Day September 7, 2026

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

– రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా అసంపూర్తిగానే నీటి ప్రాజెక్టులు –  పాలమూరు–రంగారెడ్డి 90 శాతం పనులు పూర్తయ్యాయనడం అబద్ధం – శాస్త్రీయ పద్ధతుల్లో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ – కాళేశ్వరానికి ప్రజలను తీసుకెళ్లి ఏం చూపిస్తారు?    – నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,సెప్టెంబర్ 7:  రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న…

‘మారుపేర్ల’ సమస్య పరిష్కరిస్తాం

Bhatti Vikramarka

– శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ‘మారుపేర్ల’ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు…

కార్పొరేషన్లలో ‘ఇందిరమ్మ టవర్స్’

– గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం – 20లోగా రెండో విడత ఇళ్ల మంజూరు – రూ.230కే సిమెంట్ బస్తా.. త్వరలో రాయితీపై ఇనుము – రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 7:  గ్రామీణ ప్రాంతాల్లో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నట్లుగానే పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల సొంతింటి కలను కూడా సాకారం చేస్తామని…

ఫీజు బకాయిలు చెల్లించేదాకా పోరు ఆగదు

– గోల్కొండ పిఎస్‌ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హెచ్చరిక – మహా ధర్నాకు అనుమతి నిరాకరించినందుకే అసెంబ్లీ ముట్టడి – పోలీసుల తోపులాటలో గాయపడ్డ పలువురు నాయకులు – ఐసీయూలో అమీర్‌పేట్ కార్పొరేటర్ సరళ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 7 : పేద విద్యార్థులకు రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను…

స్పీకర్‌పై అనుచితంగా మాట్లాడడం తగదు

– ఎమ్మెల్సీ తాతా మధుపై మంత్రి పొంగులేటి ఆగ్రహం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 7 : శాసనసభ స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. స్పీకర్ పదవి ఏ ఒక్క పార్టీకి, వ్యక్తికి సంబంధించినది కాదని.. అది శాసనసభ గౌరవానికి,…

పురాతన ఆలయాల సంరక్షణకు కట్టుబడి ఉన్నాం

– గోదావరి పుష్కరాలను అద్భుతంగా నిర్వహిస్తాం – ధర్మపురి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో పుష్కరాల పనులు – ఉగ్ర నరసింహుని ఆలయ పునర్నిర్మాణంలో పాల్గొనడం అదృష్టం – ఉప ముఖ్యమంత్రి విక్రమార్క ధర్మపురి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : రాష్ట్రంలోని పురాతన ఆలయాల సంరక్షణకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని…

ఆయుష్ ఎకో-సిస్టమ్ బలోపేతంపై 8న వర్క్ షాప్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆయుష్ ఎకో- సిస్టమ్‌ను బలోపేతం చేసేందుకు హైదరాబాద్‌లోని కన్హా శాంతి వనంలో నీతి ఆయోగ్ ఈనెల 8వ తేదీన జాతీయ స్థాయి వర్క్‌షాప్ నిర్వహిస్తుందని రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్ ఐషా మస్రత్ ఖానం వెల్లడించారు. ఈ జాతీయ వర్క్ షాప్‌నకు…

రైతుల కోసం జీవితాన్ని ధారపోశారు

– సారంపల్లి మరణం రైతాంగానికి తీరని లోటు – ఆయన సంస్మరణ సభలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : సమస్యలపై అవగాహన, సంస్కారవంతంగా అంశాలను లేవనెత్తడంలో రైతు నాయకుడు సారంపల్లి మల్లారెడ్డికి సాటి లేరని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. కౌలు రైతుల సమస్య, పంటలకT గిట్టుబాటు ధర కోసం ఆయన ఎంతో…