Day August 31, 2026

అగ్రిస్టాక్‌ అమలులో తెలంగాణ భేష్

– తొలి మైలురాయి దాటినందుకు రూ.175 కోట్ల ప్రోత్సాహకం  – డిజిటల్ వ్యవసాయంలో రాష్ట్రం అగ్రగామి – వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 31 : అగ్రిస్టాక్ ఆధారిత డిజిటల్ వ్యవసాయ వ్యవస్థ అమలులో రాష్ట్రం మరో కీలక మైలురాయిని సాధించింది. రైతులకు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించేందుకు చేపట్టిన…

గద్వాల స్టేషన్‌ అభివృద్ధికి ప్రాధాన్య‌త‌

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి – జోగులాంబ ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు గద్వాల/అలంపూర్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 31  : రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతుల కల్పనకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో అభివృద్ధి చేస్తున్నామ‌ని,…

‘ధరణి’ కంటే దరిద్రంగా ‘భూభారతి’

– 22ఎ జాబితాతో 50 లక్షల మందికి తీవ్ర అన్యాయం – సిద్దిపేట నిరసన కార్యక్రమంలో ప్రభుత్వంపై ధ్వ‌జ‌మెత్తిన బీజేపీ  – వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి న్యాయ విచారణ జరిపించాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు డిమాండ్‌ సిద్దిపేట, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 31 : రాష్ట్రంలో రైతుల భూముల విషయంలో కాంగ్రెస్…