Day August 14, 2026

టీడీఆర్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: ‌ట్రాన్స్‌ఫరబుల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌రైట్స్(టీడీఆర్‌)పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీఆర్‌ ‌జారీ, వినియోగ నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జివో 218 ద్వారా తెలంగాణ బిల్డింగ్‌ ‌రూల్స్-2012‌లో సవరణలు చేసింది. దీని ద్వారా హైదరాబాద్‌ ‌మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలో టీడీఆర్‌ ‌వినియోగానికి మరింత…

నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉంది

– నల్సార్‌ ‌ఘటనపై బీసీఐ జోక్యం సరికాదు – సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 14 :‌ నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ అన్నారు. హైదరాబాద్‌ నల్సార్‌ ‌నుంచి 2026లో గ్రాడ్యుయేషన్‌ ‌పూర్తి చేసిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బార్‌…

భారత్‌ ‌సహనాన్ని బలహీనతగా భావించొద్దు

– ‘ఆపరేషన్‌ ‌సిందూర్‌’ పై అజిత్‌ దోభాల్‌ ఇం‌టర్వ్యూ ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 14 : ‌భారత్‌ ‌సహనాన్ని బలహీనతగా భావించొద్దని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోభాల్‌ ‌హెచ్చరించారు. ఆపరేషన్‌ ‌సిందూర్‌పై డిస్కవరీలో త్వరలో ప్రసారం కానున్న డాక్యుమెంటరీ సిరీస్‌లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్‌ ‌సిందూర్‌పై ఎన్‌ఎస్‌ఏ ఇం‌టర్వ్యూ ఇవ్వడం ఇదే…

రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలి

– వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగాలి – జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం న్యూదిల్లీ, ఆగస్ట్ 14: భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాలని, వికసిత్ భారత్ లక్ష్యంగా అందరూ పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది. ముర్ము సందేశమిచ్చారు. అభివృద్ధి ఫలాలు దేశంలోని ప్రతి ఒక్కరికీ అందాలని ఆమె ఆకాంక్షించారు. అంతేకాక డాక్టర్ బాబా సాహెబ్…

ప్రతీ వ్యక్తికి భరోసాగా మా పాలన

– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క – రాష్ట్ర, దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా మనకు లభించిన స్వాతంత్య్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి పేద కుటుంబం ఆత్మగౌరవంతో జీవించేలా, ప్రతి రైతు సంతోషంగా ఉండేలా, ప్రతి యువతకు భవిష్యత్‌పై భరోసా…

ఎర్రకోట వద్ద బాంబు దాడుల‌కు పాల్ప‌డ‌తాం

– బెదిరింపు ఈ-మెయిల్‌ – అప్రమత్తమైన భద్రతా బలగాలు న్యూదిల్లీ, ఆగస్ట్ 14 : దేశ రాజధాని రేపటి స్వాతంత్య్ర దిన వేడుకలకు సిద్ధమవుతోన్న వేళ దిల్లీలో తీవ్ర కలకలం రేగింది. దిల్లీ హైకోర్టుకు వచ్చిన ఒక బెదిరింపు ఈ-మెయిల్‌ ‌భద్రతా దళాలను, పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జాతిని…

నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం

– ఆ విషయమే చెప్పాను తప్ప ఎవ్వరినీ నొప్పించలేదు – మరోమారు స్పష్టం చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ యాదాద్రి, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : కాంగ్రెస్‌లో బయటనుంచి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే తాను చెప్పానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం చేసిన ఈ వ్యాఖ్యలపై శుక్ర‌వారం మరోసారి మీడియాకు…

డిసెంబర్‌ 7నుంచి ‘గ్లోబల్‌ ‌సమ్మిట్‌’

– ఇన్వెస్ట్ ‌తెలంగాణ థీమ్‌తో సమ్మిట్‌కు ప్లాన్‌ -‌ క్యూర్‌ ‌పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు భూకేటాయింపులు – క్యూర్‌ ‌పరిధిలో ఆటోలను ఈవీలుగా మార్చేందుకు పథకం –  స్కిల్‌ ‌యూనివర్సిటీ పరిధిలోకి ఐటిఐలు, పాలిటెక్నిక్‌లు – ఏడు రకాల సన్నాల సాగుకు ప్రోత్సాహం.. ప్రచారం – మక్తల్‌-‌నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతలకు రూ.2,100 కోట్ల అంచనా – కీలక…

విద్య‌తోనే సామాజిక‌ చైత‌న్యం

– మహనీయుల స్ఫూర్తితో విద్యావంతులు కావాలి – ఈసారి అడ్వాన్స్‌గా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తాం – నైపుణ్యం ఉంటేనే ఉద్యోగావ‌కాశాలు – అందుకే విద్యావ్య‌వ‌స్థ‌లో సంస్క‌ర‌ణ‌లు – ఇంత మంచి ప్రభుత్వం మళ్లీ రాదు – జ్యోతి బాఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహావిష్కరణ సభలో సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : చదవు ఒక్కటే…