Day June 30, 2026

తృణమూల్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

– పార్టీ బ్యాంక్‌ ‌ఖాతాల ఫ్రీజ్‌పై అత్యవసర విచారణకు నో కోల్‌కతా, జూన్‌ 30 : ‌తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి కోల్‌కతా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ బ్యాంక్‌ ‌ఖాతాల ఫ్రీజింగ్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలన్న టీఎంసీ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. టీఎంసీ బ్యాంక్‌ ‌ఖాతాల నిలిపివేత కారణంగా…

అసోంలో భారీ ఆపరేషన్‌

– అ‌క్రమంగా తరలిస్తున్న 37 కిలోల బంగారం స్వాధీనం గౌహతి,జూన్‌ 30 :అస్సాం పోలీసులు భారీ ఆపరేషన్‌ ‌చేపట్టారు. అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న 37 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.55 కోట్లకు పైనే ఉంటుందని పోలీసులు వెల్లడించారు. బహుశా అస్సాం పోలీస్‌ ‌చరిత్రలోనే ఇంతపెద్ద మొత్తంలో బంగారం సీజ్‌ ‌చేసిన…

స్కూలు బస్సుపై కూలిన చెట్టు

– 11 ఏళ్ల బాలుడు మృతి,  పలువురికి గాయాలు ముంబై, జూన్‌ 30 :‌ ముంబై నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఓ పెద్ద చెట్టు స్కూల్‌ ‌బస్సుపై కూలిపడిన ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం ఓ స్కూల్‌ ‌బస్సు…

ప్రత్యేక పోలీస్ బలగాలు రాష్ట్ర భద్రతకు బలమైన కవచం

– సిబ్బంది సంక్షేమం, శిక్షణ, పారదర్శక పరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి – డ్రగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్, మానసిక ఒత్తిడి వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి – స్పెషల్ బెటాలియన్ల ప్రధాన కార్యాలయంలో డీజీపీ ఆనంద్ స‌మీక్ష హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 30:  హైదరాబాద్, జూన్ 30: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల నిర్వహణ, విపత్తు…

గోదావరి పుష్కరాలకు ఘ‌న ఏర్పాట్లు

– ధర్మపురిలో పుష్కర ఘాట్లను పరిశీలించిన మంత్రి అడ్లూరి జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 30: ‌గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ ‌వ్యాఖ్యానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ధర్మపురిలోని పుష్కర ఘాట్లను మంత్రి…

కేంద్ర మంత్రి బండికి ఊరట

– హుజూరాబాద్‌ ఉప ఎన్నికల కేసు కొట్టివేత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 30:‌ హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సమయంలో నమోదైన కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఊరట లభించింది. ఈ కేసును విచారించిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు బండి సంజయ్‌పై నమోదైన కేసును కొట్టివేసింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సందర్భంగా అప్పటి అధికార బీఆర్‌ఎస్‌…

కాషాయం కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌

– డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌ ‌లక్ష్యంగా నితిన్‌ ‌నబిన్‌ ‌పర్యటన – కార్యకర్తలను ఉత్తేజపర్చిన ప్రసంగాలు – ప్రాథమికంగా నాలుగు కార్పొరేషన్‌ల కైవసానికి ప్రణాళిక బెంగాల్‌లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన త‌ర్వాత బీజేపీ ద‌క్షిణాది వైపు గురిపెట్టింది. ఆమేర‌కు తెలంగాణలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు ఏర్పాటుకు క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసింది. రాష్ట్రంలో మూడు రోజుల‌పాటు ప‌ర్య‌టించిన…

కాంగ్రెస్‌ ‌దిల్లీ దర్బార్‌కు ఏటీఎంగా తెలంగాణ

– బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ ‌నబిన్‌ ‌విమర్శ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 30: ‌కాంగ్రెస్‌ ‌దిల్లీ దర్బార్‌కు తెలంగాణను ఏటీఎంగా మార్చారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ ‌నబిన్‌ ‌విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అధ్యక్షతన మల్కాజిగిరిలోని ఔషాపూర్‌ ‌రాక్‌ ఎం‌క్లేవ్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయ‌న‌ మాట్లాడారు. మోదీ నేతృత్వంలో బీజేపీ…

అబ‌ద్ధ‌పు ప్రచారాలను తిప్పికొట్టాలి

రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం – ప‌దేళ్లు పాలించి అప్పుల వూబిలోకి నెట్టారు – రైతు సంక్షేమానికి బీఆర్ఎస్ ఖ‌ర్చు రూ.2,88,670 కోట్లు  – రెండున్న‌రేళ్ల‌లో కాంగ్రెస్ రూ.1,56,496 కోట్లు – ఆరు నూరైనా ప్ర‌భుత్వం మాట నిల‌బెట్టుకుంటుంది – డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 30:  “పదేళ్ల పాటు…