Day June 9, 2026

మహిళలే యజమానులు

– కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తా – వెయ్యి కాదు, 3 వేల బస్సుల బాధ్యతలు మహిళలకే – రిజర్వేషన్లతో కీలకం కానున్న మహిళల పాత్ర – మహిళలను అన్నింటా ప్రోత్సహిస్తున్నాం – ప్రజా ప్రభుత్వంలో సున్నా వడ్డీకే రుణాలు – మహిళా శక్తి మహా సభలో సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్…

భారత ఆర్థిక వ్యవస్థ…సంక్షోభ సంకేతాలు 

Indian Economy, Economic Crisis, Economic Growth, Inflation, Fiscal Challenges

భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా గుర్తింపు పొందుతున్నప్పటికీ, ఇటీవల కనిపిస్తున్న కొన్ని ఆర్థిక సూచికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రూపాయి విలువ క్షీణించడం, ద్రవ్యోల్బణ ఒత్తిడులు పెరగడం, ప్రైవేట్ పెట్టుబడులు బలహీనపడటం, మూలధన ఖాతాలో ఒత్తిడి పెరగడం వంటి పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థ ఒక కొత్త రకమైన…

పసిప్రాయంలోనే లైంగిక క్షోభ!

“గృహహింస మరియు పితృస్వామ్య వైఖరి కేవలం నిరక్షరాస్యులైన పల్లె ప్రజలకే పరిమితం కాలేదు. అక్షరాస్యతలో, సామాజిక చైతన్యంలో దేశంలోనే మొదటి వరుసలో ఉంటాయని మనం భావించే కేరళ, గోవా, మిజోరాం వంటి రాష్ట్రాలతో పాటు లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల వంటి కేంద్రపాలిత ప్రాంతాలలో గత సర్వే కంటే హింస పెరగడం అత్యంత విస్మయానికి గురిచేస్తోంది.…

బాలికపై డ్రైవ‌ర్‌ లైంగిక దాడి

– ఆపై బిల్డింగ్ పైనుండి తోసేసిన వైనం – పార్టీలు, ప్రజా సంఘాల మండిపాటు ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 9 : ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్‌లో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ నెల 6న లైంగిక దాడి జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు,…

హేతుబద్దం కాని హేతుకీకరణ

 “27 లక్షల ఎనభై వేల మంది విద్యార్థుల కు రవాణా సౌకర్యం కోసం యేటా ఖర్చు చేసేందుకు నిధులు ఎలా సర్దుతారన్నది తెలియదు.ఊర్లో బడి ఉండగా,బడి ఆవాస ప్రాంతంలో బడి ఈడు పిల్లలుండగా ఆ బడిని మూసి ఆ ఊరి పిల్లలను బస్సులెక్కించి వేరే ఊరి  బడికి పంపడం సహేతుకం ఎలా అవుతుందో ఆయన వివరించాల్సి…

ప్ర‌తి వాగ్దానాన్ని నెర‌వేరుస్తున్నాం

– త్వ‌ర‌లో 1.15కోట్ల మందికి ఇందిర‌మ్మ కుటుంబ బీమా ప‌థ‌కం – డిప్యూటీ ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌యాదాద్రి, భువ‌న‌గిరి, ప్ర‌జాతంత్ర‌, జూన్ 9:  గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ప్రజా ప్రభుత్వం  వచ్చిన తర్వాత అమలు చేస్తున్నామని, ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు, క్వాలిటీ పవర్ సరఫరా చేస్తున్నామని డిప్యూటీ…

దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

– తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికుల దుర్మరణం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 9:‌దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సు, ట్రక్కు ఢీ కొన్న ఘటనలో తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే..దుబాయ్‌లోని అత్యంత రద్దీగా ఉండే ఎమిరేట్స్ ‌రోడ్డుపై సోమవారం వేగంగా వస్తున్న మినీబస్సు ట్రక్కును…

ప్రవేశాల్లో 10 శాతం పెరుగుదల ఉండాలి

– జీరో స్కూళ్లలో విద్యార్థుల నమోదుకు ప్రత్యేక కార్యాచరణ – పాఠశాలల పునఃప్రారంభానికి ముందే సౌకర్యాలు కల్పించాలి – చిన్నబోయినపల్లి పాఠశాల ఆదర్శనీయం – జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు ములుగు, ప్రజాతంత్ర, జూన్ 9: ప్రతి పాఠశాలలో 10 శాతం విద్యార్థుల ప్రవేశాల పెరుగుదల సాధించాలని, జీరో విద్యార్థుల పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు ప్రత్యేక…

రూ.2.5 కోట్లు మిడ్ మానేరు నీళ్లపాలు

– పర్యాటకులకు కరవైన బోటు షికారు – ప‌ట్టించుకునేవారు లేక ఒడ్డునే ప‌డి ఉన్న బోటు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, జూన్ 9: ‘నేను నీళ్లపై పరుగులు తీయాలని వచ్చాను.. పర్యాటకులను ఆనందింపజేయాలనుకున్నాను.. కానీ నేడు మోకాళ్ల లోతు నీళ్లలోనే నిలిచిపోయాను. నాపై కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.. నా ప్రయాణం మాత్రం కొన్ని అడుగులకే…