Day June 8, 2026

ఎస్ఐఆర్ అధికారులకు రక్షణ కల్పించాలి

– పోలీసు అధికారులకు సీఈవో ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : ఓటర్ల జాబితా సవరణలో భాగంగా భారత ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లకు తగిన భద్రత, సహకారం అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) పి.సుదర్శన్‌రెడ్డి…

రేవంత్ హిట్ల‌ర్ వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ ఫైర్‌

– నియంత వార‌స‌త్వాన్ని పాటిస్తున్న సీఎం – సీఎంవి ఫాసిస్టు విధానాలు – కాంగ్రెస్‌వి ద్వంద్వ విధానాలు – ఏఐసీసీని ఆల్ ఇండియా నాజీ పార్టీగా మార్చుకోవాలి – రాహుల్ ని టార్గెట్ చేసిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 8: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్…

‘నీట్‌’ ‌రీ ఎగ్జామ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

-పేపర్‌ ‌తయారీ నుంచి, ప్రింటింగ్‌ ‌వరకు సీక్రెట్‌ -‌పేపర్‌ ‌తయారీదారులంతా రహస్య ప్రదేశానికి తరలింపు న్యూదిల్లీ, జూన్‌ 8: ‌ఈనెల‌ 21‌న దేశవ్యాప్తంగా జ‌ర‌గ‌నున్న‌ ‘నీట్‌’ రీ టెస్ట్‌ను అత్యంత పారదర్శకంగా, లీకులకు ఏమాత్రం తావులేకుండా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం, నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ మునుపెన్నడూ లేని విధంగా ఒక అసాధారణ భద్రతా వ్యూహాన్ని సిద్ధం…

గురుకులాల్లో అన్నింటా పారదర్శకత పాటించాలి

– విద్యార్థుల భద్రత, నాణ్యమైన విద్యపై రాజీ లేదు – ఫుడ్ పాయిజన్ ఘటనలకు తావులేకుండా పక్కా చర్యలు – టీజీఎస్‌డబ్ల్యూఆరఈఐఎస్ సిబ్బందితో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు రాష్ట్రంలోని పేద, దళిత, గిరిజన, బలహీనవర్గాల విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే జ్ఞాన కేంద్రాలని, విద్యార్థుల…

బొగ్గు దిగుమతులు తగ్గించే యత్నం

– ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా భారత్‌ -‌ మైనింగ్‌, ‌కోల్‌ ‌రంగాల్లో విప్లవాత్మక మార్పులు – ప్రస్తుతం 189 మిలియన్‌ ‌టన్నుల బొగ్గు నిల్వలు – కోల్‌ ‌రంగంలో సంస్కరణలతో ఐదు లక్షల మందికి ఉపాధి – క్రిటికల్‌ ‌మినరల్స్ ‌కోసం అర్జెంటీనాతో ఒప్పందం – కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి…

పాలమూరు ప్రాజెక్టుల పూర్తి కోసం రూట్ మ్యాప్‌

– సీఎం పర్యటన నిర్ణయాలను అమలు చేయాలి  – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 8: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, తాను కలిసి ఈనెల 4, 5 తేదీల్లో జరిపిన సాగునీటి ప్రాజెక్టుల పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని నీటిపారుదల, పౌరసరఫరాల…

చేప మందు పంపిణీ షురూ

– ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్ – భారీ బందోబస్తు ఏర్పాటు – పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8: చేప మందు పంపిణీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. క్యూలైన్లు, కౌంటర్లు, మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ పని తీరును…

మోదీ పాలనతో చిక్కుల్లో దేశం

– ‘సర్‌ ‘ ప్రక్రియతో లక్షలాదిమంది ఓట్లు గల్లంతు – రాజకీయ వేధింపులకు దర్యాప్తు సంస్థల దుర్వినియోగం  – ‘ఇండి’ కూటమి భేటీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే న్యూదిల్లీ, జూన్‌ 8: ‌ప్రధాని నరేంద్ర మోదీ పాలనతో దేశం సమస్యల్లో పడిందని అఖిల భారత కాంగ్రెస్‌ ‌కమిటీ చీఫ్‌ ‌మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీ హయాంలో…

జెండాలకు, అజెండాలకు అతీతంగా అభివృద్ధి

– భవిష్యత్ అవసరాలకు కోస‌మే మూడు కార్పొరేషన్లుగా .. – రూ.1,674 కోట్లతో సైబరాబాద్ లో మెగా ప్రాజెక్టులకు శ్రీకారం – గాజులరామారంలో అంతర్జాతీయ బస్ టెర్మినల్ – మూడు నెలల్లో పనులు ప్రారంభం – కేసీఆర్, మోదీ పాలనపై చర్చకు సిద్ధం ~ మియాపూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ ఛాలెంజ్ హైదరాబాద్, ప్రజాతంత్ర,…