ఉమ్మడి ఖమ్మం రహదారులు అభివృద్ధి చేయండి

-కేంద్ర మంత్రికి మంత్రి తుమ్మల లేఖ ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 15 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి, ప్రయాణికుల భద్రత లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత-జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి నితిన్ జైరాం గడ్కరీకి నాలుగు ప్రత్యేక లేఖలు…






