Day September 5, 2026

భవిష్యత్తు డేటా, ఏఐ రంగాలదే 

– కాన్‌స్టర్ నూతన కార్యాలయం ప్రారంభించిన కేటీఆర్ – టైర్-2, 3 నగరాల యువతలో అపారమైన ప్రతిభ, పట్టుదల హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : ప్రస్తుతం ప్రపంచం వేగంగా మారుతోందని, ముఖ్యంగా డేటా, డేటా సెంటర్లు, సర్వర్లు, కృత్రిమ మేధస్సు(ఏఐ), కంటెంట్ రంగాల్లో అపారమైన అవకాశాలు ఏర్పడుతున్నాయని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు(కేటీఆర్) అన్నారు.…

ఉపాధ్యాయుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు

– విద్యార్థుల భవిష్యత్‌కు పునాదులు వేసేది గురువులే – ప్రభుత్వ విద్యను ప్రైవేట్‌కు దీటుగా బలోపేతం చేస్తాం – సీఎం రేవంత్ రెడ్డి – కొడంగల్‌లో పాఠశాల భవనం, క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం కొడంగల్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 5 : విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే అసలైన పునాదులు వేస్తారని, దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే…

మూడు హామ్ రోడ్లకు శంకుస్థాపన

కొల్లాపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో పెద్దకొత్తపల్లి మండలంలోని నక్కల బండ స్టేజ్ వద్ద రూ.15.87 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూడు హ్యామ్ రోడ్డు పనులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ అనసూయ(సీతక్క), పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి…

22ఏలో చేర్చడం మానవ హక్కుల ఉల్లంఘనే

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : భూభారతి- 22ఏ ద్వారా రైతుల భూములను అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో బీజేపీ ఆధ్వర్యంలో భూభారతి, 22ఏపై శనివారం మహాధర్నా నిర్వహించారు. శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ…

గురువే ప్రత్యక్ష దైవం

–  ఉపాధ్యాయులకు రామచందర్‌రావు గురుపూజోత్సవ శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : ‘గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః.. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః’.. మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రల తర్వాత దైవ సమానులుగా పూజించేది గురువులనే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఒక ప్రకటనలో అన్నారు. ఆచార్య దేవోభవ అంటూ…

ఉపాధ్యాయులు శిల్పులు

– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : ఒక మంచి ఉపాధ్యాయుడు వందలాది జీవితాలను వెలిగించే దీపం అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదని, ఒక తరాన్ని తీర్చిదిద్దే శిల్పి…