Day September 3, 2026

ఎస్‌ఐఆర్ నోటీసుల హియరింగ్, పరిష్కారం వేగవంతంగా నిర్వహించాలి

– అధికారులకు సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశాలు మేడ్చల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : ఈవీఎం, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్) భద్రపరిచిన గోదామును వివిధŠ పార్టీల ప్రతినిధులు, అదనపు ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) సి.సుదర్శన్ రెడ్డి తనిఖీ…

పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు కార్యాలయం మార్పు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3: ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్(పీడీ యాక్ట్) కింద కేసుల విచారణకు సంబంధించిన అడ్వైజరీ బోర్డు కార్యాలయాన్ని బేగంపేటలోని గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్‌హౌస్ నుంచి రాజ్‌భవన్ రోడ్‌లోని దిల్‌కుశా గెస్ట్‌హౌస్‌కు మార్చినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. పీడీ యాక్ట్‌కు సంబంధించిన అడ్వైజరీ బోర్డు కార్యాలయం ఇకపై దిల్‌కుశా గెస్ట్‌హౌస్‌లో కొనసాగుతుందని పేర్కొంది. పీడీ…

శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్‌

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : పోలీసులు, అధికారులు పటిష్ఠమైన చర్యలు చేపట్టినా ఫేక్ కరెన్సీ ముఠా ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్‌లో చూసి నకిలీ నోట్లు తయారు చేస్తున్న ఒకే కుటుంబానికి…

రెండు రోజులపాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్ర, శనివారాలు రెండు రోజులపాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మద్దూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను తనిఖీ చేయనున్నారు. మధ్యాహ్నం 3.20 గంటలకు దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాడ్‌లో నిర్మాణంలో ఉన్న బీసీ…

గంజాయి డాన్ నీతూబాయ్‌కి ఈడీ షాక్

– ఎనిమిదిచోట్ల ఆస్తులపై ఆకస్మిక దాడులు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ గంజాయి డాన్ నీతూ బాయ్‌కి ఈడీ షాక్ ఇచ్చింది. ఆమెకు సంబంధించిన ఇళ్లు, ఆస్తులపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తక్కువ కాలంలో గంజాయి దందాతో కోట్లు సంపాదించిందని, ఆ డబ్బును హవాలా మార్గాల ద్వారా…

మందుపాతర పేలి గిరిజనుడి మృతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో పాత మందుపాతర పేలి ఓ గిరిజనుడు ప్రాణాలు కోల్పోయాడు. వెదుల్లచెరువు కాలనీకి చెందిన మడకం నాగేశ్వరరావు(35) ఈ ప్రమాదంలో మృతిచెందాడు. నాగేశ్వరరావు వెదురు బొంగుల సేకరణ కోసం కర్రెగుట్టల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో గతంలో మావోయిస్టులు అమర్చినట్లు…

బీసీ మహిళ క‌నుకే వేటు వేశారు

– సురేఖ బర్తరఫ్‌పై బీఆర్ఎస్  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 3 : కేబినెట్ నుంచి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేసిన‌ అంశంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఒక బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలిగించాలనుకోవడం దారుణమని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్…

మోదీని కలిసి తెలంగాణ హక్కులు అడగాలి

-కేంద్ర నిధులు, ప్రాజెక్టులపై ప్రశ్నించాలి – బీజేపీకి మంత్రి పొన్నం డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : రాష్ట్రంలో బీజేపీ నేతలు తమ పార్టీలోని అంతర్గత విభేదాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్‌లో కూర్చొని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం…

మంత్రివర్గం నుంచి సురేఖ బర్త్ రఫ్

-‌‌‌‌ పంతం నెగ్గించుకున్న రేవంత్ – అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి మరీ అనుకున్నది సాధించిన వైనం – రాజీనామా చేయనని సురేఖ భీష్మించినా ఫలితం లేదు – పార్టీలో తనమాటే ఫైనల్ అని నిరూపించిన సీఎం – పనిలో పనిగా చిన్నారెడ్డికి కూడా ఉద్వాసన – మరో ముగ్గురు బీసీ మహిళలతో సురేఖ లోటు భర్తీ…