Day August 8, 2026

ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు భారీ స్పందన

– 7,340 ఇండ్లకు 35,125 దరఖాస్తులు – మరో రెండు రోజులు మాత్రమే గడువు – 20 తర్వాత లాటరీ – హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పేదలకు అల్పాదాయ వర్గాలకు సొంతి ఇల్లు కల్పించాలన్న లక్ష్యంతో హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ…

‘సర్’ రెండో విడతపై దృష్టి సారించాలి

– పార్టీ నాయకులకు బీజేపీ చీఫ్ రామచందర్ పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) రెండవ విడత ప్రక్రియపై పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు ఎన్.రామచందర్ రావు పిలుపునిచ్చారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవలో రాష్ట్ర…

యూఏఈ బతుకమ్మ సంబరాలకు కేటీఆర్‌కు ఆహ్వానం

– అక్టోబర్ 11న దుబాయ్ అల్ అహిలి స్పోర్ట్స్ క్లబ్‌లో వేడుకలు – కార్మికుల సమస్యలపై ఈటీసీఏ ప్రతినిధులతో కేటీఆర్ చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్…

నిరుద్యోగులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి

– బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు డిమాండ్ – నిరుద్యోగులను అవమానించడంపై ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను నెత్తిన పెట్టుకుని ఉద్యోగాలిస్తామని హామీలు గుప్పించిన మీరు ఇప్పుడు ఆ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్ల మీదకొస్తే వారిపై ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా అని అసెంబ్లీలో బీఆర్…

భూసేకరణ, పునరావాసానికి నిధుల కొరత లేదు

– సాగు నీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్ల విడుదలకు లైన్ క్లియర్ – మిడ్‌మానేరు ఎడమ కాల్వ పనులు వెంటనే పునఃప్రారంభించాలి – అనుమతుల పేరుతో పనులు ఆగొద్దు.. కలెక్టర్లకు ఆదేశాలు – పత్తిపాక డీపీఆర్ నెలాఖరులోగా సిద్ధం – రోళ్లవాగుకు అటవీ అనుమతులు వేగవంతం చేయాలి -మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి…

మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి

– మహిళా సాధికారతకు అండగా కాంగ్రెస్ – యూత్ కాంగ్రెస్ నారీ శక్తి అభియాన్ శిక్షణలో మంత్రి సీతక్క దిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : మహిళల రాజకీయ భాగస్వామ్యమే ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. మహిళలు కేవలం ఓటర్లుగా కాక…

పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ అండ

– రూ.2.25 కోట్లు అందించాలని కేసీఆర్ నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : అనారోగ్యంతో ఇటీవల మరణించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలనుంది. ఆయన కుటుంబానికి పార్టీ తరఫున రూ.2.25 కోట్ల సాయం అందజేయాలని పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య…

ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితమే ఆరోగ్యశ్రీ పథకం

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కెయు ఫార్మసీ కళాశాలలో ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవ సమావేశం హ‌న్మ‌కొండ, ప్ర‌జాతంత్ర‌ : ఎమ్మా ర్పీఎస్ (MRPS) పోరాట ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకం అమ‌లులోకి వ‌చ్చింద‌ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ (Manda Krishan Madiga) అన్నారు. కెయు ఫార్మసీ సెమినార్ హాల్‌లో ఎంఎస్ఎఫ్…

పార్లమెంటుకు ముఖం చాటేస్తున్న ప్రధాన మంత్రి

కొనసాగుతున్న పార్లమెంట్ ఉభయ సభల వర్షాకాల సమావేశాల నిర్వహణ పాలకపక్షం ఎన్ డీ ఏ ను ఆత్మరక్షణ లో పడేస్తున్నది. లోక్ సభ స్పీకర్ ఏకపక్ష వైఖరి ..దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ …హోమ్ మంత్రి అమిత్ షా సమావేశాలకు హాజరు కాకుండా ముఖం చాటేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది . సీనియర్…