Day September 4, 2026

హద్దులు దాటితే ఎవరిపైనైనా చర్యలు

– సురేఖ తొలగింపుపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్  హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ నిర్ణయం బాధ కలిగించేదే అయినా పార్టీ క్రమశిక్షణే అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, అధిష్ఠానం…

ముగ్గురు పిల్లలతో లోయలోకి దూకి రెజ్లర్ ఆత్మహత్య

ముంబై, సెప్టెంబర్ 4 : మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లాలో క్రీడా లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ‘మహారాష్ట్ర టైగ్రెస’గా పేరొందిన జాతీయ మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి నల్‌దుర్గ్ కోటపై నుంచి వంద అడుగుల లోతైన లోయలోకి దూకింది. ఈ దారుణ ఘటనలో అశ్విని, ఆమె…

వారికి దేశ భ‌క్తి స‌ర్టిఫికెట్లు ఇవ్వ‌డం త‌గ‌దు

– అది దేశాన్ని అవమానించడమే – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసం ఒవైసీ బ్రదర్స్ దేశభక్తులంటూ ప్రశంసలు కురిపించడం తీవ్ర ఆశ్చర్యం కలిగిస్తోందని, ఇది సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ధ్వజమెత్తారు. దేశభక్తులు…

భూముల చుట్టూ తిరుగుతున్న రేవంత్ రెడ్డి

– రైతుల భూములను 22ఏ లో పెట్టడం దారుణం – కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై  కౌటాలలో భారీ నిరసన – హరీష్‌ రావు తీవ్ర ఆగ్రహం సిర్పూర్ కాగజ్‌నగర్/ కౌటాల: సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే కాంగ్రెస్ పాలనలో భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్‌…

సమ్మక్క సాగర్‌కు త్వరగా ఎన్‌ఓసీ ఇవ్వాలి

 – ఛత్తీస్‌గఢ్‌ సీఎంను కోరిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్‌ 4 : సమ్మక్క–సారక్క బ్యారేజీగా పిలిచే సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టుకు అనుమతిని (ఎన్‌ఓసీ) వీలైనంత త్వరగా జారీ చేయాలని నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాన్ని కోరారు. న్యూదిల్లీలో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి…

‘పచ్చ కాంగ్రెస్’ అనడం హాస్యాస్పదం

– నానాజాతి సమితిలాంటి బీఆర్ఎస్సా విమ‌ర్శించేది? . పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్ర‌జాతంత్ర‌,సెప్టెంబ‌ర్ 4 : అన్ని రాజ‌కీయ పార్టీల నుంచి వచ్చిన నాయకులను చేర్చుకుని బీఆర్ఎస్ ఒక ‘నానాజాతి సమితి’లా మారిందని, అలాంటి పార్టీ కాంగ్రెస్‌ను విమర్శించడం హాస్యాస్పదమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి…

ఏపీ పునర్విభజన సరిగా జరగలేదు

– పూర్తిగా నష్టపోయిన భద్రాచలం పరిసర ప్రాంతాలు – విభజన తర్వాత సీఎంగా కేసీఆర్ దృష్టి పెట్టకపోవడంతోనే నష్టం – కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే భద్రాచలం వెనుకబాటు – పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ప్రమాదం – రెవెన్యూ మంత్రి పొంగులేటి భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : ఆంధ్రప్రదేశ్ పునర్విభ„జన సరిగా జరగలేదని, కావాలని…

కొండా సురేఖ బ‌ర్త‌ర‌ఫ్‌:  పార్టీపై ప‌ట్టు నిలుపుకున్న రేవంత్‌!!

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలన  పరిణామం చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ మహిళా నేత, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం, దానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదముద్ర వేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫానుకు దారితీసింది. కొండా…

నాడు పంజరంలో పక్షులు… నేడు సర్కారుపైనే సవాళ్లా?

“నాడు అణచివేత, భయం ముందర మోకరిల్లి, పంజరంలో పక్షుల్లా మౌనం వహించిన కొందరు ఉద్యోగ నేతలు, నేడు ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై “బెదిరింపు ధోరణి” ప్రదర్శించడం వెనుక ఉన్న అసలు రాజకీయం ఏమిటి?” అణచివేతపై నిశ్శబ్దం… స్వేచ్ఛపై సమరమా? స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థ  ఉన్నతమైన లక్షణం. కానీ, అదే స్వేచ్ఛను…