Day August 31, 2026

క్షుద్రపూజల పేరుతో మోసం

– రోగాలు నయం చేస్తామని నమ్మించి డబ్బుల వసూలు – ఇద్దరు నిందితుల అరెస్ట్ – రూ.30.50 లక్షల నగదు, సెల్ఫోన్లు, పూజా సామగ్రి స్వాధీనం – వివరాలు వెల్లడించిన ఎస్సీ మహేష్ బి.గితే సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31: క్షుద్ర పూజలు, మంత్రాలు, చేతబడులు, గుప్తనిధుల పేరుతో అమాయకులను నమ్మించి భారీగా డబ్బులు…

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం

– భూ-రీసర్వే వేగవంతం చేయాలి – ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకోవాలి – నత్తనడకన సాగే జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి – లైసెన్స్‌డ్ సర్వేయర్లు అందుబాటులో వుండాలి – రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్ల మంజూరు – రెవెన్యూ మంత్రి పొంగులేటి  వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : రాష్ట్రంలో…

సుస్థిర జల భద్రతకు ఉమ్మడి కార్యాచరణ

– జలశక్తి సదస్సులో తెలంగాణ సమగ్ర జలభద్రత నమూనా – 25.70 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ – 9.70 టీఎంసీల నిల్వ సామర్థ్యం పునరుద్ధరణ – గొలుసుకట్టు చెరువుల వ్యవస్థకు సమగ్ర, దీర్ఘకాలిక పరిరక్షణ – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : దేశవ్యాప్తంగా సుస్థిర…

ఇంటికో పండ్ల మొక్క.. ఆరోగ్యానికి బంగారు బాట

– నాటడమే కాదు.. మొక్కలను చెట్లుగా తీర్చిదిద్దాలి – కేసముద్రంలో ఘనంగా వనమహోత్సవం – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మహబూబాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : ఈరోజు నాటే చిన్న మొక్క రేపటి తరాలకు పెద్ద భరోసా అవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క…

‘చేయూత’ దరఖాస్తులకు 15 రోజుల గడువు పెంపు

– మంత్రి సీతక్క ఆదేశాల మేరకు 15 వరకు దరఖాస్తుల స్వీకరణ – కొనసాగుతున్న ‘సర్’ ప్రక్రియ, దివ్యాంగుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వ నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం మరో 15 రోజులపాటు పొడిగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి…

వెయ్యి రోజుల పాలనలో సంస్కరణల జోరు

– ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో ముందుకు  – బీసీ, ర‌వాణా శాఖ‌ల‌ మంత్రి పొన్నం  హుస్నాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంస్కరణ కార్యక్రమాలు చేపడుతున్నామని బీసీ, ర‌వాణా శాఖ‌ల‌…

అత్యాచారం, హత్యపై ప్రభుత్వ తీరు దారుణం

– బీజేపీ ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ ఆగ్రహం – అవసరమైతే కేసును సీబీఐకి అప్పగించాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : కాంగ్రెస్ హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళల భద్రత గాలిలో దీపంలా మారిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ పరిధిలో…

‘టవర్స్‌’తో నెరవేరుతున్న సొంతింటి కల

– 16 నియోజకవర్గాల్లో 7340 ఫ్లాట్ల కేటాయింపు – నాలుగు రోజులపాటు కొనసాగిన లాటరీ ప్రక్రియ – పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎంపిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న అల్పాదాయ వర్గాల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌లో 7,340 మందికి…

‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌’ దిశగా అడుగులు

– ప్రభుత్వానికి ఉన్నతస్థాయి కమిటీ నివేదిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ’ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఇటీవల బ్రిటన్, అమెరికా దేశాల్లో చేపట్టిన సుదీర్ఘ పర్యటన విజయవంతమైంది.…