Day September 4, 2026

రోహిణి కమిషన్: ఆరేళ్ల విచారణ… మూడేళ్లుగా మౌనం!

“రోహిణి కమిషన్ ప్రయాణమే ఈ అంశం ఎంత క్లిష్టమైనదో తెలియజేస్తుంది.మొదట స్వల్ప వ్యవధిలో నివేదిక ఇవ్వాల్సిన కమిషన్ గడువు పదేపదే పొడిగించబడింది. మొత్తం 14 సార్లు గడువు పొడిగించినట్లు సమాచారం.చివరకు దాదాపు ఆరేళ్ల అనంతరం, 2023 జూలై 31న జస్టిస్ రోహిణి తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు.కానీ నివేదిక సమర్పణతో సమస్య పరిష్కారం…

వందన్నది వెయ్యయినా సున్నేనా?!

“అప్పటికి అధికారంలో ఉన్నవారి మీద వ్యతిరేకతతో పాటు, కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టడానికి దోహదం చేసినవి ఆ పార్టీ చేసిన వాగ్దానాలుకూడా. ఎన్నికల ప్రణాళికలోనూ, ఎన్నికల ప్రచార సభల్లో రాష్ట్రమంతటా ఎన్నోచోట్ల కాంగ్రెస్ అగ్రనాయకుల దగ్గరినుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి,మంత్రుల దాకా ఎందరో ప్రకటించిన వాగ్దానాలున్నాయి. వాటిలో ఆరు గ్యారంటీలు ప్రధానమైనవి. ఆ ఆరు హామీలకు తాను…

మనిషి పక్షాన నిలిచిన సాహిత్యకారుడు

చెమ్మ : వారాల ఆనంద్ సాహిత్యం సమాజానికి అద్దంలాంటిది అంటారు. కొలకలూరి ఇనాక్ ఆ అద్దంలో బయటకు కనిపించని అనేకముఖాలను చూపించిన రచయిత. ప్రధాన స్రవంతికి దూరంగా ఊరు అంచులకు సమాజం అట్టడుగుక్కి  నెట్టివేసిన మనుషుల జీవితాలను కథా వస్తువులుగా తీసుకున్నారు. వారిశ్రమలోని గౌరవాన్ని, బాధలోని మానవత్వాన్ని, అవమానంలో దాగిన ఆత్మగౌరవాన్ని తన సృజనాత్మక సాహిత్యకేంద్రంగా…