Day August 20, 2026

మా ప్రభుత్వానికి ‘భూ భారతి’ రెఫరెండమ్!

– 22ఏ అక్రమాలపై ‘సిట్’ బాణం – ఆధార్ తరహాలో భూధార్ కార్డులు – బేతుపల్లి సభలో మంత్రి పొంగులేటి ప్రకటన సత్తుపల్లి / ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : తమ ప్రజా ప్రభుత్వంలో మేము ప్రవేశపెట్టిన ‘భూ భారతి’ చట్టం అమలే రాబోయే ఎన్నికల్లో మా ప్రజా ప్రభుత్వ పని తీరుకు రెఫరెండమ్..…

దక్షిణాది అభివృద్ధితోనే దేశాభివృద్ధి

– సమస్యల పరిష్కారమే అసలైన సమాఖ్యవాదం – కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డిలకు కేంద్రం సాయం చేయాలి – 32వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశ నిర్వ‌హ‌ణ‌కు తెలంగాణ సిద్ధం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మహాబలిపురం, ఆగస్టు 20 : కేంద్ర-రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడంతోపాటు తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయడమే…

మహిళ కడుపులో గ్లౌజ్‌లు, పేపర్ వైప్స్

– ప్రసవం కోసం వెళ్లినపుడు నిర్లక్ష్యంగా సర్జరీ ముంబై, ఆగస్టు 20 : ప్రసవం కోసం హాస్పిటల్‌కు వెళ్లిన 19 ఏళ్ల మహిళకు డాక్టర్ల నిర్లక్ష్యం శాపంగా మారింది. ఆపరేషన్ చేసిన తర్వాత గ్లౌజ్‌లు, పేపర్ వైప్స్ ఆమె కడుపులోనే వదిలేసి కుట్లు వేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది. తీవ్ర కడుపు నొప్పి,…

ఎర్రబెల్లి కాలువ బాటతో ఉద్రిక్తత

– అడ్డుకుని దేవరుప్పులకు తరలించిన పోలీసులు జనగామ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ‌మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు కాలువ బాట కార్యక్రమంతో జనగామ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని దేవరుప్పుల, కొడకండ్ల మండలకు సాగు నీరు విడుదల చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు చేపట్టిన కాలువ బాటను సింగరాజుపల్లి…

పాకిస్థాన్‌లో దారుణ ఘటన

– యూట్యూబర్‌ను కాల్చి చంపిన దుండుగులు లాహోర్, ఆగస్ట్ 20 : పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ టిక్‌టాకర్, యూట్యూబర్ షమ్సో బీబీ దారుణ హత్యకు గురయ్యారు. 28 ఏళ్ల ఈ యువతికి టిక్‌టాక్‌లో 1.3 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈనెల 14న టాక్సిలా నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. షమ్సో తన సోదరుడు, సోదరితో కలిసి…

వందేమాతరంపై రాజకీయ వివాదం

– కాంగ్రెస్ తీరును ఎండగట్టిన బీజేపీ – కొత్త ముస్లింలీగ్ పార్టీ అంటూ నబీన్ విమర్శలు న్యూదిల్లీ, ఆగస్టు 20 : జాతీయ గేయం వందే మాతరం ఆలాపన విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరింది. పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలన్న తమ 1937…

అర్థరాత్రి బావిలోకి దూసుకెళ్లిన కారు

– ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20: ‌సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు సుకుంది. కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి…

రాజీవ్‌ ‌గాంధీకి కాంగ్రెస్‌ ‌ఘ‌న‌ నివాళి

– వీర్‌ భూమి వద్ద నివాళి అర్పించిన సోనియా కుటుంబం – ఎక్స్ ‌వేదికగా రాజీవ్‌ను స్మరించుకున్న ప్రధాని మోదీ న్యూదిల్లీ, ఆగస్ట్ 20:  మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌ ‌గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ అ‌గ్రనేతలు గురువారం ఘన నివాళులు అర్పించారు. సోనియా గాంధీ, రాహుల్‌ ‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సహా…

సిక్కు వ్యతిరేక అల్లర్లలో నిందితుడి మృతి

న్యూదిల్లీ, ఆగస్ట్ 20 : ‌మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్‌ ‌మాజీ ఎంపీ సజ్జన్‌ ‌కుమార్‌(80) ‌మృతిచెందారు. దిల్లీలోని తీహార్‌ ‌జైల్‌లో ఉన్న ఆయనను గురువారం సప్దర్‌జంగ్‌ ‌హాస్పిటల్‌కి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. సజ్జన్‌ ‌మృతికి గల…