Day June 9, 2026

రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్ను

– రబీ ధాన్యం కొనుగోళ్లలో దేశంలోనే నెంబర్ 1 – కేంద్రం లక్ష్యాలను తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు – ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్ర సృష్టించింది – బీజేపీ నేతలు రైతులను తప్పుదోవ పట్టించడం మానుకోవాలి – పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9: రాష్ట్రంలో రికార్డు…

‘వీబీజీ రామ్-జీ’ అమలును వాయిదా వేయాలి

– రాష్ట్రాలతో సంప్రదించకుండా కొత్త పథకం ప్రారంభం సరికాదు – ప్రస్తుత పనులు పూర్తయ్యే వరకు వంద శాతం నిధులు భరించాలి – తెలంగాణ ప్రతిపాదనలపై త్వరలో చర్చిస్తామన్న కేంద్ర మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9: విబిజి రామ్-జీ పథకం అమలును వాయిదా వేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మంత్రి దనసరి అనసూయ…

ప్రజా నమ్మకమే ఈ ప్రభుత్వ బలం

– పాలేరు నియోజకవర్గంలో ‘ప్రజా దర్బార్’ విజయవంతం – రెవెన్యూ మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 9 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోందని, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ విజయవంతం కావడమే నిదర్శనమని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార…

హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ నైపుణ్యాల పెంపులో భాగస్వామ్యం

– మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ , డాక్టిన్ అకాడమీ ఎంవోయూ హైదరాబాద్, జూన్ 9 :ఆరోగ్య సంరక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, డాక్టిన్ అకాడమీ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఆరోగ్య విద్య, క్లినికల్ నైపుణ్యాల అభివృద్ధి, వృత్తిపరమైన…

ముందు అంగన్‌వాడీలకు జీతాలు చెల్లించండి

– బీఆర్ఎస్ లీడర్ హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9 : మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మభ్యపెడుతున్న రేవంత్ రెడ్డీ.. ముందు అంగన్‌వాడీలకు జీతాలు చెల్లించి, మహిళల పట్ల గౌరవాన్ని నిలబెట్టుకో అని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు డిమాండ్ చేశారు. రెండు నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

విద్యా హక్కు చట్టం వర్తించేనా?

– 16 ఏళ్లుగా అమలుకు నోచుకోని ‘ఆర్టీఈ’ చట్టం! – ‘ప్రైవేట్ ‘లో 25% ఉచిత సీట్లపై పేద తల్లిదండ్రుల ప్రశ్న – ఫీజుల భారం మోయలేక అప్పులపాలు.. ప్రభుత్వంపైనే ఆశలు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, జూన్ 9: నాణ్యమైన విద్య ప్రతి విద్యార్థి హక్కు. కానీ ప్ర‌స్తుత‌ పరిస్థితుల్లో ప్రైవేట్ పాఠశాలల ఫీజులు పేద,…

మైనారిటీల ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ – చరిత్రాత్మక మెగా జాబ్ మేళా ఘనంగా ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మైనారిటీల సంక్షేమ శాఖ, మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్(టీజీఎంఎఫ్‌సీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్‌లో మెగా జాబ్ మేళా మంగళవారం ఘనంగా ప్రారంభమైంది.…

ప్రజల కోసం పనిచేసే ‘ఇందిరమ్మ రాజ్యం’

– పదేళ్లలో రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పులపాలు చేశారు – డిస్కంలను ముంచేసి ఇప్పుడు కల్లాల్లోకి వస్తామంటారా? – ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రం ఎందుకు కొనడం లేదు? – హరీష్ రావు రోజుకో అబద్ధాన్ని సృష్టిస్తున్నారు – త్వరలో 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా – ఒకే విడతలో రూ.22…

వోటుబొండిగలో సర్కార్ చేప!

“హైదరాబాద్ చేప ప్రసాదం అనేది విశ్వాసం, విజ్ఞాన శాస్త్రం మధ్య ఉన్న గీతను చెరిపేసే ఒక ప్రయత్నం. 180 ఏండ్ల క్రితం ప్రారంభమైన ఒక చిన్న కుటుంబ సంప్రదాయం, నేడు ప్రభుత్వ అండదండలతో ఒక భారీ సామాజిక వేడుకగా మారింది. అయితే శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం, ఆరోగ్య ముప్పులు పొంచి ఉండడం రాజ్యాంగబద్ధమైన శాస్త్రీయ దృక్పథానికి…