Day June 1, 2026

సత్ఫలితాలిస్తున్న ధాన్యం సేకరణ

– సేకరణ ప్రక్రియను పూర్తికి మొదటి వారం వరకు గడువు -ఇప్పటి వరకు 64 లక్షల మెట్రిక్ టన్నులు సేకర‌ణ‌ – 9.31 లక్షల మంది రైతులకు రూ.11,500 కోట్లు చెల్లింపు -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరుమలగిరి (సూర్యాపేట), జూన్ 1: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధాన్యం సేకరణ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని, ఇప్పటికే కొనుగోలు…

తాగు నీటికి ఇబ్బందులు రావద్దు

– ప్రొరేటా ప్రకారం అంతర్రాష్ట్ర జలాల విడుదలపై చర్చించాలి – ఎగువ రాష్ట్రాలతో సమన్వయం చేసుకోండి – వర్షా కాలంలోపు డ్యామ్‌ల గేట్ల మరమ్మతులు పూర్తి చేయాలి – పంట మార్పిడి.. పంటల వైవిధ్యతపై అవగాహన కల్పించండి – నగరంలో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మాణాలు పూర్తి కావాలి – సమస్యల పరిష్కారంలో కలెక్టర్లు, ఎస్పీల…

గూడేల్లో గుడిసె కనిపించొద్దు

– ఆదివాసీగూడేల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి – ఆదిలాబాద్‌కు నాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా – కొఠారి గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం – ఇండ్ల లబ్దిదారులతో సీఎం రేవంత్ ముఖాముఖి ఆసిఫాబాద్, ప్రజాతంత్ర, జూన్ 1 : వెనుకబడిన ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, ఆదివాసీల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఆదివాసీల…

గత, ప్రస్తుత పాలనను గమనిస్తున్న ప్రజలు

– కాగజ్‌నగర్ బహిరంగ సభలో మంత్రి పొంగులేటి కాగజ్‌నగర్, ప్రజాతంత్ర, జూన్ 1 : గత రెండున్నరేళ్ల ప్రజాపాలనకు, అంతకుముందు పదేళ్ల పాలనకు మధ్య స్పష్టమైన తేడా ప్రజలు చూస్తున్నారు.. ఇది మాటల్లో కాదు, పనుల్లో కనిపిస్తున్న మార్పు అని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ…

సీఎం కృషితో ఆదివాసీలకు పక్కా ఇల్లు

– సీఎంకు కృతతలు తెలిపిన మంత్రి సీతక్క ఆసిఫాబాద్, ప్రజాతంత్ర, జూన్ 1 : చిన్న ఇల్లు నిర్మించుకోవాలంటే ఆదివాసీలకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులుంటాయి.. వాళ్లది సొంతంగా పక్కా ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితి.. అలాంటిది రూ.5 లక్షలు వెచ్చించి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడం హర్షణీయమని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, ·మహిళా, శిశు సంక్షేమ శాఖల…

అణచివేతపై పోరాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం

– తెలంగాణకు ఎల్లప్పుడూ బీఆర్ఎస్ రక్షణ కవచం – రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్1: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర…

అభివృద్ధి పథంలో ఆదిలాబాద్

– అదే మా సంకల్పం – పార్టీతో సంబంధం లేకుండా గూడేల్లో ఇండ్లు మంజూరు – కాగజ్‌నగర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ కాగజ్‌నగర్, ప్రజాతంత్ర, జూన్ 1 : ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన, ఆదివాసీ బిడ్డలు ఆత్మ గౌరవంతో తలెత్తుకునేలా చేయాలనేదే తమ ఆలోచన అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగజ్‌నగర్‌లో జరిగిన…

పులకించిన త్రివేణి సంగమం

– చివరి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు – కిటకిటలాడిన కాళేశ్వ‌రం – పుష్కర స్నానమాచరించిన మంత్రులు  జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 1 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం కేంద్రంగా సాగుతున్న సరస్వతి న‌ది అంత్య పుష్కరాలలో భాగంగా చివరి రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. సరస్వతి ఘాటు…

కొనసాగుతున్న ఎండల తీవ్రత

– పలు జిల్లాల్లో గతేడాది కన్నాఅధిక‌ ఉష్ణోగ్రతలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 1: ‌రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రుతపవనాలు జాడ ఇంకాలేదు. ఈ క్రమంలో అనేక జిల్లాల్లో ఎండల తీవ్రత పెరిగింది. నిరుటితో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా 8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, నిర్మల్‌,…