Day August 22, 2026

హైద‌రాబాద్‌ను ప‌రిశోధ‌న‌ల కేంద్రంగా తీర్చిదిద్దాలి

– కేంబ్రిడ్జి వర్సిటీ ప్రతినిధులతో తెలంగాణ రైజింగ్ ప్రతినిధులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు కావాలని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం విద్యావేత్తల బృందాన్ని ఆహ్వానించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులతో తెలంగాణలో…

షార్ట్ టర్మ్ కోర్సుల నిర్వహణ అవకాశాలు పరిశీలిస్తాం

– లండన్‌లోని ప్రతిష్ఠాత్మక ఇంపీరియల్ కాలేజీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : లండన్‌లోని ప్రతిష్ఠాత్మక ఇంపీరియల్ కాలేజీని రాష్ట్ర ప్రభుత్వ సీఎం సలహాదారు, ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సందర్శించారు. ఇంపీరియల్ కాలేజీ అధ్యక్షుడి చీఫ్ ఆఫ్ స్టాఫ్, స్ట్రాటజిక్ ఎంగేజ్‌మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అమాండా వోల్తుయిజెన్, దక్షిణాసియా, ఆస్ట్రలేషియా ప్రాంతాల…

ప్రయాణికులకు ఆర్టీసీ ఆఫర్

– రిటర్న్ టిక్కెట్ బుకింగ్‌పై 10 శాతం రాయితీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు ఆర్ధిక భారాన్ని తగ్గించడంతోపాటు ముందస్తు రిజర్వేషన్‌ను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు తమ రాకపోకల టికెట్లను ఒకేసారి బుక్ చేసుకోవడం ద్వారా తిరుగు ప్రయాణం టికెట్‌పై 10 శాతం…

‘కేర్’లో క్లిష్టమైన కిడ్నీ మార్పిడి విజయవంతం

– రక్త గ్రూపులు సరిపోకున్నా 60 ఏళ్ల వ్యక్తికి భార్య కిడ్నీ దానం – ఏబీఓ ఇన్‌కంపాటిబుల్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన ‘కేర్’ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : రక్త గ్రూపులు సరిపోకపోవడంతోపాటు యాంటీబాడీలు అధికంగా ఉండటం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న 60 ఏళ్ల ఉపాధ్యాయుడికి కేర్ హాస్పిటల్స్,…

ఇటు భూ బకాసురులు..అటు ఇసుకాసురులు.. మధ్యలో మైనింగ్ మాఫియా..!!

“.. ఒకవైపు ప్రభుత్వం ప్రకృతి సంపదను అడ్డగోలుగా దోచుకుంటూ, పర్యావరణ విధ్వంసం చేస్తూ.మరోవైపు వర్షాలు పడాలని వరుణ యాగాలు చేస్తుంటే చంపినోడే సంతాప సభ పెట్టినట్లు ఉంది.. ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది.. పర్యావరణాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని ప్రభుత్వం గ్రహించి ప్రకృతి విధ్వంసకర పాలనకు ఫుల్ స్టాప్ పెట్టాలి.. లేకపోతే ప్రకృతి…

ప్రాథ‌మిక సౌక‌ర్యాల‌కోసం హైకోర్టును ఆశ్ర‌యించిన విద్యార్థులు!

రాష్ట్ర  ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సుమారు 20 వేల  మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల కొరత, తాగునీరు, బాలురు–బాలికలకు వేర్వేరు మరుగుదొడ్లు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, ఆటస్థలాలు వంటి కనీస సౌకర్యాల లేమిపై తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకోవాలని పోస్టుకార్డులు/లేఖల ద్వారా విజ్ఞప్తి చేయ‌డం రాష్ట్ర విద్యావ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను, విద్యార్థుల ఆవేద‌న‌ను స్ప‌ష్టం చేస్తున్నది . ఉపాధ్యాయుల కొరత,…

ఖాలీలను పూరింపుము

“మనం మన దేశాన్ని విద్యావంతమైన రాజ్యంగా కాకుండా పోలీసు రాజ్యంగా మార్చదలుస్తున్నామా? ప్రైవేటు స్కూల్స్ పుట్టుగొడుగుల్లా పుట్టుకొని వస్తున్నాయి. భారతీయ జనతాపార్టీ హయాంలో దాదాపు ఒక లక్ష ప్రభుత్వ బడులను మూసివేశారు. విద్యార్థులను ప్రైవేటు బడులకు తోలటానికి ఇదో రహస్య, అదృశ్య ఎజెండా. నిజానికి ప్రభుత్వ బడుల్లోని పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ లోకి పంపటానికి ప్రభుత్వం…