Day September 7, 2026

హద్దులు దాటుతున్న రాజకీయం!

Politics Crossing All Limits in Telangana!

ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ అత్యున్నతమైన స్థానం. ప్రజల సమస్యలను చర్చించడానికి, విధానపరమైన నిర్ణయాలను రూపొందించడానికి, చట్టాలను ప్రజామోదయోగ్యంగా మార్చడానికి వేదికగా నిలవాల్సిన అసెంబ్లీ, ఇటీవల కాలంలో రాజకీయ కుమ్ములాటలకు, గందరగోళానికి నిలయంగా మారుతుండడం ఆందోళనకరం.  తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల ప్రారంభ రోజే చోటుచేసుకున్న పరిణామాలు సభా గౌరవానికి, ప్రజాస్వామ్య విలువలకు సవాలుగా నిలిచాయి. ప్రజాసమస్యలపై…

తొలి రోజే ఉద్రిక్తం

– బీఆర్ఎస్, బీజేపీల నిరసనలతో రణరంగంగా అసెంబ్లీ పరిసరాలు – నల్ల టీ షర్టులతో అసెంబ్లీ ముట్టడికి బీఆర్ఎస్ యత్నం – బీజేపీ నేతల నిరసనలు – అడ్డుకున్న పోలీసులు – తోపులాటలో పలువురు నేతలకు గాయాలు – మహిళా ఎమ్మెల్యేలతో పోలీసుల తీరు అమానుషం : సబిత, సునీత  – స్పీకర్ పై ఎమ్మెల్సీ…

మహిళల్లో అక్షరాస్యత: లింగ వివక్షను అధిగమించే మార్గం

భారతదేశం విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యం ప్రాథమిక విద్య అందరికీ సమానంగా అందడంపైనే ఆధారపడి ఉంది. గత రెండు దశాబ్దాలుగా బడుల్లో చేరే పిల్లల సంఖ్య పెరిగినప్పటికీ, స్త్రీ, పురుషుల అక్షరాస్యత మధ్య ఉన్న వ్యత్యాసం ఇప్పటికీ సమాజంలో ఒక ప్రధాన సమస్యగా కొనసాగుతోంది. అధికారిక గణాంకాలు పరిశీలిస్తే ఈ అంతరం స్పష్టంగా…

భవిష్యత్తు క్వాంటమ్‌దే… కానీ పునాదులు సాంప్రదాయ ఇంజినీరింగ్‌వే

“1995లో భవిష్యత్తులో నానోబాట్ సర్జరీ వస్తుందని చెప్పి వైద్య విద్యలోని ప్రాథమిక కోర్సులను తగ్గించడం ఎంత అసంబద్ధమో, అలాగే క్వాంటమ్ భవిష్యత్తు పేరుతో నేటి ఇంజినీరింగ్ పునాదులను బలహీనపరచడం కూడా అంతే ప్రమాదకరం.క్వాంటమ్ కంప్యూటింగ్‌ను ఆహ్వానించాలి—కానీ హైప్‌తో కాదు, హేతుబద్ధమైన ప్రణాళికతో..”  ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ టెక్నాలజీలపై బిలియన్ల డాలర్ల పెట్టుబడులు జరుగుతున్నాయి. తదుపరి కంప్యూటింగ్ విప్లవంలో…

22ఏ పేరుతో సాగుతున్న భూదందా

– భూదందా వెనుక పొంగులేటి – వేల కోట్లు కొల్లగొడుతున్న మంత్రి – సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలి – బీజేఎల్పీ నేత ఏలేటి  ‌ – గన్‌పార్క్ ‌వద్ద బీజేపీ తీవ్ర నిరసన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 7 : ‌రాష్ట్రంలో సెక్షన్‌ 22ఏ ‌నిషిద్ధ భూముల పేరుతో సాగుతున్న భారీ భూదందా వెనుక మంత్రి పొంగులేటి…

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

– ప్రయాణికుల వాహనం బోల్తా – 12మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు బాఘ్‌పత్‌,‌ సెప్టెంబర్‌ 7 : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బాఘ్‌పత్‌ ‌జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న ఓ పికప్‌ ‌వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు ప్రయాణికులు…

బీఆర్ఎస్ నేతల తీరు సరికాదు : వీహెచ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : శాసనసభ వేదికగా బీఆర్ఎస్ సభ్యులు చేపట్టిన నల్ల దుస్తుల నిరసనలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో అసెంబ్లీలో ఇలాంటి దిగజారుడు ప్రవర్తనను చూడలేదని మండిపడ్డారు. ఎవరో చనిపోయినట్లు నల్ల బట్టలు ధరించి అసెంబ్లీకి వచ్చి డ్రామాలు ఆడటం కాకుండా…

‘సమ్మిట్’ ఆహ్వానాలు పంపాలి

– గ్లోబల్ సమ్మిట్ సన్నాహకాలపై సీఎస్ సమీక్ష హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,సెప్టెంబర్ 7: రానున్న ఇన్వెస్ట్ తెలంగాణ – రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సంజయ్ జాజు సచివాలయంలో ఉన్నతాధికారులతో సోమవారం సమావేశం నిర్వహించి సన్నాహకాలను సమీక్షించారు. గ్లోబల్ సమ్మిట్‌కు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు,…

దేశాన్ని ముందుకు నడిపిస్తున్నది మహిళలే

– భారత చరిత్రలో మహిళలది కీలక పాత్ర – లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 7 : ‌దేశ చరిత్ర, వారసత్వంలో మహిళలు ఎల్లప్పుడూ మార్పునకు మార్గదర్శకులుగా నిలుస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా అన్నారు. వారి నాయకత్వ పటిమను మరింత బలోపేతం చేసేందుకు సరైన…