Day July 15, 2026

రోడ్డు భద్రతకు కీలక చర్యలు

– ప్రత్యేకంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు  – పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్షా సమావేశం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 15: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను సమర్థవంతంగా నియంత్రించి రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్‌ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు దిశగా పోలీస్ శాఖ…

మూసీ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దు

– మూసీ పున‌రుద్ధ‌ర‌ణ కంటే కాంక్రీటీక‌ర‌ణ‌కే ప్రాధాన్యం – న‌ది వాణిజ్య పోక‌డ‌, బ‌డుగులకు ఉద్వాస‌నే ప్ర‌భుత్వ ధ్యేయం – ఎస్ఈఏసీకి మూసీ జ‌న ఆందోళ‌న్ విజ్ఞ‌ప్తి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 15:  మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఫేజ్ 1ఎ, ఫేజ్ 1బి లకు పర్యావరణ అనుమతులను తిరస్కరించాలని కోరుతూ రాష్ట్ర స్థాయి నిపుణుల…

అంబేద్క‌ర్ ను అవ‌మానించింది కాంగ్రెస్ పార్టీనే

– ఆయ‌న‌కు నిజ‌మైన గౌర‌వం ద‌క్కింది బీజేపీ హ‌యాంలోనే – ద‌ళితుల సంక్షేమం కోసం పాటుప‌డుతున్న బీజేపీ – పార్టీ రాష్ట్ర అధ్య‌క్షులు రామ‌చంద‌ర్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 15: కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో దళితులు తమకే ఓటేస్తారనే భావనతో రాజకీయాలు చేస్తూ వచ్చింది.. అయితే డాక్టర్ అంబేద్కర్ ను అవమానించిన పార్టీ కాంగ్రెస్…

బాలికపై గ్యాంగ్‌రేప్ కేసులో ఐదుగురికి జీవిత ఖైదు

– బాధితురాలికి రూ.12 లక్షల పరిహారం – ఒక్కో నిందితుడికి రూ.20 వేల జరిమానా – జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టు కీలక తీర్పు జగిత్యాల, ప్రజాతంత్ర, జూలై 15: మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరికగా నిలిచే తీర్పును జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టు…

భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

– 80 తులాల బంగారం, 5.5 కిలోల వెండి స్వాధీనం.. – 63 కేసుల నిందితుడు అరెస్ట్ – దుబ్బాక పోలీసుల సక్సెస్ – ప్రత్యేక బృందాలను అభినందించిన సీపీ రష్మి  సిద్దిపేట, ప్రజాతంత్ర జూలై 15:  సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన భారీ చోరీ కేసును సిద్దిపేట పోలీసులు అత్యంత…

విద్య‌లో అగ్ర‌స్థానంలో నిల‌ప‌డ‌మే ల‌క్ష్యం

– గ‌త ప‌దేళ్లుగా నిర్ల‌క్ష్యానికి గురైన విద్య‌ – పేద విద్యార్థుల‌కు అన్యాయం చేశారు – త్వ‌ర‌లో 9 ర‌కాల విద్యా కిట్‌ల పంపిణీ – ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి వనపర్తి, ప్రజాతంత్ర, జులై 15:  గతంలో రాష్ట్రంలో వెనుకబడిన విద్య స్థానాన్ని ప్రస్తుతం మెరుగుపరుచుకుంటూ ఒకటవ స్థానానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల…

వైభవంగా శాకంబరి నవరాత్రోత్సవాలు ప్రారంభం

– భద్రకాళి ఆలయంలో ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని వరంగల్, ప్రజాతంత్ర, జూలై 15 : వరంగల్ మహానగరంలో ప్రసిద్ధ పుణ్యక్షేÔమ్రైన భద్రకాళి దేవస్థానంలో శాకంబరి నవరాత్ర మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి ఉత్సవానుజ్ఞ ప్రార్ధన జరిపి ఉత్సవాలను ప్రారంభించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, ఉత్సవ పూర్వాంగ విధిని అర్చకులు నిర్వహించారు. వరంగల్…

రాష్ట్రాన్ని అభివృద్ధికి నమూనాగా నిలుపుతాం

– అందుకే 2047 తెలంగాణ రైజింగ్ పాలసీకి రూపకల్పన – 2034 నాటికి అమెజాన్ రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెట్టాలి – అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపనలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : రాష్ట్రాన్ని అభివృద్ధికి నమూనాగా నిలపాలనే ఆలోచనతో తెలంగాణ రైజింగ్ పాలసీ రూపొందించామని, 2047 నాటికి 3 ట్రిలియన్…

భీంగల్‌ ‌సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే వేముల దీక్ష

– గృహ నిర్బంధం చేసిన పోలీసులు – పోలీసుల తీరుపై మండిపడ్డ వేముల ‌నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై15: బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్‌ ‌ప్రజల దశాబ్దాల కల అయిన అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి బుధ‌వారం ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టారు. తాను తలపెట్టిన శాంతియుత కఠోర నిరాహార దీక్షను…