Day August 20, 2026

బార్‌ అసోసియేషన్‌కు జంధ్యాల ఎన్నిక

న్యూదిల్లీ, ఆగస్ట్ 20 : ‌సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ‌కార్యవర్గ ఎన్నికల్లో జంధ్యాల రవిశంకర్‌ ‌ఘన విజయం సాధించారు. అసోసియేషన్‌లో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ‌సభ్యుడిగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జంధ్యాల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విద్యను పూర్తి చేసి ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. గతంలో ఆంధప్రదేశ్‌ అసెంబ్లీ…

30శాతం కమీషన్ల వసూళ్లపై జవాబివ్వాలి

– మాజీ మంత్రి తలసాని హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 20: ‌కమీషన్‌ల కోసమే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం 22 ఏ తీసుకొచ్చిందని బిఆర్‌ఎస్‌ ‌నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇండ్లు, ప్రయివేట్‌ ‌భూములను 22 ఏ లో చేర్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 22…

మిల్లర్లపై చర్యలకు రంగం సిద్దం

– ఈడీకి నివేదిక అందచేసిన ప్రభుత్వం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 20: ‌ప్రభుత్వ ధాన్యం మిల్లింగ్‌లో బకాయిలను భారీగా ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్‌ ‌మిల్లర్లపై సివిల్‌ ‌సప్లయ్‌ ‌శాఖ చర్యలకు సిద్ధమవుతోంది. ప్రభుత్వానికి భారీ మొత్తంలో బకాయిపడిన 20 మంది రైస్‌ ‌మిల్లర్ల జాబితాను సివిల్‌ ‌సప్లయ్‌ ‌శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌(ఈడీ)కి అందజేసినట్లు సమాచారం.…

22-ఎ పేరిట భూ దోపిడీ

– రాష్ట్రంలో నడుస్తున్నది దోపిడీ పాలన – బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : ప్రజల ఆస్తులను కాపాడాల్సిన రెవెన్యూ శాఖ బ్రరోకర్‌లా వ్యవహరిస్తూ ప్రజల భూములను లూటీ చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఓ ప్రకటనలో ఆరోపించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి…

ప్రతీ ఫిర్యాదుకు పరిష్కారం తప్పనిసరి

– కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదు పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షణ – 22-ఏ సమస్యను ప్రత్యేక టాస్క్‌గా తీసుకుని పనిచేయాలి – అధికారులకు రెవెన్యూ మంత్రి పొంగులేటి ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : ప్రజలకు పూర్తి భరోసా కల్పించే దిశగా 22-ఎ అంశంపై రెవెన్యూ శాఖ చర్యలను మరింత వేగవంతం చేసిందని, కాల్…

‘ఖేలో ఇండియా’లో పాల్గొనండి

– కేంద్ర క్రీడల శాఖ మంత్రికి రాష్ట్ర మంత్రి ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈమేరకు దిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాను పశు…

తెలంగాణలో 22-ఎ సెక్షన్ దుర్వినియోగం

– రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 20: తెలంగాణలో 22-ఎ నిషేధిత జాబితా భూముల సెక్షన్ దుర్వినియోగం జరుగుతోందని బీఆర్ఎస్ నేత, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు ఆరోపించారు. ఈమేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. సెక్షన్ 22-ఎ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ఆపడానికి…

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ

– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వ‌ర్యంలో రేపు వర్క్ షాప్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు వీబీ-జీ రామ్‌జీ పథకం కింద చేపట్టాల్సిన పనులు, సమగ్ర వ్యవసాయ…

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రాజీ లేని పోరు

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కరీంనగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే రేవంత్ రెడ్డి సర్కార్ మెడలు వంచుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రాష్ట్రంలోని విద్యార్థి లోకం ఎదుర్కొంటున్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల సమస్యలను తక్షణమే…