Day June 17, 2026

ఫుడ్ పాయిజన్.. 19మందికి అస్వస్థత

– సిరిసిల్ల హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, జూH Ž17: సిరిసిల్ల పట్టణంలోని మండేపల్లి కేసీఆర్ నగర్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. 19 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు లోనవడంతో వారిని సిరిసిల్ల ప్రభుత్వ జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు…

సీఎంఎస్ కేంద్రాలకు శాశ్వత భవనాలు

– వివిధ టెండర్లలో పారదర్శకతకు 5 కమిటీలు – హిమోఫిలియా బాధితులకు ప్రభుత్వం అండ – ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్(సీఎంఎస్) కేంద్రాలకు 15 శాశ్వత భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ…

పోక్సో కేసులో 20ఏళ్లు, హత్య కేసులో యావజ్జీవం

– బాలికపై లైంగిక దాడి, హత్య కేసులో  – శిక్ష విధించిన సిరిసిల్ల పోక్సో కోర్టు రాజన్నసిరిసిల్ల, ప్రజాతంత్ర, జూన్‌ 17:  ‌మైనర్‌ ‌బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పోక్సో కేసుతోపాటు, బాలికను హత్య చేసిన కేసులో నిందితుడు బండపల్లి నవీన్‌ ‌కుమార్‌ (27)‌కు పోక్సో కేసులో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, హత్య…

రిజ‌ర్వాయ‌ర్ల‌ నిల్వ సామర్థ్య పునరుద్ధరణకు చర్యలు

– శాస్త్రీయ పద్ధతిలో పూడికతీత‌కు ప్రణాళికలు రూపొందించాలి – దేశంలోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేయండి – అనువైన పద్దతిని తెలంగాణకు అన్వయించాలి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: తక్షణ అవసరాలను తీర్చడమే కాక దీర్ఘకాలిక వరద నియంత్రణ అవసరాలకు కూడా ఉపయోగపడే విధంగా రాష్ట్రంలోని…

యూపీఎస్‌సీ ప్రిలిమ్స్‌లో 30మంది విజయఢంకా

– దళిత, బలహీనవర్గాల యువత నూతన ఒరవడి – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : సామాజిక న్యాయం, సమానావకాశాలు, నాణ్యమైన కోచింగ్ ద్వారా బలహీన వర్గాల యువతను దేశ అత్యున్నత సేవల్లోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం ఫలితంగా తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ మరోసారి విశిష్ట…

త్యాగాలు బీఆర్ఎస్‌వి.. మోసాలు రేవంత్‌వి!

– సబ్బండ వర్గాల పొట్టగొడుతున్న ప్ర‌భుత్వం – ఏ వర్గానికి అన్యాయం జరిగినా అండగా నిల‌బ‌డ‌తాం – రేవంత్ రెడ్డికి హిట్లర్ గతే పడుతుంది – హ‌స్నాబాద్ పార్టీ స‌భ్య‌త్వ స‌ద‌స్సులో హ‌రీష్‌రావు సిద్దిపేట‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 17: తెలంగాణ కోసం త్యాగాలు చేసింది బీఆర్ఎస్ అయితే మోసాలు చేస్తోంది రేవంత్ రెడ్డి అని అసెంబ్లీలో…

యువతకు అంతర్జాతీయస్థాయి విద్యావకాశాలు

– చిచెస్టర్ వ‌ర్సిటీ ప్రతినిధులతో మంత్రి వాకిటి సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రతిష్టాత్మక చిచెస్టర్ విశ్వవిద్యాలయం ప్రతినిధులతో పశుసంవర్ధక, పాడి పారిశ్రామిక అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల…

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

– ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రిజర్వేషన్ అమలు (రూల్ ఆఫ్ రిజర్వేషన్), పదోన్నతులు, బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీ అంశాలపై సమీక్ష నిర్వహించేందుకు చైర్మన్ బక్కి…

జొన్నల కొనుగోలుకు లంచం డిమాండ్‌

‌- మనస్తాపంతో రైతు ఆత్మహత్య ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 17:  ‌రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పులు చేసి పంటలు పండిస్తే కొనేనాథుడు లేక వర్షాలకు ధాన్యం తడిసిపోయి రైతులు అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆదిలాబాద్‌ ‌జిల్లాలో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్‌ ‌జిల్లా సిరికొండ మండలం పొన్న…