Day August 14, 2026

దేశ ఐక్య‌తే మ‌న ధ్యేయం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు  – బీజేపీ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా.. ఘర్ ఘర్ తిరంగా’ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : దేశం కోసం అవసరమైతే త్యాగాలు చేయాలనే స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని, దేశభక్తి, జాతీయ ఐక్యత, దేశ సమగ్రత కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…

పెడదోవ పట్టిన కన్న కొడుకులు

– తట్టుకోలేక తల్లి ఆత్మహత్య రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : నగరంలోని కూకట్‌పల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకులిద్దరూ పెడదోవ పట్టడంతో ఓ తల్లి తీవ్ర మానసిక వేదనకు గురై బలవన్మరణానికి పాల్పడింది. రంగారెడ్డి జిల్లా జన్వాడకు చెందిన తిరుపతి రవీందర్ భార్య సుధ కేపీహెచ్‌బీ సర్దార్ పటేల్ నగర్‌లోని ఓ పైవేటు…

స్మార్ట్‌గా మారుతోన్న ప్రజా పంపిణీ వ్యవస్థ

– ట్యాంపరింగ్‌కు అవకాశం లేని కొత్త‌ స్మార్ట్‌ రేషన్ కార్డు – రేపు సంగారెడ్డిలో సీఎం చేతుల మీదుగా విడుదల సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత స్మార్ట్‌గా మారుతోంది. పంద్రాగస్టును పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో శనివారం స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు. అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు,…

ప్రభుత్వానికి పదవీ విరమణల గండం!

తెలంగాణలో అధికారం మారినా… అప్పుల తిప్పలు, ఆర్థిక సందిగ్ధతలు మాత్రం మారలేదు సరేకదా, మరింత జటిలంగా మారుతున్నాయి. ఒకవైపు ఎన్నికల లబ్ధి కోసం గుప్పించిన ఆరు గ్యారెంటీల అమలు భారం, మరోవైపు గత ప్రభుత్వ హయాం నుండి వారసత్వంగా వొచ్చిన అప్పుల ఊబి ప్రస్తుత పాలకుల మెడకు చుట్టుకుంటున్నది . ఈ రాజకీయ చదరంగంలో ఇప్పుడు…

స్మార్ట్ ‌రేషన్‌ ‌కార్డులపై మోదీ ఫొటో పెట్టాలి

– అన్ని సరుకులను ప్రజలకు ఇవ్వాలి – బీజేపీ ఎంపీ రఘునందన్‌ ‌రావు డిమాండ్‌ ‌న్యూదిల్లీ, ఆగస్టు 14: రాష్ట్ర‌ ప్రభుత్వం జారీ చేసే స్మార్ట్ ‌రేషన్‌ ‌కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడంపై బీజేపీ ఎంపీ రఘునందన్‌ ‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఫొటో కచ్చితంగా పెట్టాల్సిందేనని డిమాండ్‌…

నేరాల స్వరూపం మారుతోంది

– సైబర్‌ ‌సెక్యూరిటీ ఆధ్వర్యంలో అవేర్‌నెస్‌ ‌- రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్‌ ‌సిటిజన్స్‌కు అవగాహన – డీజీపీ ఆనంద్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్టు 14 : నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోందని డీజీపీ సీవీ ఆనంద్‌ ‌వ్యాఖ్యానించారు. సైబర్‌ ‌నేరాల బారినపడుతున్న వారిలో రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ సైబర్‌ ‌సెక్యూరిటీ…

బోరులో మోటర్‌ ‌తీస్తుండగా దుర్ఘటన

– విద్యుత్‌ ‌షాక్‌తో తండ్రీకొడుకుల‌ మృతి జయశంకర్‌ ‌భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : జిల్లాలోని మల్హార్‌ ‌మండలం కొయ్యూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్‌ ‌షాక్‌తో తండ్రి, కొడుకు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. కాటారం మండలంలోని మార్వాడిపల్లి గ్రామానికి చెందిన తండ్రి కొట్టేకోళ్ల బాపు(48), కొడుకు మనోజ్‌(20) ‌వ్యవసాయం చేస్తూ…

తెలంగాణ పోలీసు శాఖకు అరుదైన గౌరవం

– మొత్తం 15 రాష్ట్రపతి పతకాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14: తెలంగాణ పోలీసు శాఖకు అరుదైన గౌరవం దక్కింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖకు మొత్తం 15 రాష్ట్రపతి పతకాలు ప్రకటించారు. విధి నిర్వహణలో చూపిన ధైర్యసాహసాలు, అంకితభావం, విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పతకాలను ప్రకటించారు. ఇందులో 3 గ్యాలంట్రీ…

తమిళనాడు సీఎం విజయ్‌కు స్వల్ప ఊరట   

– హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే – కరూరు బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కేసులో   న్యూదిల్లీ, ఆగస్టు 14 : తమిళనాడులోని కరూర్ తొక్కిసలాటలో మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. దీంతో తమిళనాడు సీఎం విజయ్‌కు స్వల్ప…