Day September 5, 2026

డ్రగ్స్ ర‌హిత స‌మాజమే ల‌క్ష్యం

– వ‌రంగ‌ల్‌లో సంఘ‌మిత్ర కార్య‌క్ర‌మం – ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో పోలీసు శాఖ నిర్వ‌హ‌ణ‌ – వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ ఎన్,శ్వేత వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 5: ఎస్‌హెచ్‌జీ, వాలంటీర్స్, మెప్మా సభ్యుల ద్వారా 1.17 లక్షల మంది సభ్యులకు డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన డ్రగ్స్‌, గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువత, మహిళలు, ప్రజల్లో…

కేసీఆర్ రాజీనామా చేయాలి

– ప్ర‌జ‌ల డ‌బ్బు తీసుకుంటూ అసెంబ్లీకి హాజ‌రుకాక‌పోవ‌డ‌మేంటి? – సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్‌ – సీఎం పిలుపు మేర‌కు కాంగ్రెస్ శ్రేణుల ధ‌ర్నాలు – ఎదురు దాడికి దిగిన బీఆర్ ఎస్‌ – ఇచ్చిన వాగ్దానాలు నెర‌వేర్చ‌లేక డైవ‌ర్ష‌న్ రాజ‌కీయాలా? – కేసీఆర్ రాజీనామా చేస్తే వ‌చ్చే స్పంద‌న‌ను రేవంత్ త‌ట్టుకోలేడు : కేటీఆర్…

అసెంబ్లీ స‌మావేశాలకు స‌హ‌క‌రించాలి

–– స‌భ్యుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు స‌త్వ‌రం అందించాలి – చ‌ర్చ స‌మ‌యంలో అధికారులు అందుబాటులో వుండాలి – మెటీరియ‌ల్‌ను ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ భాష‌ల్లో ప్ర‌చురించాలి – శాస‌న‌స‌భ స్పీక‌ర్ ప్ర‌సాద్‌కుమార్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 5: సోమవారం నుండి ప్రారంభం కానున్న  రాష్ట్ర శాసనసభ, శాసన పరిషత్ వర్షాకాల సమావేశాలు స‌జావుగా సాగేందుకు అధికార్లు…

కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయాలి?

– వెయ్యి రోజులు మోసం చేసిన రేవంత్ త‌ప్పుకోవాలి – నిరుద్యోగుల‌ను నిండా ముంచారు – 2006లో కేసీఆర్ రాజీనామా చేస్తే కాంగ్రెస్ వీపు ప‌గిలింది – చేసిన మోసాల‌కు కాంగ్రెస్ నాయ‌కులు 420 సార్లు రాజీనామా చేయాలి – అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తాం – మెక్క‌డం త‌ప్ప కాంగ్రెస్ నేత‌లు చేసిందేమీ లేదు…

కేబినెట్ స‌బ్ క‌మిటీ ఏర్పాటును స్వాగ‌తిస్తున్నాం

– కౌలుదారుల గుర్తింపు ప్ర‌క్రియ‌పై పౌర‌స‌మాజ ప్ర‌ముఖులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 5 :  కౌలుదారుల గుర్తింపు అంశంపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడాన్ని కౌలుదారు దీనస్థితిపై ఆందోళన చెందుతున్న పౌరులుగా స్వాగతిస్తున్న‌ట్టు పౌర‌స‌మాజ ప్ర‌ముఖులు తెలిపారు. ఈమేర‌కు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొఫెస‌ర్‌ డి.నరసింహారెడ్డి ప్రొఫెస‌ర్‌ జి.హరగోపాల్, ప్రొఫెస‌ర్‌ శాంత సిన్హా, జస్టిస్ చంద్రకుమార్,…

వాళ్ల‌తో పోలిస్తే మా పాల‌న భేష్‌

– 5.35 లక్షల మంది రైతులకు రుణ మాఫీ పూర్తి చేశా – సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ – మహిళలకు సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, మహిళా శక్తి స్టాల్స్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టీక‌ర‌ణ‌ – అసెంబ్లీకి వచ్చి తమ పాలనపై చర్చించాలి – నకిరేకల్ సభలో కేసీఆర్,…

చేయూత కొత్త పెన్షన్లపై పరిశీలన ప్రారంభం

– ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పారదర్శకంగా పరిశీలన – 25 లోపు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : చేయూత సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్లు మంజూరు చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను గ్రామీణాభివృద్ధి శాఖ ప్రారంభించింది. దరఖాస్తుల స్వీకరణ…

వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పక్కా ప్రణాళిక

– రూ.18,250 కోట్లతో 65 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు  – అక్టోబర్ 15 నుంచి కొనుగోళ్లు ప్రారంభం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 5: రాబోయే వానాకాలం సీజన్‌లో రూ.18,250 కోట్ల అంచనా విలువతో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ కార్యాచరణను అమలు చేయాలని…

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్

– రూ.70 వేల కోట్ల పెట్టుబడి, 7 వేల మందికి ఉపాధి – తెలంగాణకే కాక దేశానికి ఇది చరిత్రాత్మక ప్రాజెక్టు – టీసీఎస్-హైపర్‌వాల్ట్ ప్రతినిధులతో సీఎం సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్‌వాల్ట్ ప్రకటించింది. అందుకు…