Day September 10, 2026

తెలంగాణ అభివృద్ధికి మోదీ చారిత్రక నిర్ణయం

– ఘట్‌కేసర్-కాజీపేట రైల్వే బహుళ ట్రాకింగ్‌కు ఆమోదం – రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ సమావేశంలో తెలంగాణకు అత్యంత ప్రయోజనకరమైన సికింద్రాబాద్ (ఘట్‌కేసర్)-కాజీపేట బహుళ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టుకు ఆమోదం…

మూసీ పున‌రుజ్జీవం పేరిట విధ్వంసం వ‌ద్దు

– న‌దిని, ప‌ర్యావ‌ర‌ణాన్ని, ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను కాపాడాలి – ప్ర‌జ‌ల‌ను నిర్వాసితుల‌ను చేసే విధానాన్ని మార్చాలి – మూసీ రివ‌ర్ ప్రాజెక్టును పునః స‌మీక్షించాలి – మూసీ జ‌న ఆందోళ‌న్ డిమాండ్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌రు 10: మూసీ నది పునరుజ్జీవనం పేరుతో చేపడుతున్న ప్రస్తుత మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు నదిని శుద్ధితో పాటు ప్రజల…

నూతన శకంలోకి లైఫ్ సైన్సెస్

– పరిశోధనలు, ఆవిష్కరణల దిశగా అడుగులు – 2,000కు పైగా కంపెనీలతో ఎకోసిస్టమ్ – వ్యాక్సిన్ల తయారీలో గ్లోబల్ లీడర్‌గా హైదరాబాద్ – ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల కీలక వ్యాఖ్యలు – లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల్లో నూతనాధ్యాయం – ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం హైదారాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10: హైదరాబాద్ లైఫ్ సైన్సెస్…

అర్హత లేకున్నా అల్లోపతి వైద్యం

– మహమ్మదాబాద్ లో డీఎంహెచ్ ఓ ఆకస్మిక తనిఖీల్లో వెలుగులోకి.. – అర్హత లేని ‘ఆర్ఎంపీ’ క్లినిక్లపై వేటు.. ఏడు క్లినిక్లు సీజ్ – అతిగా యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్ల వాడకంపై తీవ్ర ఆగ్రహం మహబూబ్ నగర్ ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : వైద్య విద్య అర్హతలు లేకుండా, స్థాయికి మించి వైద్య చికిత్సలు అందిస్తున్న క్లినిక్…

త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు

– మెట్రోతో మరో 50 బస్సులు అనుసంధానిస్తాం – పీఎం ఈ-డ్రైవ్‌ ‌కింద నగరానికి 2,200 బస్సులు – కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చాం – రవాణశాఖ మంత్రి పొన్నం వెల్లడి హైదారాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 : ‌గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని మూసివేసే పరిస్థితి ఉండగా ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని రవాణ శాఖ…

గణేష్ నిమజ్జనానికి హైడ్రా వ్యతిరేకం కాదు

– సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు నమ్మొద్దు – హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదారాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10: హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలు, వ్యతిరేక ప్రచారాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. చెరువుల్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి హైడ్రా ఎప్పుడూ వ్యతిరేకం కాదని, తాము పునరుద్ధరణ పనులు…

అత్యంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు

– తుమ్మల పనితీరుపై బీజేపీ ఎమ్మెల్యేల ప్రశంసలు హైదారాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పనితీరుపై బీజేపీ శాసనసభ్యులు పాయల్ శంకర్, రాకేశ్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. పార్టీలు వేరైనా ప్రజలకు మంచి చేసే నాయకుడిని, వారి నిబద్ధతను గుర్తించి మెచ్చుకోవడంలో తప్పులేదని వారు స్పష్టం చేశారు.…

పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన బస్సు

– రెండు కార్లు, ఆటో ధ్వంసం హైదారాబాద్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10: హైదరాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని బాటసింగారం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన బస్సు రెండు కార్లు, ఓ ఆటోను ఢీకొట్టగా అవి…

చైనా షిప్‌యార్డ్‌లో అగ్నిప్రమాదం

– 20 మంది మృతి, ఐదుగురు గల్లంతు న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 10: ‌చైనాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కింగ్‌డావో బీహై షిప్‌యార్డ్‌లో మరమ్మతుల నిమిత్తం నిలిపి ఉంచిన ఒక కార్గో నౌకలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ విషాద ఘటనలో సుమారు 20 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. లైబీరియా జెండాతో ఉన్న…