Day September 16, 2026

ఉద్యాన పంటల విస్తరణకు పెద్దపీట

– ఈ ఏడాది అదనంగా 2 లక్షల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యం – ఉద్యానరంగ అభివృద్ధికి రూ.1,000 కోట్లతో కార్యాచరణ – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : రాష్ట్రంలో వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు పంటల వైవిధ్యీకరణలో భాగంగా ఉద్యాన పంటల సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ,…

అప్పుడు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు?

– హరీష్‌రావుపై మంత్రి పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు – పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై నకిలీ ఎన్‌వోసీ ఆరోపణ – గంగుల విషయంలోనూ నిషేధిత భూమి రిజిస్ట్రేషన్ – 22ఏలో నాలుగు లక్షల ఎకరాలే పట్టా భూములు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : మాజీ మంత్రి హరీష్‌రావుపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు…

పటేల్ ధైర్యాన్ని స్మరించుకోవాలి

– ఆయన సంకల్పమే లేకుంటే నేడు దేశంలో తెలంగాణ ఉండేదా? – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి పేర్లు వింటే యువతరం నరనరాల్లో దేశభక్తి ఉప్పొంగుతుంది.. అదే స్థాయిలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ త్యాగాన్ని, ధైర్యాన్ని కూడా భావితరాలు స్మరించుకోవాలి…

ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు ప్రోత్సహించండి

– సింగపూర్ కంపెనీలకు విస్తృత అవకాశాలు – ఆ దేశ ప్రతినిధుల బృందంతో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు…

హైదరాబాద్‌ను నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం

– సింగపూర్ ప్రతినిధుల‌తో సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : తొలి దశలో మూసా, ఈసా నదుల సంగమం గాంధీ సరోవర్ వరకు మూసీ పునరుజ్జీవనం చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధితోపాటు నైట్ ఎకానమీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సింగపూర్ ప్రతినిధులకు వివరించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…

ధరణిని అడ్డంపెట్టుకున్నారు.. పట్టాలు చేసుకున్నారు

– 22ఏ పేరుతో నిందలు వేయాలనుకున్నారు – మేము అన్నీ బయటపెడుతున్నాం – వీటిపై చర్చ జరగకూడదనే గందరగోళం చేశారు – శాసన సభలో బీఆర్‌ఎస్‌పై సీఎం తీవ్ర విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : ధరణిని అడ్డం పెట్టుకుని భూదాన భూములను పట్టా చేసుకున్నారు అని బీఆర్‌ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపణలు…

పొదుపుతోనే డిమాండ్‌ను దాటగలం

– ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం – రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం – 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా లక్ష్యం – సీఐఐ ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్‌లో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : విద్యుదుత్పత్తితోపాటు వినియోగాన్ని సమర్థవంతంగా తగ్గించడం ద్వారా కూడా పెరుగుతున్న…