Day August 22, 2026

పోలీస్ అకాడమీలో ఘనంగా రాజా బహద్దూర్ 157వ జయంతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : రాజా బహద్దూర్ వెంకట రామిరెడ్డి 157వ జయంతి వేడుకలను రాజాబహద్దూర్ వెంకట రామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో ఘనంగా నిర్వహించారు. అకాడమీ అధికారులు, ఆర్‌బీవీఆరఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అకాడమీ ప్రాంగణంలోని రాజాబహద్దూర్ విగ్రహానికి అకాడమీ అధికారులు, ఆర్‌బీవీఆరఆర్ ఎడ్యుకేషనల్…

సచివాలయం ముందు పెద్ద గుంత

– లంకె బిందెల కోసం తవ్వారా అంటూ కెటిఆర్‌ ‌సెటైర్లు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్22:‌హైదరాబాద్‌లోని రోడ్ల దుస్థితికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌‌మీడియాలో వైరల్‌గా మారింది. ఏకంగా తెలంగాణ సచివాలయం ముందే పెద్ద గుంత తవ్వి అలాగే వదిలేయడంపై ఓ నెటిజన్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ఆ భారీ గుంతను చూపిస్తూ ఎక్స్‌లో చేసిన పోస్టుపై ఇప్పుడు పెద్ద…

సర్టిఫికెట్ ఉంది.. ఉద్యోగం ఎక్కడ? నేటి యువత నిశ్శబ్ద పోరాటం

I Have the Certificate… But Where Is the Job?” The Silent Struggle of Today’s Youth

“ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల నుండి పట్టభద్రులవుతున్నారు, అయినప్పటికీ వారిని కలిగి ఉండటానికి అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఫలితంగా, తగ్గిపోతున్న అర్థవంతమైన ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అర్హత గల యువకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఉద్యోగం లభించినప్పటికీ, అది తరచుగా ఒక…

కాళేశ్వరంతో ఎలాంటి సమస్యలు లేవు

– వెంటనే నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలి – మాజీ మంత్రి జీవన్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22: ‌తెలంగాణకు వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులో బాగమైన అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి సమస్యలు లేవని కేంద్ర జల విద్యుత్‌ ‌పరిశోధన సంస్థ క్లీన్‌చిట్‌ ఇచ్చిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌ప్రధాన కార్యదర్శి…

అన్ని వ‌ర్గాల‌ను మోసగించిన ప్రభుత్వం

– ఉద్యోగులకు స్మార్ట్ కార్డులు ఎందుకివ్వడంలేదు? – రిటైర్డ్ ఉద్యోగులకు ఈహెచ్ ఎస్ వర్తించడంలేదు – రూ.15కోట్ల వరకు పింఛను బకాయిలు – ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు డీఏలు బకాయి – సీపీఎస్ ఉద్యోగుల సభకు ఎందుకు అనుమతివ్వరు? – ఉద్యోగుల నిరసనకు బీఆర్ ఎస్ అండ – కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ హైదరాబాద్,…

యూపి ఎన్నికల్లో పటిష్ట చర్యలు

– యోగి సహా 52మంది నేతలకు బుల్లెట్‌ ‌ప్రూఫ్‌ ‌జాకెట్లు న్యూదిల్లీ, ఆగస్ట్ 22 : ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్య నేతలకు బుల్లెట్‌ ‌ప్రూఫ్‌ ‌జాకెట్లను అందజేశారు. సుమారు 52 మంది నేతలకు బుల్లెట్‌‌ప్రూఫ్‌ ‌జాకెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కొక్క బుల్లెట్‌‌ప్రూఫ్‌ ‌జాకెట్‌ ‌ఖరీదు…

నా భర్తను విడిచి పెట్టండి

– బ్రిటన్‌కు భారతీయ నావికుడి భార్య వినతి న్యూదిల్లీ, ఆగస్ట్ 22 :  ‌రష్యా ‘షాడో ప్లీట్‌’‌కు చెందినదిగా అనుమానిస్తున్న చమురు ట్యాంకర్‌పై ఇటీవల బ్రిటన్‌ ‌దళాలు దాడి చేసి ఓ భారతీయుడిని అరెస్ట్ ‌చేశాయి. ఈ ఘటనపై ఆ భారత నావికుడి భార్య మాట్లాడుతూ తన భర్తను బలిపశువును చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.…

జల వివాదాలపై సెప్టెంబర్ లో ముఖ్యమంత్రుల సమావేశం

“కేంద్ర జల సంఘం ప్రతి పాదించిన ఫార్ములా అమలు జరిగి ఉంటే తెలంగాణ ఎక్కువగా లాభ పడేది. గతంలో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు విచారణ జరుపుతున్న సమయంలో ఈ ప్రాజెక్టు రాష్ట్ర విభజన చట్టం 11వ షెడ్యూల్ లేదని వ్యాఖ్యానించి వున్నది. అయితే ప్రస్తుతం 1956 అంతర్…

సన్న వడ్లకు బోనస్‌లో కీలక మార్పులు

– ప్రభుత్వం నిర్దేశించిన 7 రకాలకే బోనస్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 22: ‌ప్రభుత్వం సన్న వడ్లకు సంబంధించి క్వింటాకు రూ.500ల బోనస్‌ ‌పథకంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. అక్రమాలను అరికట్టి నిజమైన లబ్దిదారులకు మేలు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. కొత్తగా విధించిన నిబంధనలు క్షేత్రస్థాయిలో రైతులకు తీవ్ర…