Day September 4, 2026

భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

– అదనపు కట్నం కోసం ఘాతుకం – తీవ్ర గాయాలతో గాంధీలో చికిత్స పొందుతున్న బాధితురాలు – తల్లికి కూడా అంటుకున్న మంటలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తూ చివరకు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. తీవ్రంగా గాయపడిన…

వైద్య రంగానికి ఊతం… పారదర్శకతతోనే పేదలకు హితం!

తెలంగాణ ప్రజారోగ్య రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ప్రపంచ బ్యాంక్ ప్రతిపాదించిన ₹4,500 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ (టీజీ ఎస్వీఏఎస్టీహెచ్) రాష్ట్ర వైద్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది. రాష్ట్రంలో వైద్య సేవల నాణ్యతను పెంచడం, మౌలిక వసతులను బలోపేతం చేయడం లక్ష్యంగా ‘తెలంగాణ స్ట్రాటజిక్ విజన్ ఫర్ అటైనింగ్ సస్టైనబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్…

శ్రీశైలం నీరు విద్యుదుత్పత్తికి వాడకంపై అభ్యంతరం

– తెలంగాణకు కేఆర్ఎంబీ కీలక ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: తెలంగాణకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. శ్రీశైలం నీటిని విద్యుత్ ఉత్పత్తికి వాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే సమయంలో తక్షణమే విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించింది. కేవలం తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలు…

ఒక భావ‌జాలానికి లొంగిపోయిన పెంగ్విన్‌!

‘జెన్-జెడ్’ తరం వారు తమను దూషించారని చిన్నపిల్లల్లా ఫిర్యాదు చేసే చాలా మంది రాజకీయ నాయకులు, హుందాతనం మరియు ఆప్యాయత కలిగిన ఈ మహిళను తాము ఎంతగా దూషించారో తమ జ్ఞాపకాల నుండి అల‌వోక‌గా చెరిపేసుకుంటారు. దేశ కోడలిని “50 కోట్ల విలువైన గర్ల్‌ఫ్రెండ్” అని, “బార్-డాన్సర్” అని పిలవడం ద్వారా ఆర్ఎస్ఎస్‌కు చెందిన ఆ…

ట్రంప్ దృష్టిలో అగ్రస్థానంలో మోదీ

– అమెరికా రాయబారి ఆసక్తికర వ్యాఖ్యలు న్యూదిల్లీ, సెప్టెంబర్ 4 : జీ-20 సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా వెళ్లనున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోదీని కలవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతగానో కోరుకుంటున్నారని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు.…

రికార్డు సృష్టించిన ఇటలీ ప్రధాని

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4 : ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆ దేశ రాజకీయ చరిత్రలో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. యుద్ధానంతర ఇటలీ చరిత్రలో అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా ఆమె నిలిచారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. మెలోనీని ‘నా స్నేహితురాలు’…

నేపాల్ బాధితులకు అండగా నిలిచిన సోనూసూద్

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 4 : తీవ్ర వరదలతో అల్లాడుతున్న నేపాల్ ప్రజలను ఆదుకునేందుకు ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూసూద్ రంగంలోకి దిగారు. బాధితులకు అవసరమైన దుప్పట్లు, ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర సరుకులను భారత్ నుంచి తరలించి క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే, సోనూసూద్ నేపాల్ పర్యటనపై ప్రముఖ జర్నలిస్ట్ అజిత్ అంజుమ్…

ఇంకెక్కడి సయోధ్య? మేక చన్నుగా యాజమాన్య బోర్డులు?

“రెండు తెలుగు రాష్ట్రాలు సోదర రాష్ట్రాలుగా మెలగ వలసి వుండగా తీవ్ర మైన పొర పచ్చాలు ఏర్పడటానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాన కారణం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నియమించిన గోదావరి కృష్ణ యాజమాన్య బోర్డులు కేవలం మేక చన్నులుగా తయారైనవి. అవి క్రియాశీలంగా పని చేసే విధంగా జల శక్తి…

ఖ‌మ్మం జిల్లావ్యాప్తంగా టీజీసీఎస్‌బీ దాడులు

– అనుమానిత ప్రాంతాల్లో ఏక‌కాలంలో త‌నిఖీలు – సైబ‌ర్ నేరాల‌ను అరిక‌ట్ట‌డ‌మే ఈ దాడుల ప్ర‌ధాన ల‌క్ష్యం – 30 బ్యాంకుశాఖ‌ల్లో 121 మ్యూల్ ఖాతాల గుర్తింపు – 8 పోలీస్‌స్టేష‌న్ల‌లో 25 ఎఫ్ ఐఆర్‌ల న‌మోదు ఖ‌మ్మం, ప్ర‌జాతంత్ర, సెప్టెంబ‌ర్ 4:  ఖమ్మం యూనిట్ లా అండ్ ఆర్డర్ పోలీసుల సమన్వయంతో ఈనెల 2,…