ప్రభుత్వ వైద్యంలో తీరని ‘ఎంఆర్ఐ’ లోటు!

తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగంలో ‘డయాగ్నోస్టిక్ గ్యాప్’ (రోగ నిర్ధారణ లోపం) తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది . రాష్ట్ర అసెంబ్లీలో ఆరోగ్యశాఖ స్వయంగా వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, సుమారు 3.8 కోట్ల జనాభా కలిగిన తెలంగాణలో ప్రభుత్వ దవాఖానల్లో కేవలం 9 ఎంఆర్ఐ యంత్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీని అర్థం ప్రతి 42 లక్షల…







