Day August 31, 2026

₹22,006 కోట్ల క్లెయిమ్‌లు.. ₹6.25 కోట్ల రికవరీ: వ్యవస్థ న్యాయంగానే ఉందా?

“పెద్ద రుణ గ్రహీతలు, గ్యారంటర్లు వేల కోట్ల బాధ్యతలను అత్యల్ప మొత్తాలకు పరిష్కరించుకోగలిగితే, అదే సమయంలో సాధారణ రుణగ్రహీతలు చిన్న మొత్తాల బకాయిలకే కఠినమైన రికవరీ చర్యలను ఎదుర్కోవాల్సి వస్తే, ఆర్థిక వ్యవస్థలో రెండు రకాల ప్రమాణాలు ఉన్నాయనే భావన ప్రజల్లో ఏర్పడవచ్చు..” భారతదేశంలోని క్వాసీ-జ్యుడీషియల్ సంస్థలు, అప్పీళ్ల వేదికలు, చివరకు ఉన్నత న్యాయస్థానాల తీర్పులు…

గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దడమే ధ్యేయం

– రాష్ట్ర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలో అందరి భాగస్వామ్యం  – ‘గ్రీన్’ అంటే ఖరీదైనదనే భావన మారాలి – ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వార్షికోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : తెలంగాణ నవ యువ రాష్ట్రమైనప్పటికీ అత్యంత ఉన్నతమైన ఆశయాలు, స్పష్టమైన పర్యావరణ-పారిశ్రామిక లక్ష్యాలతో ముందుకు సాగుతోందని డిప్యూటీ…

శివకుమార్ హత్య కేసులో 23 మంది అరెస్టు  

-ఎంకే గ్యాంగ్ కార్యకలాపాలపై ఉక్కు పాదం – నలుగురు గ్యాంగ్ సభ్యులు పరార్. – డి.ఎస్.పి  రవీంద్రారెడ్డి వెల్లడి మణుగూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 31: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో ఈనెల 27న నేతాజీ గ్రౌండ్స్ లో జరిగిన సింహాద్రి శివకుమార్ హత్య కేసులో 27 మంది ఎంకే గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేశారు.…

అంబర్‌పేట అభివృద్థికి ఎంతో చేస్తున్నాం

– రెండేళ్లలో మూసారాంబాగ్ బ్రిడ్జిని నిర్మించాం – పదెకరాల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తున్నాం – వెయ్యి రోజుల పాలనపై కార్యాచరణ తీసుకున్నాం – మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి ప్రారంభ సభలో సీఎం రేవంత్ రెడ్డి – రూ.52 కోట్లతో 400 మీటర్ల పొడవైన బ్రిడ్జి నిర్మాణం – మెరుగు కానున్న అంబపేట, మూసారాంబాగ్ కనెక్టివిటీ హైదరాబాద్,…

సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించాలి

– ‘తెలంగాణ-జర్మనీ’ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించండి – జీఐబీఏ ప్రతినిధులకు మంత్రి శ్రీధర్‌బాబు వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : సెమీ కండక్టర్ తయారీ రంగంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా జర్మనీ కంపెనీలను ప్రోత్సహించాలని జర్మన్ ఇండియన్ బిజినెస్ అలయన్స్(జీఐబీఏ) ప్రతినిధులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. రాష్ట్రాన్ని…

ప్రతిష్థాత్మకంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్

– ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు – ప్రజాభవన్‌లో ప్రత్యేక వార్ రూమ్ ప్రారంభించండి – సీనియర్ అధికారులతో వివిధ కమిటీల ఏర్పాటుకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు – సమావేశానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హాజరు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026ను…

పోలీసు కుటుంబాలకు రూ.3 కోట్ల బీమా అందజేత

– ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున చెక్కులు అందజేసిన డీజీపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : విధి నిర్వహణలో వివిధ ప్రమాదాల్లో మృతిచెందిన పోలీసు సిబ్బందికి సంబంధించి వారి కుటుంబాలకు డిజిపి సి.వి.ఆనంద్ అండగా నిలిచారు. ముగ్గురు పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున మొత్తం రూ.3 కోట్లను సోమవారం తన కార్యాలయంలో…

సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలి

– రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సీఎస్ సంజయ్ జాజు సమీక్ష హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 31 : రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్…

కృష్ణా నీటి దోపిడీపై సీఎం రేవంత్ మౌనం

Harish Rao

– తెలంగాణకు తీరని ద్రోహం – మన ప్రాజెక్టులు ఎండిపోతున్నాయ్‌ – కేఆర్‌ఎంబీ ప్రేక్షకపాత్ర – తక్షణమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి – బీఆర్ ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌ హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తుంటే రాష్ట్ర…