Day June 19, 2026

రూ.99,446 కోట్ల ఈఎల్‌ఐతో 3.5 కోట్ల ఉద్యోగాల లక్ష్యం

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19: ఎంప్లాయ్‌మెంట్ లింక్‌డ్ ఇన్సెంటివ్ స్కీం(ఈఎల్‌ఐ) ద్వారా రూ.99,446 కోట్ల వ్యయంతో రెండేళ్లలో 3.5 కోట్లకుపైగా ఉద్యోగాలను కల్పించాలన్న లక్ష్యం పెట్టుకున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీ కళాభవన్‌లో శుక్రవారం జరిగిన ప్రధాన మంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన(పీఎం-వీబీఆర్‌వై)…

వీవోఏల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం

– మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం, గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతలో కీలక పాత్ర పోషిస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (వీవోఏ) సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ…

క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించండి

– ఇండ్ల లబ్దిదారులకు అందుబాటులో ఉండాలి – హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందుబాటులో ఉంటూ ఇంటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి అయ్యేలా జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం…

వాట్సాప్‌లో పాఠశాల విద్యా సేవలు ప్రారంభం

– 18 లక్షలమంది విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం – విద్యాశాఖ, మీసేవ నేతృత్వంలో వినూత్న కార్యక్రమం – డిజిటల్ మస్కట్‌గా పాలపిట్టతో సమాచార వ్యాప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 :డిజిటల్ పాలనలో ప్రజాప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. విద్యాశాఖ ద్వారా అన్ని పాఠశాలల సమాచారం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు, విద్యార్థులకు అందించనున్నారు. మీసేవ సహకారంతో…

మైనర్ల డ్రైవింగ్‌ను క్షమించేది లేదు

– స్కూల్‌ ‌పిల్ల భద్రత యాజమాన్యాలదే బాధ్యత – యాజమాన్యాలతో భేటీఓ సీపీ సజ్జన్నార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 19:‌మైనర్లు డ్రైవింగ్‌ ‌చేస్తే అస్సలు క్షమించమని హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌ ‌స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ‘స్కూల్‌ ‌పిల్లల భద్రత’పై స్కూల్‌ ‌యాజమాన్యాలు, సంబంధిత శాఖలతో ట్రాఫిక్‌ ‌పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…

మన వనరులే మన పెట్టుబడి

– సంపద సృష్టి దిశగా అడుగులు – పొరుగు రాష్ట్రాలకు ఇసుక ఎగుమతిపై అధ్యయనం – పీపీపీ మోడల్ పర్యాటక ఆస్తుల అభివృద్ధి – టెంపుల్, ఎకో, హెల్త్ టూరిజంపై దూకుడు – వీకెండ్స్ లో హెలికాప్టర్ పర్యటకానికి ప్రణాళికలు – పర్యాటకం, రిజిస్ట్రేషన్లపై ప్రత్యేక దృష్టి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్,…

ఇంధన భద్రత బలోపేతంలో కీలక ముందడుగు

– లఖన్‌పూర్‌లో రూ.25,016 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు – దేశంలోనే తొలి ప్రాజెక్టుగా చరిత్ర పుటల్లోకి – 20న శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ న్యూదిల్లీ, జూన్ 19 : భారత దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం, పారిశ్రామిక రంగంలో ఆత్మ నిర్భరత సాధించడంతోపాటు దిగుమతుల భారాన్ని తగ్గించే దిశగా మరో కీలక…

కార్పొరేట్ కు పోటీగా ప్రభుత్వ స్కూళ్లు

– 27 లక్షల మంది విద్యార్థులకు విద్యా కిట్ల పంపిణీ – రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వం ఒక చరిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని డిప్యూటీ…

క్షయ రహిత రాష్ట్రమే లక్ష్యం

– వ్యాధిగ్ర‌స్తుల‌కులకు అండ ప్రభుత్వం – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలను రాష్ట్రంలో 2,492 గ్రామాల్లో హెల్త్ స్క్రీనింగ్‌లు నిర్వహిస్తున్నామని, క్షయ వ్యాధి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. కేంద్ర ఆరోగ్య…