ఉద్యాన పంటల విస్తరణకు పెద్దపీట

– ఈ ఏడాది అదనంగా 2 లక్షల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యం – ఉద్యానరంగ అభివృద్ధికి రూ.1,000 కోట్లతో కార్యాచరణ – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : రాష్ట్రంలో వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు పంటల వైవిధ్యీకరణలో భాగంగా ఉద్యాన పంటల సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ,…





