Day June 19, 2026

పాత అడ్మిట్ కార్డులు చెల్లవు

– వాట్సాప్ ద్వారా సమాచారం తెలుసుకునే వీలు – ‘నీట్‌’ విద్యార్థులకు ఎన్‌టీయే కీలక ప్రకటన న్యూదిల్లీ, జూన్ 19: ‘నీట్‌’ అడ్మిట్ కార్డులపై ఎన్‌టీఏ కీలక ప్రకటన చేసింది. కొత్త అడ్మిట్ కార్డులను ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న వారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. కొత్త అడ్మిట్ కార్డులను ఇంకా డౌన్‌లోడ్ చేసుకోని…

చిన్నారుల ఆరోగ్యం, ఆనందమే అసలైన అభివృద్ధి

– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క – చాంద్రాయణగుట్టలో అంగన్‌వాడీ-కమ్-పాలన కేంద్రం ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలోని అరుంధతి నగర్‌లో అంగన్‌వాడీ కేంద్రం-కమ్-పాలన(డే కేర్) కేంద్రాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు యూనిఫాంలు…

భూ వివాదాలు లేని రాష్ట్రమే లక్ష్యం

– రాష్ట్రంలో దశల వారీగా భూముల రీసర్వే ~ వచ్చే నెల నుంచి తొలి దశలో 2240 గ్రామాల్లో ప్రారంభం ~ రెవెన్యూ  శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : భూ సమస్యలు, భూ వివాదాలు లేని తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో భూ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం…

ధాన్యం నిల్వ వ్యవస్థ ఆధునికీకరణకు చర్యలు

– 20 ప్రాంతాల్లో ఆధునిక సైలోలు – ప్రస్తుత కొనుగోలు వ్యవస్థ కొనసాగుతుంది – ఎస్‌హెచ్‌జీలు, పీఏసీఎస్‌ల పాత్ర యథాతథం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : రాష్ట్రంలో ధాన్యం నిల్వ వ్యవస్థను మరింత శాస్త్రీయంగా, ఆధునికంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని నీటిపారుదల, పౌర…

కేంద్రానిది అప్పుడూ, ఇప్పుడూ మొండివైఖరే

– నాడు కేసిఆర్ రైతులకు అండగా నిల‌బ‌డ్డారు – కాంగ్రెస్ స‌ర్కార్ చేతులెత్తేయ‌డం త‌గ‌దు – మాజీ మంత్రి వేముల  నిజామాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : ధాన్యం కొనుగోళ్లలో బీఆరఎస్ అధికారంలో ఉన్నప్ప్పుడు కూడా కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించిందని, అయినా నాటి సీఎం కేసీఆర్ రైతులకు అన్యాయం చేయలేదని ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి అన్నారు.…

మెకెదాటు డ్యామ్ నిర్మాణం త‌గ‌దు

– కావేరి డెల్టా రైతులకు తీరని నష్టం – కర్నాటక తీరుకు నిరసనగా తమిళ అసెంబ్లీలో తీర్మానం చెన్నై, జూన్ 19 : కర్ణాటక ప్రభుత్వం కావేరీ నదిపై మెకెదాటు వద్ద డ్యామ్ నిర్మాణానికి చేస్తున్న ప్రయత్నాలను తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించింది. డ్యామ్ నిర్మాణంతో కావేరి డెల్టా రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని తమిళనాడు ఆరోపిస్తోంది.…

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పతనం

– పది గ్రాములపై 3వేలకు పైగా దిగివచ్చిన ధరలు న్యూఢిల్లీ, జూన్ 19: దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లారడం, చమురు ధరలు పడిపోవడం వంటి పరిణామాలతో ఈ లోహాలకు డిమాండ్ తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,49,270గా…

సేవ, నిజాయతీకి ప్రతిరూపం రాహుల్

– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క – గాంధీ భవన్‌లో రాహుల్ జన్మదిన వేడుకలు, సీతక్క రక్తదానం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19: భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని గాంధీ భవన్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పంచాయతీరాజ్,…

హైటెక్స్‌లో క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌ ఎక్విప్‌మెంట్ ఎగ్జిబిషన్ ‘అమృత్‌’

– ప్రారంభించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19: హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహిస్తున్న క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌ ఎక్విప్‌మెంట్ ఎగ్జిబిషన్ – అమృత్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లలో నిర్మాణ రంగంలో…