Day July 25, 2026

సర్కారు బడికి ఏఐ విప్లవం..

AI in Education

– హ్యూమనాయిడ్ టీచర్లతో విద్యలో సరికొత్త అధ్యాయం  సాంకేతికతతో విద్యార్థులకు మరింత ఆసక్తికరమైన అభ్యాసం కేటీఆర్ చొరవతో సిరిసిల్లకు హ్యూమనాయిడ్ టీచర్.. స్థానికుల్లో ఆనందం తెలంగాణలో తొలి హ్యూమనాయిడ్ టీచర్‌కు గీతానగర్ ప్రభుత్వ పాఠశాల వేదిక.. సిరిసిల్ల టౌన్  : విద్యారంగం రోజురోజుకూ సాంకేతికతతో కొత్త రూపు సంతరించుకుంటోంది. ఒకప్పుడు బ్లాక్‌బోర్డు, చాక్‌తో సాగిన బోధన…

లక్ష్యాలకు తగ్గట్లు ఆదాయం రాబట్టాలి

– ఆర్థిక ప్రగతికి అదనపు నిధుల సమీకరణే కీలకం – ప్రభుత్వ భూముల గుర్తింపు, ల్యాండ్ పూలింగ్‌పై ప్రత్యేక దృష్టి – అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలి – రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ సమావేశంలో భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించేలా, బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ…

రాజన్న ఆలయానికి మరో రూ.99.40 కోట్లు విడుదల

– ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు – గత బడ్జెట్‌లో రూ.50 కోట్లు, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.100 కోట్లు – ఇప్పటికే 45 శాతం పనులు పూర్తి – హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు వేములవాడ, ప్రజాతంత్ర, జూలై 25 : దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి,…

సమాజానికి మార్గదర్శకుడు రవిదాస్

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : సంత్ రవిదాస్ మహరాజ్ జీవిత చరిత్రను ప్రతి భారతీయుడు తెలుసుకోవాలని, అట్టడుగు వర్గంలో జన్మించినప్పటికీ భక్తి, ఆధ్యాత్మికత, జ్ఞానంతో సమాజానికి మార్గదర్శకులుగా నిలిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పేర్కొన్నారు. భక్తి ఉద్యమంలో రవిదాస్ విశిష్ట పాత్ర పోషించారని, కుల వివక్షకు…

రూ.547 కోట్లు కాదు.. రూ.1,000 కోట్లు!

– సత్తుపల్లి సైబర్ మోసాల కేసులో సంచలనం – రంగంలోకి ‘సిట్’ – రాష్ట్రంలోనే అతిపెద్ద సైబర్ ఆర్థిక నేరం – టీసీఎస్బీ డీఎస్పీ మురళీధర ప్రసాద్ నేతృత్వంలో దర్యాప్తుసత్తుపల్లి/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 25 : ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చిన భారీ సైబర్ మోసాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రారంభంలో రూ.547 కోట్ల…

ధర్మేంద్ర రాజీనామా.. యువత సాధించిన విజయం

– మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 25 :  నీట్‌ ‌పేపర్‌ ‌లీకేజీ వ్యవహారంలో సీజీపీతోపాటు విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో వారి డిమాండ్ల మేరకు ధర్మేంద్ర ప్రధాన్‌ ‌తలొగ్గుతూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తమ మూడు డిమాండ్లు నెరవేరడంతో ఆందోళన విరమిస్తున్నట్టు సీజీపీ ప్రకటించింది. ఈ…

విద్యార్థుల పోరాటానికి తలొగ్గిన మోదీ

-కేంద్రం దిగిరాక తప్పని పరిస్థితి -మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌హర్షం -కేంద్రం తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేతలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర ,జులై 25:కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా విద్యార్థుల సుదీర్ఘ ఉద్యమానికి దక్కిన విజయమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌పేర్కొన్నారు. విద్యార్థుల డిమాండ్లపై కేంద్రం దిగివచ్చిందని, ఈ పరిణామం ప్రభుత్వాలకు ఒక కనువిప్పుగా…

విద్యార్థులే నిజమైన దేశ భక్తులు

– ఉద్యమించిన విద్యార్థులకు హ్యాట్సాఫ్‌ ‌- రాహుల్‌, ‌ప్రియాంకల  న్యూదిల్లీ, జులై 25: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామాపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ ‌గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉద్యమించిన విద్యార్థులకు హ్యాట్సాఫ్‌ ‌చెబుతూ, వారే నిజమైన దేశభక్తులని కొనియాడారు. విద్యార్థులు తమ హక్కుల కోసం, పారదర్శకమైన విద్యా వ్యవస్థ…

పదవులు తాత్కాలికం.. ప్రజా విశ్వాసమే అంతిమం

– కేంద్ర మంత్రి బండి ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జులై 25 : ‘పదవులు తాత్కాలికం, ప్రజల విశ్వాసమే అంతిమం’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు నడవడమే ప్రజాస్వామ్యమని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామాపై ఆయన స్పందించారు. తమకు పార్టీ కంటే.. దేశమే ప్రధానమన్నారు. ‘ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో…