Day July 16, 2026

క్రీడలపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

– హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టుతో సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : క్రీడా రంగంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉందని, రాష్ట్రానికి ఒక స్పోర్ట్స్ పాలసీని తీసకురావడమేగాక స్పోర్ట్సు యÖనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. గతంలో జాతీయస్థాయి క్రీడలకు హైదరాబాద్ వేదికైందని గుర్తు చేస్తూ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు రివార్డుతోపాటు…

సృజన- యంత్రానిదా, మనిషిదా? -సంజయ్ ఖాన్

ప్రస్తుతం సాహిత్య ప్రపంచం రెండువర్గాలుగా చీలిపోయింది. ఒకవర్గం సృజనరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకాన్ని సమర్థిస్తుంటే, మరోవర్గం దీనిపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తోంది. యంత్రానికి సృజనను అప్పగించడం అంటే, మనిషి అస్తిత్వాన్ని కోల్పోవడమేనన్నది ఈ నిరసనకారుల ప్రధానవాదన. ఈ ఘర్షణకు, ప్రస్తుతం సృజనకారులు ఎదుర్కొంటున్న కొత్త అస్తిత్వ సంక్షోభానికి ఇటీవల జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ.…

బూజు!-బమ్మిడి జగదీశ్వరరావు

మెరుపు తీగెలు బూజు పట్టింది! పచ్చడికేనా?? ‘బూజు పట్టింది’ కాదు. ‘బూజు పట్టించింది’ అన్నారు, అదేదో ‘పచ్చడి పట్టించినట్టు’! అన్ని వేళ్ళూ దోషిని చేస్తూ నన్నే చూపించాయి! ‘నేను తడివి యేమీ పెట్టలేదు’ అర్థంకాక చెప్పిందే చెప్పాను. ‘నువ్వు నెలసరి అప్పుడు ముట్టి వుంటావు’ అంది మా అత్తమ్మ. ‘కోపగించుకోకు, లేకపోతే బంగారంలాంటి పచ్చడి యెందుకు…

అనునిత్యం ప్రవాహం బ. ప్రవీణ్

దోపిడిపై నీవు పాడేపాట విముక్తి భావాల ప్రతీక నీ గొంతు ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్నది వేలాది శ్రామికుల నిరసన గళమా ప్రజల జీవితాల్లో మమేకమైనవా మా హృదయాల్లో త్యాగమైపోయావా! అరుణోదయ నాగన్న నీ గొంతు మాట్లాడినా అది మాకు పాటగానే వినిపిస్తుంది భిన్న హావభావాల్ని అద్భుతంగా ప్రదర్శించగల కళాకారుడా! నీగొంతు ఆగిపోయిందని పాటల తల్లి.…

రాజేంద్రనగర్ ఎఫ్‌సీఓ ల్యాబ్‌కు ఎన్‌ఏబీఎల్ గుర్తింపు

– ఎరువుల నాణ్యతపై రైతుల్లో విశ్వాసాన్ని పెంపొందించడంలో దోహదం – ఈ గుర్తింపు రాష్ట్రానికి గర్వకారణం : మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16: రాష్ట్ర వ్యవసాయ శాఖ మరో ప్రతిష్ఠాత్మక విజయాన్ని సాధించింది. రాజేంద్రనగర్‌లోని ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు ప్రయోగశాల(ఎఫ్‌సీవో)కు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్(ఎన్‌ఏబీఎల్) గుర్తింపు…

గురుకుల విద్యార్థుల సంక్షేమమే తొలి ప్రాధాన్యం

– సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి – హాస్టళ్లు, తరగతి గదుల ఆకస్మిక పరిశీలన – నీటి సమస్య పరిష్కారానికి కలెక్టర్‌కు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16: గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతి, భోజనం, తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి…

ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షకు చరమగీతం

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – ‘రోహిత్ వేముల చట్టం’ ముసాయిదాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం – ఆనాటి హామీని నెరవేర్చే దిశ‌గా ప్రజా ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులపై జరిగే గుర్తింపు ఆధారిత వివక్షకు శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు

– మహిళా బిల్లుతో వారి సాధికారితకు అవకాశం – బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ ‌లక్ష్మణ్‌ ‌స్పష్టం న్యూదిల్లీ, జూలై 16: డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ ‌లక్ష్మణ్‌ ‌స్పష్టం చేశారు. ప్రస్తుత సీట్లు తగ్గకుండా 50 శాతం వరకు పెంపునకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. వికసిత భారత్‌…

పూరీ జగన్నాథ రథ యాత్రలో అపశృతి

– తొక్కిసలాటలో ఊపిరాడక ఒకరి మృతి – వందమందకి పైగా భక్తులకు గాయాలు పూరీ, జూలై 16: ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. గ్రాండ్‌ ‌రోడ్డులో రద్దీ విపరీతంగా పెరగడంతో తొక్కిసలాట తరహా పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన  సిబ్బంది క్షతగాత్రులను…