Day August 20, 2026

కాంగ్రెస్ లో రాజుకుంటూనే ఉన్న అసమ్మతి సెగలు

తెలంగాణ కాంగ్రెస్  అసమ్మతి సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. ఒకపక్క సర్దుబాట్లు, మరోపక్క క్షమాపణలు చెప్పుకుంటూనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. పార్టీలోని ఇతర క్యాడర్ విషయం ఎలా ఉన్నా మంత్రులు, ఎంఎల్ఎల మద్యనే పాసగటం లేదు. విచిత్రకర విషయమేమంటే రాష్ట్ర ముఖ్య మంత్రితోనే నాయకులు విబేధించడం. ఒకరు, ఇద్దరు ఇలా రోజులు గడుస్తున్నకొద్ది ఒక్కొక్కరు…

అందుబాటులోని నీటిని చూసే పంటల ప్రణాళిక

– సాగు, తాగునీటి అవసరాల మధ్య సమతుల్యత తప్పనిసరి ` పులిచింతల వెనుక జలాలతో 53 వేల ఎకరాలకు సాగునీటి భరోసా – దొండపాడు ఎత్తిపోతల |ం పనులు డిసెంబర్ నాటికి కీలక దశకు చేరాలి – నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 20 :…

రాజకీయంగా మోదీ, అమిత్ షా పని అయిపోయింది

– ప్రతిపక్ష కూటమి మరింత బలోపేతం – కాంగ్రెస్ సమావేశంలో అగ్రనేత రాహుల్ గాంధీ న్యూదిల్లీ, ఆగస్ట్ 20 : ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై లోక్సభ లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఎన్డీయేలో బీజేపీ రాజకీయ ఆధిపత్యం క్షీణించిందని, మోదీ,…

మంత్రి పొంగులేటి భారీ అవినీతి

– చర్చకు సవాల్‌ ‌చేసిన బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి – అసెంబ్లీ మీడియా పాయింట్‌ ‌వద్ద మంత్రి కోసం ఎదురుచూపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 20:  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారీ అవినీతికి తెరలేపారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి ఆరోపించారు. మంత్రి అవినీతికి…

సుష్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఆ‌గ్రహం

– ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు – సుష్మిత.. జాగ్రత్త అంటూ ఇందిరా శోభన్‌ హెచ్చరిక ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 :‌ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని, పార్టీలోని అంతర్గత పరిణామాలను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ ‌రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వచ్చే శాసనసభ ఎన్నికల్లో…

సమన్వయం, డిజిటల్‌ వేదికలతో సత్వర న్యాయం

– హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఆప‌రేష్ కుమార్ సింగ్‌ – రాష్ట్ర జ్యుడిషియ‌ల్ అకాడ‌మీ, పోలీసు శాఖ సంయుక్త స‌ద‌స్సు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 20 : కొత్త నేర చట్టాలైన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియమం (బీఎస్ఏ) అమలులో డిజిటల్‌ వేదికల…

విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం

– ఏపీ సీఎం చంద్రబాబు – హోంమంత్రి అమిత్‌ ‌షా అధ్యక్షతన సదరన్‌ ‌జోనల్‌ ‌కౌన్సిల్‌ ‌సమావేశం – హాజరైన తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సీఎంలు మహాబలిపురం, ఆగస్టు 20: హోంమంత్రి అమిత్‌ ‌షా అధ్యక్షతన సదరన్‌ ‌జోనల్‌ ‌కౌన్సిల్‌ ‌సమావేశం మహాబలిపురంలో జరిగింది. ఈ సమావేశంకు ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు, కర్ణాటక,…

హుజూర్ నగర్ ను సస్యశ్యామలం చేస్తా

సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 20: కృష్ణా జలాలతో హుజూర్నగర్ నియోజ కవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని నీటి పారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద రూ.1,648 కోట్లతో చేపట్టిన మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను గురువారం ఆయన పరిశీలించారు.…

రాజీవ్ దార్శనికతతోనే ఆధునిక భారత నిర్మాణం

– శ్రీపెరంబుదూరులో రాజీవ్ డిప్యూటీసీఎం భట్టి నివాళి శ్రీపెరంబుదూరు, ఆగస్ట్ 20 : దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఉన్న రాజీవ్ గాంధీ మెమోరియల్ వద్ద కర్నాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘన నివాళులు అర్పించారు. దేశ నిర్మాణంలో రాజీవ్ గాంధీ…