Day July 16, 2026

కోకాపేటలో 19న జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌

– హ‌రేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వ‌ర్యంలో.. హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 16:  హైద‌రాబాద్ హ‌రేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వ‌ర్యంలో ఈనెల 19న కోకాపేటతో తొలిసారి ర‌థ‌యాత్ర‌ను నిర్వ‌హించ‌నున్నారు. శ్రీ జ‌గ‌న్నాధ‌, బ‌ల‌దేవ‌, సుభ‌ద్ర విగ్ర‌హాల‌తో ఈ వూరేగింపు ద ట్రైలైట్‌, గోల్డెన్ మైల్ లేఅవుట్ రోడ్డు, కోకాపేట‌నుంచి బ‌య‌లుదేరి రాజ్‌పుష్ప అట్రియా మీదుగా హ‌రేకృష్ణ హెరిటేజ్ ట‌వ‌ర్‌, నార్సింగి,…

మేడారం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

– భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి – రహదారుల విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేయాలి – పర్యావరణ పరిరక్షణలో అంద‌రూ భాగ‌స్వాములు కావాలి – మంత్రి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర ,జులై 16:మేడారం మహా జాతరకు విచ్చేసే కోట్లాదిమంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని…

తెలంగాణ కమిటీకి చట్టబద్ధత కల్పించాలి

– కమిటీ సభ్యులే జిల్లాలకు రావాలి – మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ‌కరీంనగర్‌ ‌జిల్లాల ఉద్యమకారుల డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 16:తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ గురువారం అమరవీరుల స్మారక చిహ్నంలో మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, ‌కరీంనగర్‌ ‌జిల్లాల క్షేత్రస్థాయి ఉద్యమకారులతో ముఖాముఖి సక్షా సమావేశాన్ని నిర్వహించింది. సమావేశంలో కమిటీ చైర్మన్‌ ‌డాక్టర్‌ ‌కె.కేశవరావు,…

కల్మా చదవాల్సిన అవసరం లేదు

– సైదాబాద్ స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి – మిగతా స్కూళ్లపై నిఘా పెంచాలి – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో రెండో తరగతి హిందూ విద్యార్థినికి కల్మా, సూరా అల్-ఫాతిహా నేర్చుకుని రావాలని హోమ్‌వర్క్ ఇవ్వడం అత్యంత అభ్యంతరకర విషయమని కేంద్ర మంత్రి…

9వ తరగతిలో మూడో భాషపై ‘సుప్రీమ్‌’ అభ్యంతరం

– బోర్డు పరీక్షలకు పునాది వేసే స‌మ‌యంలో ఒత్తిడి తగదని వ్యాఖ్య న్యూదిల్లీ, జూలై 16: మూడో భాషను 9వ తరగతి విద్యార్థులకు తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. బోర్డు పరీక్షలకు పునాది వేసే ఈ దశలో కొత్త భాషను ప్రవేశపెట్టడం విద్యార్థులపై అదనపు ఒత్తిడిని పెంచుతుందని వ్యాఖ్యానించింది. 9వ తరగతిలో మూడో…

రూ.5 లక్షలకు 111 ప్రశ్నలు విక్రయం

– ‘నీట్‌’ ‌ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం – సీబీఐ నివేదికలో వెలుగులోకి కీలక విషయాలు న్యూదిల్లీ, జూలై 16: నీట్‌-‌యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రసాయన శాస్త్ర ప్రశ్నపత్రాల సెట్లలోని 111 ప్రశ్నలను రూ.5 లక్షలకు విక్రయించినట్లు ఆధారాలు లభించాయని సీబీఐ తెలిపింది. ఈ మేరకు కేసు…

ఆత్మహత్య చేసుకున్న పోక్సో కేసు నిందితుడు

కామారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 16 : కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతామన్‌పల్లి గ్రామంలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. రంగబోయిన సందీప్‌ (23) గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో పోక్సో కేసులో నిందితుడైన‌ ఇత‌ను ఇటీవలే జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చాడు. అప్పటి నుంచి బాలిక తల్లిదండ్రులు తనను…

పట్టాలెక్కనున్న తొట్టతొలి హైడ్రోజన్‌ ‌రైలు

– రేపు జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ న్యూదిల్లీ, జూలై 16 : దేశంలో తొట్టతొలి హైడ్రోజన్‌ ‌రైలు పట్టాలెక్కనున్నది. హర్యానాలోని జింద్‌ ‌నుంచి ఆ రైలు ప్రారంభంకానున్నది. ప్రధాని మోదీ నేడు ఆ కొత్త రైలుకు పచ్చజెండా ఊపనున్నారు. హైడ్రోజన్‌ ‌రైలు భారతీయ రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించనున్నది. జింద్‌ ‌నుంచి…

20 నుంచి పార్లమెంట్‌ ‌సమావేశాలు

-ఎంపీలకు కొత్త మార్గదర్శకాలు జారీ న్యూదిల్లీ,జూలై16:ఈ నెల 20 నుంచి ఆగస్టు 17 వరకు అత్యంత ప్రాధాన్యంతో జరగనున్న పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం ఎంపీల కోసం సరికొత్త మార్గదర్శకాల ను జారీ చేస్తూ అధికారిక బులిటెన్‌ ‌విడుదల చేసింది. ముఖ్యంగా సభలో ప్రజాప్రతినిధుల వ్యక్తిగత గోప్యతను కాపాడటంతో పాటు పార్లమెంటు అంతర్గత…