Day September 7, 2026

గ్యాస్‌ ‌వినియోగదారులకు కేంద్రం తీపి కబురు

– పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు ఒకే నిబంధన న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 7 : ‌వంట గ్యాస్‌ ‌వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ 25 రోజులకే ఎల్‌పీజీ సిలిండర్‌ ‌రీఫిల్‌ ‌బుక్‌ ‌చేసుకోవచ్చు. ఇప్పటివరకు అక్కడ 45 రోజుల వ్యవధి ఉండేది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్నింటికీ ఇక 25 రోజుల నిబంధనే…

మ్యాట్రీమోనీ పేరుతో భారీ మోసాలు

-ఫేక్ మ్యాట్రిమోనీలు.. డబ్బుల వసూలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7: ‌పెళ్లి కుదరాలి.. పిల్లల జీవితం బాగుండాలి.. అనే తల్లిదండ్రుల ఆశ పడుతుంటారు. తమ స్థాయికి మించి కూడా మంచి సంబంధాల కోసం వెతుకుతుంటారు. బంధువులు తెలిసిన వారితో పాటు ఇటీవల కాలంలో మ్యాట్రీమోనీలను కూడా ఆశ్రయిస్తున్నారు. అయితే తల్లిదండ్రుల ఆశను ఆసరాగా చేసుకుని కొందరు…

సింగపూర్‌లో భారతీయులపై ద్వేషపూరిత వ్యాఖ్యలు

– విచారణకు ఆదేశించిన సింగపూర్‌ ‌ప్రభుత్వం న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 7 : ‌సింగపూర్‌లో స్థానిక భారతీయులను, భారత సంతతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ ‌మీడియాలో సాగుతున్న జాత్యహంకార, ద్వేషపూరిత వ్యాఖ్యలపై ఆ దేశ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల చైనా-నేపాల్‌ ‌సరిహద్దుల్లో సంభవించిన ప్రకృతి వైపరీత్యంలో పలువురు సింగపూర్‌ ‌పౌరులు గల్లంతైన…

ప్రజాస్వామ్యం ముసుగులో నిరంకుశ పాలన

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి – ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించేదాకా పోరాటం ఆగదు న్యూఢిల్లీ/హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 7: ప్రజాస్వామ్య పాలన అందిస్తామని గొప్పలు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రజా సమస్యలపై గొంతెత్తితే అరెస్టులు, ప్రశ్నిస్తే నిర్బంధాలు, నిరసన తెలిపితే లాఠీలతో సమాధానం చెబుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ…

భగ్గుమన్న చమురు ధరలు

– హర్మూజ్‌ ‌జలసంధిలో మళ్లీ ఉద్రిక్తత – భారీగా తగ్గిన నౌకల రాకపోకలు న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 7 : ‌పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. అమెరికా, ఇరాన్‌ ‌మధ్య నౌకలపై పరస్పర దాడులు జరగడంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్‌ ‌జలసంధి సమీపంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలతో…

ఇది శాసనసభ కాదు.. కౌరవ సభ

– సీఎం రేవంత్‌ ‌సారీ చెప్పాలి – రేవంత్‌ ‌ప్రభుత్వంపై హరీష్‌ ‌రావు ఫైర్‌ ‌- టీషర్టులతో మీరు పార్లమెంట్‌కు వెళ్తారు – మేము టీషర్టులతో అసెంబ్లీకి రాకూడదా? – ఇది ముమ్మాటికీ దుశ్శాసన సభ – మహిళా నేతల జుట్టు పట్టుకుని ఈడ్చేస్తారా? – ఈ దాడి వెనుక రేవంత్‌ ‌రెడ్డి కుట్ర ఉంది…

ముగిసిన బీఏసీ సమావేశాలు

– 12 వరకు అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : ‌శాసనసభ, శాసనమండలి సమావేశాల నిర్వహణపై సోమ‌వారం జరిగిన బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు ఉభయ సభలను ఈనెల 12 వరకు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. సమావేశాల పొడిగింపుపై అవసరమైతే మరోసారి సమీక్ష…

ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

– నిషేధిత భూములు 22ఏ జాబితాపై సభలో రగడ – ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభలో బీజేపీ నినాదాలు – 22ఏపై చర్చకు సిద్ధంగా ఉన్నాం – సభ సజావుగా సాగేందుకు సహకరించాలి – 22ఏ జాబితాపై మంత్రి శ్రీధర్‌ ‌బాబు వివరణ – వచ్చే బోనాల నాటికి ఇందిరమ్మ ఇళ్లు పూర్తి – అసెంబ్లీలో మంత్రి…

మహిళా ఎమ్మెల్యేలపై దాడికి సీఎందే బాధ్యత

– సభలో క్షమాపణ చెప్పే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టం – వెయ్యి రోజుల వైఫల్యాలను ఎండగడతామనే భయంతోనే  దాడులు – దాడికి నిరసనగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం బహిష్కరణ – హైకోర్టు, ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్లను ఆశ్రయిస్తాం – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 7…