తోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా బరాజ్ కు వరద పెరుగుతోంది. మంగళవారం…

ఏడు పదులు దాటినా అధికారికంగా జ‌రప‌రాయె!

– సెప్టెంబర్ 17 వేదికగా పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు – కాంగ్రెస్ ‘ప్రజాపాలన దినోత్సవంస‌- – బీజేపీ ‘సేవా సంకల్ప్ అభియాన్’ – బీఆర్ఎస్ ‘సమైక్యతా దినోత్సవం’ – పేరు ఏదైనా విమోచ‌న దినోత్స‌వంలో రాజకీయ లబ్దే ధ్యేయం  (మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, వరంగల్) హైదరాబాద్‌ ‌సంస్థానం భారత యూనియన్‌లో విలీనమై నేటికి…

వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదు

– దామాషా ప్రకారం సీట్లు పెంచితే డీలిమిటేషన్‌కు మద్దతు – జిందాల్ వర్సిటీలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఉపన్యాసం సోనిపట్(హర్యానా), ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (2028) బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో ఎలాంటి పొత్తు పెట్టుకోదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సోనిపట్ (హర్యానా)లోని ఓపీ జిందాల్…

పాలమూరు నీటి గోస తీర్చిన భగీరథుడు కేసీఆర్

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ – పాలమూరు-రంగారెడ్డి పథకం నార్లాపూర్ పంపులు ప్రారంభించి మూడేళ్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : ఉమ్మడి పాలనలో కరవు, వలసలకు నిలయంగా ఉన్న పాలమూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే దిశగా నాటి కేసీఆర్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి…

ప్రజాపాలనకు ప్రజలే కేంద్ర బిందువు

Bhatti Vikramarka

– ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రజలకు భట్టి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, ప్రతి కుటుంబానికి భరోసా కల్పించే దిశగా ప్రజాపాలన జరుగుతోందని చెప్పారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర…