Day July 15, 2026

అవినీతికి మాగాణం అవుతున్న తెలంగాణ!

గత రెండు మూడు వారాల్లో కొందరు ప్రభుత్వాధికారుల ఇళ్లలో, బ్యాంకు లాకర్లలో అవినీతి నిరోధక శాఖ చేసిన సోదాల్లో బైటపడిన నోట్ల కట్టలు, వెండి బంగారాలు, స్థిరాస్తి పత్రాలు, బ్యాంకు ఖాతాలు, వాహనాలు, చరాస్తుల వివరాలు చూస్తుంటే కిందిస్థాయి సగటు అధికారుల దగ్గరే ఇంతింత సంపద పోగుపడి ఉంటే, విధాన నిర్ణేతలైన, అక్రమార్జనకు నిలయాలైన ఉన్నతాధికారుల, రాజకీయ నాయకుల, మంత్రుల, శాసనసభ్యుల ఇళ్ల మీద దాడి చేసి సోదా చేయగల అవకాశమే…

ఎస్సీ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కేంద్రం అండ

– కేంద్ర మంత్రి రాందాస్ – ఎస్సీ విద్యార్థుల సంక్షేమానికి రూ.150 కోట్లు విడుదల హైదరాబాద్, జూలై 15: తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తక్షణ సహకారం అందిస్తోంది. రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి…

వానలు పడేట్లులేవు.. కుదేలవుతున్న రైతాంగం

వానాకాలంలో ఎండలు కాస్తున్నాయి. ప్రాజెక్టుల్లో నీళ్ళు అడుగంటాయి. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఆకాశంవైపు చూస్తూ దిగాలుపడుతున్న ప్రజలు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి పరిస్థితి ఇది. నైరుతి రుతుపవనాల ప్రభావం ఆశించిన స్థాయిలో లేకపోవడం, లెనినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితి నెలకొందని శాస్త్రవేత్తలు చెబుతున్న తీరు చూస్తే వర్షాలపైన ఆశవదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.…

గురుకుల విద్యార్థులు పర్యావరణ రక్షకులు

– మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ – మిషన్ ప్రకృతి అవార్డుల ప్రదానోత్సవం  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 15:  భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, పచ్చటి పర్యావరణం అందించాలంటే చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో ప్రకృతి పరిరక్షణపై అవగాహన, బాధ్యత పెంపొందించాలి అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మాసాబ్‌ట్యాంక్‌లో తెలంగాణ సాంఘిక…

వ్యవస్థా ‘జాడ్యం’.. ఆరుగురి ప్రాణం!

ఆధునిక సమాజం సాంకేతికంగా ముందడుగు వేస్తున్నప్పటికీ, మానవీయ విలువలు, నైతికత విషయంలో తీవ్ర పతనానికి గురవుతున్నదనే సత్యాన్ని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన ఆరు హత్యల ఉదంతం మరోసారి నిరూపించింది. మానవ ప్రవర్తనలో క్రూరత్వం పెరగడానికి కేవలం వ్యక్తిగత రాక్షసత్వమే కారణం కాదు. దాని వెనుక సామాజిక, ఆర్థిక ఒత్తిడులు, వ్యవస్థాగత వైఫల్యాలు కూడా…

కొత్త మైనింగ్ ఆలోచనలకు వేదిక

– ఇండియా మైనింగ్ వీక్ కర్టెన్ రైజర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూఢిల్లీ, జూలై 15 : ఇండియా మైనింగ్ వీక్ కర్టెన్ రైజర్ కార్యక్రమం కొత్త మైనింగ్ ఆలోచనలకు వేదిక అని కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఆత్మనిర్భర భారత్ భవిష్యత్తులో మైనింగ్ రంగం కీలక…

జర్నలిస్టుల సంక్షేమ నిధిపై వాస్తవాల వక్రీకరణ

– మీడియా అకాడమీ  హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి అమలుపై ప్రచురితమైన కథనం వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించకుండా, ప్రజల్లో అపోహలు కలిగించే విధంగా ఉండటం విచారకరం అని తెలంగాణ మీడియా అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణిస్తూ…

ఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకోవాలి

– సీఎం రేవంత్‌కు బీజేపీ మాజీ ఎమ్మెల్యే గువ్వల లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా ఉన్న సమయంలో ప్రస్తుత బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. ఈమేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ…

బ్రిక్స్ ప్రతినిధులకు విందు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : హైదరాబాద్tలో బుధవారం నుంచి ప్రారంభమైన బ్రిక్స్ కార్మిక, ఉపాధి మంత్రుల సదస్సు, బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సమ్మిట్-2026ల నేపథ్యంలో బ్రిక్స్ మంత్రులకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు ఏర్పాటు విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, రాష్ట్ర…