Day July 25, 2026

ఫెర్టీ-9కు అంత‌ర్జాతీయ గుర్తింపు

ఖైరతాబాద్,  ప్ర‌జాతంత్ర‌, జూలై 25: ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ప్రముఖ ఫెర్టిలిటీ కేర్ నెట్‌వర్క్‌గా పేరుగాంచిన ఫెర్టీ9కు ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించింది. ఇందులో భాగంగా ఫెర్టీ-9 క్లినికల్ బృందం ప్రపంచ ప్రఖ్యాత సదస్సుల్లో తమ పరిశోధనా పత్రాలను సమర్పించి సంస్థ ప్రతిష్ఠను మరింత పెంచింది. ఈ ఏడాది…

ఎల్‌నినోతో రైతులకు అండగా నిలవండి

– డ్రిప్‌ ఇరిగేషన్‌కు ప్రోత్సహించండి – మైక్రో ఇరిగేషన్‌ ‌కంపెనీలకు మంత్రి తుమ్మల సూచన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై25: ఎల్‌-‌నినో సమయంలో రైతులకు అండగా నిలవాలని మైక్రో ఇరిగేషన్‌ ‌కంపెనీలకు మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎల్‌-‌నినో సవాళ్లకు డ్రిప్‌, ‌తుంపర సేద్యమే పరిష్కార మార్గమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సచివాలయంలో మైక్రో ఇరిగేషన్‌ ‌కంపెనీలతో వ్యవసాయ…

ప్రహ్లాద్‌ ‌జోషికి విద్యాశాఖ అప్పగింత

– ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా ఆమోదం న్యూదిల్లీ, జూలై 25 : ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా అనంతరం విద్యాశాఖ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం మరో మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషికి అప్పగించింది. ప్రస్తుతం కన్జ్యూమర్‌ ఎఫైర్స్ ‌శాఖ మంత్రిగా ఉన్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రహ్లాద్‌ ‌జోషికి…

ధ‌ర్మేంద్ర రాజీనామా విద్యార్థుల విజ‌యం

– విద్యార్థుల‌పై పెట్టిన కేసులు ఎత్తేయాలి – రాహుల్‌, మ‌ల్లికార్జున ఖ‌ర్గేలు మ‌రింత గ‌ళం ఎత్తుతారు – చ‌నిపోయిన విద్యార్థుల కుటుంబాల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలి – క్యాండిల్ ర్యాలీలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 25:  నీట్ పేపర్ లీకేజ్, విద్యావ్యవస్థలోని అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ (ఛాత్ర/యువజన పోరాట…

ఏవోయూ డిగ్రీ, పీజీ  ప్ర‌వేశాల‌ పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 25: డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(ఏవోయూ) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ),  పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) ప్రవేశాల పోస్టర్‌ను యూనివర్సిటీ ప్రాంగణంలో వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి శనివారం ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ డిగ్రీ (బీ.ఏ) కోర్సులు, పీ.జీ – ఎం.ఏ (తెలుగు, ఇంగ్లీష్, హిందీ,…

ప్రజాశక్తి ఎప్పుడూ గొప్పదే

– ధర్మేంద్ర రాజీనామాపై కేటీఆర్‌ పోస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 25:యావత్‌ ‌దేశాన్ని కుదిపేసిన నీట్‌ ‌పేపర్‌ ‌లీకేజీ వ్యవహారంపై సీజీపీ కాక్రోచ్‌ ‌జనతా పార్టీతోపాటు విద్యార్థుల ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో వారి డిమాండ్ల మేరకు ధర్మేంద్ర ప్రధాన్‌ ‌తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయ‌డంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‘ఎక్స్’ ‌వేదికగా…

15 వరకు లక్ష ఇంకుడు గుంతలు పూర్తి చేయాలి

– ల‌క్ష్యం సాధించిన అధికారులకు స‌న్మానం – ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు వీబీజీ రామ్‌-జీ అమ‌లు  – జీపీ-ఎస్ఏపీని ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాలి – పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి సీత‌క్క‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 25: రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఆగస్టు 15వ తేదీలోపు పూర్తి చేయాలని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ‌…

ఇందిరమ్మ టవర్స్‌పై కాల్‌సెంటర్

– యూపీఐ ద్వారానే రూ.10వేల ఈఎండీ చెల్లించాలి – ఇల్లు రాకపోతే అదే ఖాతాకు తిరిగి చెల్లిస్తాం – దరఖాస్తు సమయంలో ఆధార్ నంబరు చాలు – పదేళ్లు క్యూర్ పరిధిలో నివాసం ఉన్నవారికే – 040-24603572ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : హైదరాబాద్ మహా నగరంలోని పేద, దిగువ…

జంతర్‌ ‌మంతర్‌ ఆం‌దోళనకు ముగింపు

– కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతిధుల చర్చలు ఫలప్రదం – విద్యార్థులపై దేశవ్యాప్త కేసుల ఎత్తివేతకు అంగీకారం – భవిష్యత్‌లో ఎలాంటి కేసులతో విద్యార్థులను వేధించమని హామీ – ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కోటి పరిహారం డిమాండ్ ‌న్యూదిల్లీ, జులై 25: జంతర్‌ ‌మంతర్‌ ఆం‌దోళన ముగిసింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌…