Day August 22, 2026

సేతుబంధన్, ఆర్వోబీ పనుల్లో వేగం పెంచాలి

– నంది పహాడ్ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభం కావాలి – సెక్రటేరియట్ సోలార్ పార్కింగ్‌ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి – ఆర్ అండ్ బి సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : రాష్ట్రవ్యాప్తంగా సీఆర్‌ఐఎఫ్ ద్వారా నిర్మిస్తున్న రోడ్లు, సేతుబంధన్ పథకం బ్రిడ్జిలు, పురోగతిలో ఉన్న పలు ఆర్వోబీ…

భూ రీస‌ర్వేను వేగ‌వంతం చేయాలి

– పెండింగ్ ద‌ర‌ఖాస్తులను స‌త్వ‌రం ప‌రిష్క‌రించాలి – ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెడితే స‌హించం – రూ.230కే సిమెంట్ బ్యాగ్‌ – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి – ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో విస్తృత ప‌ర్య‌ట‌న‌ నిజామాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 22 :  రాష్ట్రంలో భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూప‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం చేప‌ట్గిన భూ రీస‌ర్వేను…

ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారం ఎక్కడిది?

– నిషేధిత జాబితా ఉప్పల్‌ ‌బాధితులతో ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూములను కబ్జా చేసే హక్కు ఎవరు ఇచ్చారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌డిప్యూటీ ప్లోర్‌ ‌లీడర్‌ ‌హరీష్‌ ‌రావు ప్రశ్నించారు. ఇది 30శాతం కమీషన్‌ ‌సర్కార్‌ అని ప్రజలే అంటున్నారని తెలిపారు.…

హేజో లేబొరేటరీస్‌ ‌కెమికల్స్‌లో పేలుడు

– ఇద్దరు కార్మికుల మృతి – క్షతగాత్రులు హైదరాబాద్‌కు తరలింపు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. భూదాన్‌ ‌పోచంపల్లి మండలం దోతిగూడెం శివారులోని హేజో లేబొరేటరీస్‌ ‌కెమికల్‌ ‌కంపెనీలో రియాక్టర్‌ ‌భారీ శబ్దంతో పేలింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు…

గచ్చిబౌలిలో కూలిన ఏడంతస్తుల భనం

– ఇద్దరి మృతి.. మరొకరికి తీవ్ర గామాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 :‌ గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా రమణారెడ్డి అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని స్థానిక హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందజేస్తున్నారు. నాలాను ఆనుకుని 50 గజాల్లో అక్రమంగా ఈ…

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం మోకాలడ్డు

– సీఎం అమెరికా పర్యటనను తిరస్కరించడం నిరంకుశత్వమే – మంత్రి పొన్న ప్రభాక్‌ ‌విమర్శలు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందంటూ బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌సీరియస్‌ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వెళ్తే…

ఓటాయి సర్పంచ్ మృతి

– అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి సీతక్క కొత్తగూడ, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామ సర్పంచ్ గట్టి రాములు శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆయన నివాసంలో సర్పంచ్ రాములు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి అంత్యక్రియల్లో…

పవర్‌ఫుల్ తెలంగాణ కోసం పక్కా ప్రణాళికలు

– విద్యుత్ కొరత లేని రాష్ట్ర‌మే లక్ష్యం – విద్యుత్ డిమాండ్‌కు దీటుగా ప్రణాళికలు – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి…

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ పోస్టర్ ఆవిష్కరణ

– సెప్టెంబర్ 15లోపు ఎంట్రీలు పంపాలి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 22 :బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ’యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్ 2026- సీజన్-2′ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఎఫ్‌డీసీ ఎండీ జి.ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రెయేటివ్…