Day June 8, 2026

మహిళా సాధికారతలో మరో కీలక మలుపు

– ఎస్‌హెచ్‌జీలకు 553 ఆర్టీసీ బస్సులు – రేపు సీఎం చేతుల మీదుగా అంద‌జేత‌ – ఏర్పాట్లపై మంత్రులతో కలిసి సీఎస్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)లకు 553 ఆర్టీసి బస్సులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రదానం చేసే…

తృణమూల్‌ ‌నేత జహంగీర్‌ ‌ఖాన్‌ అరెస్ట్

‌- దేశ సరిహద్దులు దాటుతుండగా పట్టివేత – ఖాన్‌పై పలు కేసుల నమోదు కోల్‌కతా, జూన్‌ 8: ‌పశ్చిమ బెంగాల్‌ ‌రాజకీయాల్లో కలవరం సృష్టించిన తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌కీలక నేత జహంగీర్‌ ‌ఖాన్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. కొన్ని రోజులుగా పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న ఆయన్ను బెంగాల్‌ ‌పోలీస్‌ ‌స్పెషల్‌ ‌టాస్క్ ‌ఫోర్స్…

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అవసరం

“ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది నైరుతి రుతుపవనాల అంచనాను 50 ఏళ్ల సగటుతో పోలిస్తే 90 శాతానికి తగ్గే అవకాశముందన్న అంచనాల నడుమ ఈశాన్య భారత దేశంలో మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయనీ .. రానున్న రోజుల్లో దక్షిణ భారత రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం…

రాష్ట్రంలో ఇక విజ్ఞాన విప్లవం

– రూ.110 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ – రూ.25 కోట్లతో ఎస్సీ హాస్టల్ – ఉద్యోగాల నోటిఫికేషన్లతోపాటు ఉచిత డిజిటల్ కోచింగ్ – ప్రజా ప్రభుత్వ వినూత్న సంకల్పం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : ప్రజా ప్రభుత్వం సంక్షేమ రాజ్యం నిర్మించే దిశగా కృత నిశ్చయంతో…

ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌పై సింగరేణి జెండా

– ఖమ్మం యువ పర్వతారోహకుడు మోతికుమార్ ఘనత – అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : అత్యంత ప్రమాదకర ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు చేరుకున్న యువ పర్వతారోహకుడు మోతి కుమార్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందించారు. సముద్ర మట్టానికి సుమారు 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ…

ఎబోలా ప్రభావిత దేశాల ప్రయాణికులపై నిఘా

– విమానాశ్రయంలో అన్ని వ్యవస్థలు బలోపేతం – ఇద్దరు అనుమానితులకు గాంధీలో ఐసోలేషన్ – తప్పుడు సమాచారం ఇచ్చే విదేశీయులపై చర్యలు – ముందు జాగ్రత్తలు, పర్యవేక్షణపై మంత్రి దామోదర్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే దేశ, విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్నదని, శంషాబాద్…

విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం

– పాఠశాలల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి – ములుగు కలెక్టర్, విద్యాశాఖ అధికారులతో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8: ఈ నెల 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లT ముందుగానే పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా…

 దక్షిణాదిలో భారీ వర్షాలు:వాతావరణ శాఖ సూచన

ఈశాన్య భారత దేశంలో మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రానున్న రోజుల్లో దక్షిణ భారత రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో వాయువ్య, మధ్య భారతదేశం అలాగే ద్వీపకల్ప భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ వేడి గాలుల (హీట్‌వేవ్)…