Day August 14, 2026

ములుగు నుంచి తొలి అడుగు..

– రాష్ట్ర గ్రామీణ రహదారుల అభివృద్ధికి ములుగు జిల్లా వేదిక – రూ.16,007 కోట్ల భారీ ప్రణాళికకు ఈనెల 16న శ్రీకారం -పైలాన్ ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14 : రాష్ట్ర గ్రామీణ రవాణా రంగంలో సరికొత్త అధ్యాయానికి ములుగు జిల్లా వేదిక కానుంది. గ్రామాలు, మండల కేంద్రాలు, ప్రధాన…

పేదరికాన్ని జయించడం – భారతదేశ తదుపరి మహత్తర జాతీయ లక్ష్యం

Overcoming Poverty – India's Next Great National Goal

“1947 నుంచి భారత్ సాధించిన ప్రగతి అసాధారణమైనది. ఇప్పుడు ఆ ప్రగతికి తగినంత పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. స్వాతంత్ర్యం అంటే విదేశీ పాలన నుంచి విముక్తి మాత్రమే కాదు.పేదరికం, ఆకలి, అవకాశాల కొరత మనిషి జీవితాన్ని నిర్ణయించని స్వేచ్ఛా వాతావరణాన్ని సృష్టించడమే. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్ తదుపరి దశాబ్దానికి ఒక స్పష్టమైన సంకల్పం…

బీజేపీ దురహంకారానికి నిదర్శనం

– ఖర్గేకు కాదు.. అణగారిన వర్గాలకు అవమానం – బీజేపీ తీరుకు నిరసనగా ములుగు ర్యాలీలో మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : ఉత్తరాఖండ్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న బహిరంగ సభ ప్రాంగణాన్ని బీజేపీ శుద్ధి చేసిన తీరుకు నిరసనగా ములుగులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క…

రాష్ట్ర రాజకీయాల్లో క్షుద్ర పూజల రగడ

– అలాంటి పూజలతో ప్రభుత్వాలు కూలిపోతాయా.. – పాలకులే వాటిని నమ్మితే సమాజానికి ఎలాంటి సంకేతం? – హరీష్ రావు లీగల్ నోటీసులతో తీవ్రమవుతున్న వివాదం (మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రతినిధి, వరంగల్) ప్రపంచం విజ్ఞానశాస్త్రంలో పురోగతిని సాధిస్తుంటే పాలకులు మూఢనమ్మకాలపై విశ్వాసాన్ని వ్యక్తంచేయడం ఆశ్చర్యాన్ని కలిగి స్తున్నది. విద్య, వైజ్ఞానానికి దూరంగా ఉన్న జనం…

జనగణనపై కేంద్ర హోంశాఖ కీలక నోటిఫికేషన్‌

– 40 ‌ప్రశ్నలతో కూడిన జాబితాను నోటిఫై చేసిన కేంద్రం న్యూదిల్లీ, ఆగస్టు 14 : దేశవ్యాప్తంగా చేపట్టనున్న ’జనగణన-2027’పై కేంద్ర హోంశాఖ కీలక నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా సమగ్ర కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జనగణనలో పౌరులను అడిగే 40 ప్రశ్నలతో కూడిన జాబితాను…

బావమరిది మృతికి కేసీఆర్‌ సంతాపం

– భౌతికి కాయం వద్ద నివాళులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 14 : అనారోగ్యంతో మరణించిన తన బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌ ‌రావు పార్ధీవ దేహానికి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌నివాళులర్పించారు. ఎర్రవల్లి నుంచి నేరుగా సుచిత్రలోని శ్రీనివాస్‌రావు నివాసానికి చేరుకున్న కేసీఆర్‌ ‌నివాళులు అర్పించిన అనంతరం శోకతప్తులైన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అధైర్య పడొద్దు…

దేశ విభజనతో ఎన్నో జీవితాలు చిన్నాభిన్నం

– పార్టిషన్ హరర్స్ రిమెంబరెన్స్ డే’పై మోదీ న్యూదిల్లీ, ఆగస్టు 14 : దేశ విభజన ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఆ విభజన కారణంగా నష్టపోయిన బాధితుల ధైర్యాన్ని ప్రధాని కొనియాడారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు రోజున భారత ప్రభుత్వం ‘పార్టిషన్ హరర్స్ రిమెంబరెన్స్ డే’ను నిర్వహిస్తోంది. దేశ…

సీఎం కనుసన్నల్లో నిషేధిత జాబితా

– బీజేపీ ఎంపీ ఈటల విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : తెలంగాణలోని పలువురు ఐఏఎస్ అధికారులపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లో భాగంగా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉద్దేశపూర్వకంగా భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నుంచి లేదా అయనకు సంబంధించిన…

టీడీఆర్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: ‌ట్రాన్స్‌ఫరబుల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌రైట్స్(టీడీఆర్‌)పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీఆర్‌ ‌జారీ, వినియోగ నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జివో 218 ద్వారా తెలంగాణ బిల్డింగ్‌ ‌రూల్స్-2012‌లో సవరణలు చేసింది. దీని ద్వారా హైదరాబాద్‌ ‌మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలో టీడీఆర్‌ ‌వినియోగానికి మరింత…