Day July 25, 2026

మల్లన్న సన్నిధికి రైలు వ‌చ్చేసింది!

– భక్తుల చిరకాల నిరీక్షణకు తెర – రేపు కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ప్రారంభం – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం –  నాలుగు డెమో రైళ్లకు హాల్టింగ్ – ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త ఊపు సిద్దిపేట ప్రజాతంత్ర, జులై 25 : తెలంగాణ ప్రజల ఆరాధ్య…

ఏఐతో ఉన్న భయాలు తొలగించాలి

– అపోహలు తొలగిస్తేనే భవిష్యత్‌ -‌ మైక్రోసాప్ట్ ‌సీఈఓ సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు న్యూయార్క్,‌ జూలై 25: ప్రపంచమంతా ఏఐ నామస్మరణ వినిపిస్తున్న నేపథ్యంలో మైక్రోసాప్ట్ ‌సీఈఓ సత్యనాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఐటీ రంగంలో మానవ ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే నిరంతర భయాల కారణంగా ప్రజలు ఏఐ రంగంపై విశ్వాసం కోల్పోతున్నారని పేర్కొన్నారు.…

నా దీక్షనే అనుమానిస్తారా?

-కేంద్రంతో లాలూచీ పడతాననుకున్నారా -విమర్శలపై సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌ ‌ఘాటు స్పందన న్యూదిల్లీ,జూలై 25: దాదాపు 26 రోజులపాటు నిరాహార దీక్ష చేసిన సామాజిక కార్యకర్త సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌ ఇటీవల కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌ ‌సమక్షంలో దీక్షను విరమించారు. తాను ఎందుకు నిరాహార దీక్ష విరమించాల్సి వచ్చిందో తాజాగా సోనమ్‌ ‌వివరించారు. ప్రభుత్వంతో…

నేటితరం యువత ఆలోచనాపరులు

– వారిని అర్థం చేసుకుని ప్రేమగా చర్చించాలి – ఆదేశాలతో కాదు..అర్థవంతమైన చర్చలతో సాగాలి – ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌మోహన్‌ ‌భగవత్‌ ‌సంచలన వ్యాఖ్యలు న్యూదిల్లీ, జూలై 25: నేటితరం యువత ఆలోచనాపరులని, వారిని అర్థం చేసుకుని ముందుకు సాగాల్సి ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌  అధినేత మోహన్‌ ‌భగవత్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి తరం మార్గదర్శకత్వం…

ఇది ముమ్మాటికీ విద్యార్థుల విజయం

– గాంధీ నుంచే తాము శాంతిని నేర్చుకున్నాం – ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామాపై అభిజిత్‌ ‌దీప్కే న్యూదిల్లీ, జూలై 25: నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్‌ ‌జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌  ‌తన పదవికి రాజీనామా చేశారు. దీనిపై సీజేపీ హర్షం…

రియల్ ఎస్టేట్‌పై గోబెల్స్ ప్రచారం నమ్మొద్దు

– రెండున్నరేళ్లలో దాదాపు 40 శాతం ‘రియల్’ వృద్ది – త్వరలో మూసీ సుందరీకరణకు టెండర్లు – రియల్ ఎస్టేట్‌తోపాటు పేదల ఇళ్ల నిర్మాణానికీ ప్రాధాన్యత – రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని కొంతమంది ఉద్దేశపూర్వకంగా…

వనమహోత్పవంలో ప్రతి ఇంటికీ ఐదు మొక్కలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవంలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) ప్రతీ ఇంటికి ఐదు మొక్కలు (3 పండ్ల మొక్కలు, 2 ఔషధ/అలంకరణ మొక్కలు) ఉచితంగా ఇవ్వనున్నది. ఈ సంవత్సరం లక్ష కుటుంబాలకు వీటిని పంపిణి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఎన్జీవోస్/రోటరీ/లయన్స్ క్లబ్స్/స్వచ్చంద సంస్థలు/కాలనీ…

పక్కా ప్రణాళికతో ఎల్-నినోను ఎదుర్కొందాం

– వచ్చే వంద రోజులకు సరిపడా తాగునీటి నిలువలు ఉన్నాయి – స్థానిక నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలి – ‘జలసిరి’ ద్వారా జల సంరక్షణ చర్యలు చేపట్టాలి – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : దేశవ్యాప్తంగా ఎల్-నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు…

దేశ వ్యతిరేక శక్తులకు అవకాశం ఇవ్వరాదనే..

– రాజీనామా లేఖలో పేర్కొన్న ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ త‌న రాజీనామా లేఖ‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి పంపిన‌ట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. జంతర్ మంతర్‌తోపాటు దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దేశ వ్యతిరేక శక్తులు దీనిని ఉపయోగించుకోకుండా ఉండేందుకు, జాతీయ ఐక్యత కాపాడేందుకు, విద్యార్థుల భవిష్యత్తు…