Day September 1, 2026

ఆగస్టులో జీఎస్టీ వసూళ్ల జోరు

– గతేడాదితో పోల్చితే 14.8 శాతం అధికం – తాత్కాలిక గణాంకాలు విడుదల న్యూదిల్లీ, సెప్టెంబర్ 1 : దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందుతున్నదనడానికి సంకేతంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి ఆశాజనకంగా నమోదయ్యాయి. ఆగస్టు నెలకు జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి రూ.1,99,853 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. గతేడాది…

లక్షలాది విద్యార్థుల జీవితాలతో సర్కార్ ఆటలు

– విద్యార్థుల పోరాటానికి బీఆర్‌ఎస్ అండ – మాజీ మంత్రి తలసాని హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : రాష్ట్రంలోని లక్షలాదిమంది విద్యార్థుల ఉన్నత చదువులను, వారి భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకులు, విద్యార్థులు వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంప్…

నీట్ పేపర్ లీకేజీ ఆందోళనకారులపై ఎఫ్ఐఆర్‌ ఎత్తివేత

– సుప్రీంకోర్టు కీలక నిర్ణయం న్యూదిల్లీ, సెప్టెంబర్ 1 : నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్నవారిపై నమోదైన ఎఫ్ఐఆర్‌ లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ను ఉపయోగించి కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆందోళనల్లో పాల్గొన్న యువత, విద్యార్థులకు భారీ ఊరట లభించినట్లైంది.…

బీజేపీ అధ్యక్షుడి అరెస్టును నిరసిస్తూ రాస్తారోకో

కొత్తగూడెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్టును నిరసిస్తూ బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో నాయకులు రాస్తారోకో చేశారు. అదేవిధంగా -బీజేపీ రాష్ట్ర కార్యాలయం, నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడికి పాల్పడిన ఘటనను బీజేపీ నాయకులు ఖండించారు.…

భారత్‌కు మరిన్ని ఎస్-400 క్షిపణులు

– రష్యాతో ఒప్పందం కుదుర్చుకోనున్న ఇండియా న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1 : ఆపరేషన్ సిందూర్‌లో సమర్థవంతంగా పనిచేసిన రష్యన్ ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలను భారత్ మరోసారి కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీటి అవసరాలు పెంచుకోవాలని రక్షణ శాఖ నిర్ణయించినట్లు సమాచారం. భారత వైమానిక దళం కోసం మరో ఐదు ఎస్`400 వ్యవస్థలను…

ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ

– వ్యవసాయ సంచాలకుడు డాక్టర్ గోపి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1:  రైతు నేస్తం కార్యక్రమం 105వ ఎపిసోడ్ మంగళవారం జ‌రిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకుడు డాక్టర్ బి.గోపి పాల్గొని రైతులనుద్దేశించి ప్రసంగించారు. ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సప్లై (ఎఫ్ఎఫ్ఎస్) యాప్ ద్వారా అన్ని రకాల ఎరువులను రైతు లకు అందుబాటులో ఉంచుతున్నామని…

ఐ అండ్ పీఆర్ అదనపు సంచాలకుడిగా జగన్‌కు పదోన్నతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : సమాచార, పౌర సంబంధాల శాఖలో డి.ఎస్.జగన్ అదనపు సంచాలకుడిగా పదోన్నతి పొందారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ఆయన నూతన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జగన్ సచివాలయంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్‌కు మంత్రి…

ఎంపీ ల్యాడ్స్ నిధులపై దుష్ప్రచారం తగదు

– ఎంపీలపై అభాండాలు వేయడం సరికాదు ‘- ఎంపవర్డ్’ సంస్థ నివేదికపై కేంద్ర మంత్రి బండి కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగంపై దుష్ప్రచారాలు తగవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎంపవర్డ్ ఇండియన్ సంస్థ విడుదల చేసిన నివేదికపై ఆయన స్పందించారు. కేంద్రం ఏటా…

హైడ్రా రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట

– సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసులో ఆయనపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్‌ను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ నవంబర్ 3వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. అప్పటివరకు…