Day September 1, 2026

జీడీపీ వృద్ది రేటు గణాంకాల గారడీ

– ధరలు మోత మోగిస్తుంటే వృద్ధి ఎలా సాధ్యం – ప్రధాని వ్యాఖ్యలపై మండిపడ్డ జైరామ్ రమేశ్ న్యూదిల్లీ, సెప్టెంబర్ 1 : దేశ జీడీపీ 7.8 శాతం మేర వృద్ధి సాధించిందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. అవన్నీ ప్రచారార్భాటమేనని కొట్టిపారేశారు. గణంకాల గారడీతో మోదీ…

స్వదేశీ నినాదంతో ముందుకు సాగండి

– అనవసరంగా బంగారాన్ని కొనకండి – డెస్టినేషన్ పేరుతో విదేశాల్లో పెళ్లిళ్లకు దూరం కండి – దేశప్రజల సమష్టి కృషితోనే జీడీపీ వృద్ది రేటు – ఇన్‌స్టా వేదికగా ప్రజలకు ప్రధాని మోదీ అభినందనలు న్యూదిల్లీ, సెప్టెంబర్ 1 : భారత్ సాధించిన వృద్ధి రేటు దేశ సమష్టి శక్తికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ…

రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసు

– ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు – ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను…

క్రిటికల్ మినరల్స్‌పై తెలంగాణ ఫోకస్

– క్రిటికల్ మినరల్స్ పరిశోధనకు త్రిముఖ భాగస్వామ్యం – మోనాష్-ఐఐటీ హైదరాబాద్-సింగరేణి సంయుక్తంగా ముందడుగు – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : క్రిటికల్ మినరల్స్, ఖనిజ అన్వేషణ, అధునాతన ఖనిజ సాంకేతికతల రంగాల్లో దీర్ఘకాలిక పరిశోధన, సంస్థాగత భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది.…

మైనారిటీ మహిళల ఆర్ధిక బలోపేతానికి కృషి

– మేడ్చల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల – లబ్దిదారులకు మహిళా యోజన చెక్కుల పంపిణీ మేడ్చల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : మైనారిటీ మహిళలు ఆర్ధికంగా, సామాజికంగా బలపడేందుకు ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన ద్వారా పొందే ఆర్థిక సహాయం ఎంతగానో దోహదపడుతుందని ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దీళ్ళ…

గ‌ణేష్ ఉత్స‌వాలు శోభాయ‌మానంగా నిర్వ‌హించాలి

– రాష్ట్రంలో అన్ని గ‌ణేష్ మండ‌పాల‌కు ఉచిత విద్యుత్‌ – ప‌ర్యావ‌ర‌ణ‌హిత వేడుక‌ల‌కు ప్రాధాన్యం – ర‌క్ష‌ణ‌, పారిశుద్ధ్యం, వైద్య‌సేవ‌లు నిరంత‌రం అందుబాటులో వుండాలి – సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలి – రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 1: గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత శోభాయమానంగా నిర్వహిస్తామని రవాణా…

ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు చేపట్టాం

– కారుణ్య నియామకాలు జ‌రిపాం – వాహన్ సారథి తీసుకొచ్చాం – వెయ్యి రోజుల పాలనపై రవాణా శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు చేపట్టామని, తమ ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రారంభించామని, ఇప్పటివరకు 347.36 కోట్ల…

ఇండిగో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం

– అత్యవసరంగా గోవాలోనే ల్యాండింగ్ న్యూదిల్లీ, సెప్టెంబర్ 1 : గోవా నుంచి దిల్లీ బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. మంగళవారం ఉదయం 9.15 గంటలకు గోవా ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ సాంకేతిక లోపం ఏర్పడింది. దీన్ని గుర్తించిన విమానం పైలట్ వెంటనే మనోహర్ ఎయిర్‌పోర్టు…

యధావిధిగా కళ్యాణలక్క్ష్మి, షాదీ ముబారక్

– సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టు స్టే హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : కల్యాణలక్క్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. పథకాల అమలుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను సీజే ధర్మాసనం రద్దు చేసింది. పథకాలపై స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టు మంగళవారం…