Day June 17, 2026

ఇండో-పసిఫిక్‌ ‌కమాండ్‌ ‌పేరు మార్చిన అమెరికా

– యునైటెడ్‌ ‌స్టేట్స్ ‌పసిఫిక్‌ ‌కమాండ్‌గా మార్పు వాషింగ్టన్‌,‌ జూన్‌ 17 : ‌ఫ్రాన్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌, ‌భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న ఓ కీలక పరిణామం ఇరు దేశాల మధ్య సమస్యలను సృష్టించేలా కనిపిస్తోంది. అమెరికా తన కీలక సైనిక కమాండ్‌…

అమెరికా అధ్యక్ష భవనంపై భారీ ఉగ్రదాడికి కుట్ర

– ముందే పసిగట్టి అడ్డుకున్న ఇంటెలిజెన్స్ ‌వాషింగ్టన్‌,‌ జూన్‌ 17: అమెరికా అధ్యక్ష భవనంపై భారీ ఉగ్రదాడి చేసేందుకు పన్నిన కుట్రను ఫెడరల్‌ ‌బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ‌భగ్నం చేసింది. డొనాల్డ్ ‌ట్రంప్‌ 80‌వ పుట్టిన రోజు సందర్భంగా వైట్‌హౌస్‌లో నిర్వహించిన యూఎఫ్‌సీ ఈవెంట్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, స్నైపర్లతో దాడి చేయాలని కొందరు వ్యక్తులు…

పారదర్శకంగా మిగులు దొడ్డు బియ్యం విక్రయం

– ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని కుంభకోణంగా చిత్రీకరించడం తగదు – జీఈఎం ఈ-వేలం ద్వారా బహిరంగ పోటీ పద్ధతిలో విక్రయాలు – ఒక్క గింజ బియ్యం కూడా విడుదల కాలేదు – రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: ప్రభుత్వ విధాన నిర్ణయాల మేరకు, కేబినెట్ ఆమోదంతో ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (జీఈఎం)…

గుడిసెలు లేని తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం

– రెండో విడత ఇండ్లలో గుడిసెవాసులకే ప్రాధాన్యం – యుద్ధప్రాతిపదికన క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి అర్హుల ఎంపిక – రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకం కింద రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం – రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : రాష్ట్రంలో ప్రతీ నిరుపేద కుటుంబం గుడిసెల్లో కాక…

తరగతి గదుల్లోనే తెలంగాణ భవిష్యత్

– విద్యా వికాసం కోసమే టీపీఎస్‌లు – ప్రతీ నియోజకవర్గానికో పాఠశాల – దేశానికి రోల్ మోడల్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ మంచాల, ప్రజాతంత్ర, జూన్ 17 : విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించడంలో భాగంగానే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్(టీపీఎస్) ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్…

అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటున్న రేవంత్

– మెట్రో ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాbచందర్ రావు…

ములుగు ఏజెన్సీలో తొలి ఐటీ కంపెనీ ప్రారంభం

– గ్రామీణ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కలగాలి – ములుగులో ఐటీ రంగ అభివృద్ధికి సంపూర్ణ సహకారం – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జూన్ 17 : ములుగు ఏజెన్సీ జిల్లాలో తొలిసారిగా ఐటీ సంస్థ ఏర్పాటు కావడం సంతోషకరమని, గ్రామీణ ప్రాంత యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు…

పోలవరం ముంపు సమస్యను పరిష్కరిస్తాం

– హరీష్‌రావు లేఖకు పీపీఏ జవాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు కలిగే ముంపు సమస్యను అత్యంత ప్రధానమైనదిగా గుర్తించి తప్పకుండా పరిష్కరిస్తామని బీఆరఎస్ అగ్రనేత టి.హరీష్‌రావుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) హామీ ఇచ్చింది. 2025 ఏప్రిల్ 8న తెలంగాణ, ఏపీ అధికారుల మధ్య జరిగిన సమావేశంలో తీసుకున్న…

హైదరాబాద్ ఐటీ రంగంలో మరో ముందడుగు

– గచ్చిబౌలిలో ఓజ్రిట్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్ – రాబోయే రోజుల్లో వెయ్యిమందికిపైగా ఉద్యోగావకాశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రముఖ టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కంపెనీ ఓజ్రిట్ తన నూతన కార్యాలయాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలో బుధవారం ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ శాఖ మాజీ మంత్రి, బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…