Day September 10, 2026

నీరున్నా పంట‌ల‌ను కాపాడ‌లేని ప్ర‌భుత్వం

– ఇది రేవంత్ తెచ్చిన క‌రువు – రాష్ట్ర రైతుకు నీరు నిల్.. ఏపీకి ఫుల్‌ – ఇదీ ప్ర‌భుత్వ నిర్వాకం – మోటార్ల‌ను పూర్తిస్థాయిలో ఎందుకు న‌డ‌ప‌రు? – పాల‌మూరుకు నీరందించ‌లేని ద‌ద్ద‌మ్మ ప్ర‌భుత్వం – నిప్పులు చెరిగిన హ‌రీష్‌రావు  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 10: కండ్ల ముందు నీళ్లు పారుతున్నా పొలాలకు నీళ్లు…

ఇన్సూరెన్స్ ముఠా గుట్టురట్టు దిశగా పోలీస్ అడుగులు

-‘ ప్రజాతంత్ర’ కథనానికి సంచలన స్పందన – విచారణకు జిల్లా ఎస్పీ ఆదేశం – సీసీఎస్  పోలీసులకు విచారణ బాధ్యతలు అప్పగింత  – పత్రికా కార్యాలయానికి వెల్లువెత్తిన ఫోన్ కాల్స్ మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబ‌ర్ 10 : ఇన్సూరెన్స్ కంపెనీల పేరిట రాత్రికి రాత్రే బోర్డులు తిప్పేస్తూ ఐఆర్డీఏఐ (ఐఆర్డీఏఐ) నిబంధనలకు విరుద్ధంగా అమాయకుల…

19న కోదాడలో మెగా జాబ్ మేళా

– 200 నుంచి 250 కంపెనీలను ఆహ్వానించేందుకు విస్తృత కసరత్తు – ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రి ఉత్తమ్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : సూర్యాపేట జిల్లాతోపాటు ఉమ్మడి నల్లగొండ, పొరుగున ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈనెల 19వ తేదీన కోదాడలో మెగా…

17న పబ్లిక్ గార్డెన్‌లో ప్రజా పాలన దినోత్సవం

– ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష – వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పక్కా ఏర్పాట్లు చేయాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : పబ్లిక్ గార్డెన్‌లో ఈనెల 17న నిర్వహించే తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్య‌క్ర‌మ  నిర్వహణ ఏర్పాట్లపై…

స‌భ‌ను అడ్డుకోవ‌డానికి ఫామ్ మౌజ్‌లో కుట్ర‌

– వెయ్యి రోజుల్లో చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు వివ‌రించ‌డ‌మే స‌భ‌ లక్ష్యం – మూడు రోజులు స‌భ జ‌ర‌గ‌కుండా అడ్డుకున్నారు – ప్ర‌జాప్ర‌తినిధుల‌ను దూషించారు – అధికారుల‌పై అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు – ద‌ళితులు న‌డిచిన నేల‌ను శుద్ధిచేసి అవ‌మానించారు – జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌పై విచార‌ణ‌ – సీఎల్‌పీ స‌మావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 10…

ఇందిరమ్మ ఇళ్లు .. పేదల ఆత్మగౌరవానికి తగినట్టు

– ఇళ్లకు రూ.5 లక్షల ఉచిత సాయం ఎక్కడా లేదు – రెండో విడతలో 59 వేల గుడిసెల స్థానంలో ఇందిరమ్మ ఇళ్లు – ఏ నియోజకవర్గంలోని పేదలకు ఆ నియోజకవర్గంలోనే – ఇందిరమ్మ ఇళ్లపై అసెంబ్లీలో మంత్రి పొంగులేటి స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : పేదల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారు నివసించే…

ఫ్లోటింగ్ సోలార్‌పై ప్రత్యేక దృష్టి

– జలాశయాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై ఉమ్మడి అధ్యయనం – కేంద్ర నిబంధనల సడలింపుపై విజ్ఞప్తి – విద్యుత్ సబ్సిడీలకే ఏటా రూ.19,000 కోట్లు  – అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, : రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను తట్టుకునేందుకు సౌర, ఫ్లోటింగ్‌ సోలార్‌, ఇతర సంప్రదాయేతర ఇంధన వనరులను పెద్ద…

ప్రత్యామ్నాయ మార్గాల్లో తాగునీటి సరఫరా

– చెంచుపెంటల్లో తాగునీటి సరఫరాపై మంత్రి సీతక్క సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : చెంచుపెంటల్లో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో తాగునీటి సరఫరాపై అసెంబ్లీలోని తన చాంబర్‌లో గురువారం సమీక్ష నిర్వహించారు.…

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.8,591 కోట్లు

 – శాసనమండలిలో మంత్రి అడ్లూరి  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 10 : రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, ఆశ్రమ పాఠశాలల్లోని పోస్టుల అప్‌గ్రేడేషన్‌పై ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ శాసనమండలిలో గురువారం కీలక ప్రకటన చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్సీలు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన వివరంగా సమాధానమిచ్చారు.…