Day July 21, 2026

విశ్వ‌న‌గ‌రంలో వాన ప‌డితే న‌ర‌కం!!

హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయంగా ఐటీ హబ్‌గా, పెట్టుబడుల స్వర్గధామంగా శరవేగంగా దూసుకుపోతోంది. కానీ, కేవలం ఒక మోస్తరు వర్షం పడితే చాలు, ఈ విశ్వనగరం  అసలు రంగు బయటపడుతోంది. గత కొన్ని రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలు, పండుగ రద్దీ వెరసి హైదరాబాద్‌ మౌలిక వసతుల డొల్లతనాన్ని, ట్రాఫిక్‌ నిర్వహణ లోపాలను మరోసారి బట్టబయలు చేసాయి…

అన్నా హజారే , ప్రస్తుత ఆందోళనల మధ్య ప్రధాన వ్యత్యాసాలు

1. ప్రభుత్వ స్పందన మరియు చర్చలు : కొందరు  ఈ ఆందోళనను ఆనాడు అన్నా హజారే నడిపిన ‘ఇండియా అగైనెస్ట్ కరప్షన్’ (అవినీతికి వ్యతిరేకంగా భారతదేశం) ఉద్యమంతో పోల్చారు. అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా? అన్నా హజారే ఆందోళన ప్రారంభమైన నాలుగైదు రోజులకే అప్పటి ప్రభుత్వం ‘టీమ్ అన్నా’తో చర్చలు ప్రారంభించింది. కేంద్ర మంత్రులు, టీమ్ అన్నా సభ్యులైన…

బొద్దింక జూరింది… దిల్లీ జ్వలించింది!

దిల్లీ వీధుల్లో తాజాగా కనిపించిన ఉద్యమం ఒక బొద్దింకను ప్రతీకగా ఎంచుకుని అధికార వ్యవస్థను ప్రశ్నించింది. అది కేవలం వ్యంగ్య ప్రతీక కాదు; వ్యవస్థపై పేరుకుపోయిన యువత ఆవేదనకు రూపం. బొద్దింకను ఎంత తొక్కినా మళ్లీ కనిపించినట్లే, “మా కలలను తొక్కొచ్చు… మా ప్రశ్నలను కాదు” అనే సందేశాన్ని యువత దేశ రాజధానిలో వినిపించింది. ఈ ఉద్యమానికి…

ఉద్యమకారులకు న్యాయం జరిగేనా?

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమం ఎన్నో త్యాగాలకు, ఎన్నో పోరాటాలకు ప్రతీక. ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, కళాకారులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు తమ జీవితాలను పణంగా పెట్టి ఉద్యమించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాల్లో మార్పు వస్తుందని, తమ త్యాగాలకు గుర్తింపు లభిస్తుందని…

ప్రభుత్వ విద్య ను బలోపేతం చేయడమే సామజిక న్యాయం

ఇంటర్వ్యూ  తెలంగాణలో విద్యా విధానంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వ విద్య పటిష్టతకు గత మూడు దశాబ్దాలుగా పని చేస్తున్న సామాజిక కార్యకర్త ఆర్ . వెంకట్ రెడ్డితో నిర్వహించిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రభుత్వ విద్య, కామన్ స్కూల్ సిస్టమ్, పట్టణ విద్య, ఉపాధ్యాయుల పాత్ర, విద్యలో సమానత్వం వంటి…

రాజకీయ ఉద్దండులకు ‘స్టేట్స్‌మెన్ ఎక్స్‌లెన్స్’ అవార్డులు

– 25న కాంక్లేవ్, పోస్టర్ ఆవిష్కరణ ఖైరతాబాద్, జూలై 21(ప్రజా తంత్ర): ప్రజా సంక్షేమం కోసం సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలు అందించిన సీనియర్ రాజకీయ నాయకులను సత్కరించే లక్ష్యంతో లార్వేన్ క్రాఫ్ట్స్ సంస్థ తొలిసారిగా స్టేట్స్‌మెన్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. 65 ఏళ్లు పైబడిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపిక చేసిన…

పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి

– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : ములుగు జిల్లాలోని ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులందరికీ ప్రభుత్వం తరఫున స్వాగతం పలుకుతున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. అయితే పర్యాటకులు తమ ఆనంద యాత్రను విషాదంగా మార్చుకోకుండా…

శ‌ర‌ వేగవంగా మక్తల్-నారాయణపేట ఎత్తిపోతల పనులు

– అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు – రెండు రోజుల పర్యటన కోసం కొడంగల్ చేరుకున్న సీఎం కొడంగల్, ప్రజాతంత్ర, జూలై 21 : రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్‌కు మంగళవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ ఆవరణలో నియోజకవర్గం అభివృద్ధి పనులపై ఆయన…

‘రెనోవా’లో అత్యాధునిక బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్

మలక్‌పేట్, ప్ర‌జాతంత్ర‌, హైదరాబాద్, జూలై 21:  బ్లడ్ క్యాన్సర్లు, క్లిష్టమైన రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు, పెద్దలకు అత్యాధునిక చికిత్సలు అందించేందుకు హైదరాబాద్ మలక్‌పేట్‌లోని రెనోవా బిబి క్యాన్సర్ హాస్పిటల్స్‌లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ (బీఎమ్‌టీ), సెల్యులార్ థెరపీ సేవలు రోగులకు అందుబాటులో ఉన్నాయి. దీంతో హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల…