Day July 16, 2026

మళ్లీ ద్రవ్యోల్బణం ముప్పు… విధాన నిర్ణేతలకు హెచ్చరిక

భారత ఆర్థిక వ్యవస్థ గత కొంతకాలంగా ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చే దిశగా ప్రయాణిస్తున్నట్లు కనిపించినా, తాజా గణాంకాలు విధాన నిర్ణేతలకు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2026 జూన్‌లో హోల్ సేల్ ధరల సూచీ వార్షిక ప్రాతిపదికన 9.9 శాతం పెరిగింది. దీనికి ఒక రోజు ముందు విడుదలైన వినియోగదారుల…

మామునూర్‌ ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ ఎవరిది ?

 నేటికి సరిగ్గా రెండేళ్ళనాటికి ఉమ్మడి వరంగల్‌ ‌మామునూర్‌ ‌విమానాశ్రయాన్ని వినియోగంలోకి తీసుకొస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌నాయుడు మంగళవారం చేసిన ప్రకటనపై ఆ క్రెడిట్‌ ‌తమకే దక్కుతుందని రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు తగవులాడుకుంటున్నాయి. తమ కృషివల్లే అది సాధ్యమైందని కాంగ్రెస్‌, ‌బిజెపిలు ఏకంగా తమ కేంద్ర నాయకుల చిత్రపటాలకు గురువారం…

త్యాగాల విత్తనాలు మొలకెత్తుతున్నాయి..!!

విత్తనం మరణిస్తూ మొక్కను వాగ్దానం చేయడం ప్రకృతిలో ఒక శాశ్వత సత్యం. అదే విధంగా వీరుడు మరణిస్తూ మరో పోరాటాన్ని వాగ్దానం చేస్తాడు. అమరుడు తన రక్తాన్ని విత్తనాలుగా చల్లుతూ భవిష్యత్‌ ఉద్యమాలను వాగ్దానం చేస్తాడు..ఇదంతా ఎందుకంటే కేంద్రం డెడ్‌ లైన్ పెట్టుకుని మరీ మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేసింది. మావోయస్టు ముక్త్‌ భారత్‌ అయ్యిందంటూ పార్లమెంట్‌లో…

యూకేకు ఎగుమతులు పెంచుతాం

– పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : భారత్- యునైటెడ్ కింగ్‌డమ్‌ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సిఇటిఏ) వల్ల తెలంగాణ గరిష్ఠ ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందం వల్ల…

కుల వృత్తులను ప్రోత్సహించాలి

– వాటికి ప్రాధాన్యత కల్పిస్తున్న ప్రభుత్వం – రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : బీసీ కుల వృత్తులను ప్రోత్సహించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆషాఢ బోనాల ప్రారంభం సందర్భంగా హెచఎండీఏ మైదానంలో బోనాలు-చేతివృత్తుల మేళాను ప్రభుత్వ విప్ బీర్ల్ల…

అత్యవసర, ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక

– వానాకాలం-2026 పుస్తకం ఆవిష్కరించిన మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16: వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం వంటి ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులకు శాస్త్రీయ మార్గదర్శకాలు అందించే లక్ష్యంతో వ్యవసాయ శాఖ రూపొందించిన ‘తెలంగాణ వ్యవసాయ అత్యవసర, ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక ‘వానాకాలం-2026’ పుస్తకాన్ని వ్యవసాయ శాఖ మంత్రి…

నిశ్శబ్ద దీపస్తంభం

చెమ్మ : వారాల ఆనంద్ తెలంగాణ సాహిత్యచరిత్రలో జువ్వాడి గౌతమరావుది ప్రత్యేక వ్యక్తిత్వం. ఆయన కవి, విమర్శకుడు, వ్యాసకర్త, అనువాదకుడు, సాహిత్యప్రచారకుడు మాత్రమేకాదు, సాహిత్యాన్ని జీవనవిధానంగా స్వీకరించిన అధ్యయనశీలి. విద్యార్థిదశ నుంచే సాహిత్యం, సామాజిక చైతన్యం, స్వాతంత్ర్యోద్యమ భావజాలాలతో మమేకమయ్యారు. నిజాం వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొని జైలుశిక్ష అనుభవించడం ఆయన సామాజిక నిబద్ధతకు నిదర్శనం. గౌతమరావు సాహిత్యజీవితంలోనూ…

హైదరాబాద్‌ ‌నుంచి కర్నాటకకు రేషన్‌ ‌బియ్యం

– ఐదుగురు వ్యక్తుల ముఠాను పట్టుకున్న పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 16: తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ ‌బియ్యం ముఠా గుట్ట రట్టు చేశారు గచ్చిబౌలి పోలీసులు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ ‌చేశారు. వారి నుంచి 220 టన్నుల రేషన్‌ ‌బియ్యం, 40…

ఇస్రోలో శాస్త్రవేత్తల మూకుమ్మడి రాజీనామాలు

– అప్రమత్త‌మైన‌ అంతరిక్ష విభాగం – రాజీనామా నిబంధనలు కఠనతరం చేస్తూ ఆదేశాలు న్యూదిల్లీ,జూలై16:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలు భారీ ఎత్తున రాజీనామాలు చేస్తున్నారు. వీటిని నియంత్రించేందుకు అంతరిక్ష విభాగం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ‌స్పేస్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. శాస్త్రవేత్తలకు రాజీనామాల నిబంధనలను కఠినతరం చేసింది. ఈ…